సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది. 2015లో తులం బంగారం ధర రూ.24,740. 1987లో తులం బంగారం ధర రూ.2570. 2006లో తులం బంగారం ధర రూ.8250 మాత్రమే. ఈ లెక్కన 2030 నాటికి తులం బంగారం ధర రూ.2 లక్షలు కావడం ఖాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ, విదేశీ స్టాక్ మార్కెట్లతో పాటు …
Read More »సమ్మర్ హీట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజులలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధ్యమైనంత వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. ఇక అదే సమయంలో తెలంగాణ, …
Read More »సైడ్ ఎఫెక్ట్స్ మాట నిజమే.. కోవిషీల్డ్!
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ఒకటి. అయితే, అందులో సైడ్ ఎపెక్ట్స్ చాలా మంది అనారోగ్యానికి మరణాలకు కాారణం అవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే చాలా కొద్దిమందిలో మాత్రమే ఇది జరుగుతోంది. ఇప్పటివరకు ఈ వాదనను ససేమిరా అన్న సదరు సంస్థ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తన తప్పుల్ని తొలిసారి ఒప్పేసుకుంది. …
Read More »అమ్మమ్మ వంటలతో అమెరికాను దున్నేస్తున్నాడు
పేరు విజయ్ కుమార్. తమిళనాడు లోని దిండుక్కల్ దగ్గర నచ్చని స్వగ్రామం. అక్కడికి సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో అమ్మమ్మ ఊరు అరసపట్టి. అక్కడ పచ్చని పంట పొలాల మధ్య వారిది ఓ పూరి గుడిసె. అందరు పిల్లల లాగే విజయ్ కుమార్ సెలవులన్నీ అమ్మమ్మ వాళ్ల ఇంటిదగ్గరనే గడిచిపోయేవి. అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఉదయమే తాత వెంట పొలంగట్ల మీద వేటకు వెళ్లేది విజయ్ కుమార్. నత్తలు, …
Read More »ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయం ఏదో ఒక సంధర్బంలో ప్రముఖ వార్త అవుతున్నది. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. టైటానిక్ షిప్ లో ప్రయాణించి, మరణించిన వారిలో అమెరికాకు చెందిన సంపన్నుడు జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఒకరు. భార్య మెడిలీన్ తో కలసి ఆయన …
Read More »అమ్మా, నాన్నలకు చెప్పకుండా ఐఏఎస్ కొట్టేశాడు
దేశవ్యాప్తంగా సివిల్స్ ఫలితాలలో 1016 మంది విజయం సాధించారు. ఇందులో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. ఇందులో తెలుగమ్మాయి అనన్యరెడ్డి 22 ఏళ్ల మొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఇక వెయ్యిలోపు 30 మంది తెలుగువారు సివిల్స్ లో విజయం సాధించారు. అయితే జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన కేరళకు చెందిన సిద్దార్థ్ రామ్ కుమార్ తన కుటుంబసభ్యులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. …
Read More »జగన్ ఆ స్కూల్లోనే పరీక్ష పేపర్లు కొట్టేశాడు: పవన్
ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. జగన్ పదోతరగతి పరీక్షలప్పుడు ప్రశ్న పత్రాలను హైదరాబాద్లోని శివశివానీ పాఠశాల నుంచి కొట్టేసి పరీక్షలు రాశాడని సంచలన ఆరోపణలు చేశారు. శనివారం జగన్పై జరిగిన దాడి చిన్నదేనని అయితే.. వైసీపీ నాయకులు దీనిని పెద్దదిగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్ తన నాటకాలు కట్టిపెట్టాలని పవన్ సూచించారు. జగన్కు చిన్న గాయమైతే రాష్ట్రమంతా ఊగిపోతోంది. …
Read More »విడి 12 ఇంకా బోలెడు పనుంది
ది ఫ్యామిలీ స్టార్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే విజయ్ దేవరకొండ చేయబోయే తర్వాతి సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొనేవి. కానీ జరిగింది వేరు. మార్నింగ్ షోకు వచ్చిన టాక్ కంటే దారుణంగా ఫెయిల్ కావడం టీమ్ జీర్ణించుకోలేకపోతోంది. రౌడీ హీరో నెక్స్ట్ ప్రాజెక్టు దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్యాన్ ఇండియా మూవీ. స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగానే చేశారు. టైం ఎక్కువ దొరకడంతో మేజిక్ అనే చిన్న చిత్రాన్ని కొత్తవాళ్ళతో గౌతమ్ పూర్తి చేశాడు. రెండూ సితార బ్యానర్ లోనే రూపొందాయి. ఇంకేం విడి 12కి రూట్ క్లియరని అనుకోవడానికి లేదు.
Read More »హైదరాబాద్, బెంగళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్` ప్రారంభం
తెలుగు వారి పసందైన రుచులకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్వెజ్ డిషెస్ వరకు.. గోదావరి రుచులు ప్రపంచ వ్యాప్తంగా ఘుమఘుమలాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. గోదావరి వంటకాలను రుచి చూడాల్సిందే!!. ఇలా.. తెలుగు వంటకాల రుచులను అందరికీ చేరువ చేస్తోంది గోదావరీస్.. యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK). ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ గత …
Read More »మార్కులు వేయకుంటే చేతబడే..
పరీక్షల కోసం సరిగ్గా చదవని వాళ్లు ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎన్నెన్నో వేషాలు వేస్తారు. చిట్టీలు పెట్టి కాపీ కొట్టడానికి చూస్తారు. లేదంటే పక్కోడి పేపర్ చూసి జవాబులు దించేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు ప్రబుద్ధులు మాత్రం పరీక్ష పేపర్లలో ఏవో కాకమ్మ కథలు రాయడం.. లేదంటే తమ శాడ్ స్టోరీస్ రాసి.. పేపర్లు దిద్దే ఉపాధ్యాయుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడో లెజెండ్ మాత్రం తన పరీక్ష …
Read More »పిక్ టాక్: చీరకే అందమొచ్చిందే..
గత ఏడాది అమిగోస్ అనే సినిమా ఒకటి వచ్చిన సంగతి కూడా జనాలకు గుర్తు లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఆ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన అమ్మాయి.. ఆశికా రంగనాథ్. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ అమ్మాయి మన జనాల దృష్టిలో పడలేదు. కానీ అక్కినేని నాగార్జున, విజయ్ బిన్నిల దృష్టిని మాత్రం ఈ కన్నడ అమ్మాయి బాగానే ఆకర్షించింది. విజయ్ దర్శకత్వంలో నాగ్ నటించిన ‘నా సామి రంగ’ కోసం ఈ అమ్మాయినే కథానాయికగా ఎంచుకున్నారు. ఈ సినిమా ప్రోమోల నుంచే ఆశిక కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది.
Read More »పదే పదే పుట్టింటికి వెళ్లటం భర్తను హింసించినట్లే: హైకోర్టు
ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది. విడాకుల కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న వేళ స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది. పదే పదే పుట్టింటికి వెళ్లటం కూడా భర్తను మానసికంగా హింసించటమేనని స్పష్టం చేసింది. భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య మాటిమాటికి పుట్టింటికి వెళ్లటాన్ని తప్పు పట్టింది. భార్యభర్తల మధ్య పరస్పర ప్రేమ.. విశ్వాసం.. ఆరాధన భావన ఉంటే వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందన్న న్యాయమూర్తి.. …
Read More »