కరోనా కేసులు, మరణాల లెక్కల్ని చాలా తేలిగ్గా తీసుకునే పరిస్థితికి వచ్చేశాం. ఒకప్పుడు ఎక్కడో వీధి చివర ఒక కరోనా కేసు ఉందంటేనే వణికిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఎదురింట్లో కరోనా పేషెంట్ ఉన్నా మామూలుగానే ఉంటున్నాం. మన ఇంట్లో వాళ్లకు కరోనా వస్తే తప్ప భయపడట్లేదు. బయట ఎలా పడితే అలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాం. అన్ని పనులూ యధావిధిగా చేసుకుపోతున్నాం. ఐతే జనాలు లైట్ తీసుకుని ఉండొచ్చు కానీ.. దేశంలో …
Read More »మారిటోరియం ‘వడ్డీంపు’.పై..కేంద్రం గుడ్ న్యూస్
కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక రంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎందరో ఉద్యోగాలు కోల్పోయి…మరెన్నో వ్యాపారాలు దివాలా తీసి….చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి 6 నెలలపాటు మారిటోరియం విధించేలా వెసులుబాటు కల్పించింది ఆర్బీఐ. అయితే మారిటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు …
Read More »రైనాకు చెన్నై శాశ్వతంగా టాటా చెప్పేసిందా?
ఈసారి ఐపీఎల్ ముంగిట భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరి కొన్ని రోజుల్లో లీగ్ మొదలవుతుండగా.. ఉన్నట్లుండి యూఏఈ నుంచి ఇంటిముఖం పట్టాడతను. చెన్నై సూపర్ కింగ్స్ కీకల ఆటగాళ్లలో ఒకడైన అతను.. ఇలా ఉన్నట్లుండి టోర్నీకి దూరం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి నిష్క్రమణకు రకరకాల కారణాలు వినిపించాయి. కొందరేమో కరోనాకు భయపడి రైనా వచ్చేశాడన్నారు. ఇంకొందరేమో తన మేనత్త …
Read More »ఎయిర్ ఇండియా 1 వచ్చేసింది
ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది. మనదేశంలోని అత్యంత ప్రముఖులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులకు మాత్రమే వాడేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా మూడు విమానాలను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ప్రయాణం చేసే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని తయారు చేసిన బోయింగ్ 777 కంపెనీని మన ప్రభుత్వం సంప్రదించింది. పై ముగ్గురు ప్రముఖుల అవసరాలను గమనించిన బోయింగ్ కంపెనీ అవసరాలకు …
Read More »వీళ్ల ప్రచారం కూడా సేమ్ టు సేమ్ మన టైపేనా ?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి పోటి పడుతున్న ఇద్దరు ప్రధాన అభ్యర్ధుల మధ్య జరిగిన డిబేట్ సేమ్ టు సేమ్ మన టైపే అన్న విషయం బయటపడిపోయింది. పేరుకు అగ్రరాజ్యమే అయినా రాజకీయాలకు వచ్చేసరికి మన దగ్గర నేతలు ఎంత చీపుగా మాట్లాడుకుంటారో అమెరికా అధ్యక్ష పదవికి పోటి పడుతున్న ఇద్దరు అభ్యర్ధులు కూడా అంతకంటే తక్కువేమీ కాదన్న విషయం తేలిపోయింది. తాజాగా రిపబ్లికన్ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ …
Read More »సచిన్ కూతురు అతడితో ప్రేమలో ఉందా?
సచిన్ టెండుల్కర్ దేశంలోనే అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో ఒకడు. క్రికెట్లో ఎనలేని పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు సంపాదించుకుని అతను నిష్క్రమించాడు. ఆట నుంచి రిటైరయ్యాడో లేదో వెంటనే దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నను కూడా దక్కించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి పిల్లల గురించి ఏదైనా వార్త రాసేముందు మీడియా వాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు. ఊరికే రూమర్లు పుట్టించి ప్రచారం చేయరు. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ …
Read More »ఐపీఎల్లో ఈ చిత్రం చూశారా?
ఈసారి ఐపీఎల్ ఆలస్యమైతే అయ్యింది కానీ.. భారత్ నుంచి తరలిపోతే పోయింది కానీ.. మజాకు మాత్రం లోటు లేదు. గత సీజన్లన్నింటినీ మించి ఈసారి లీగ్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరాటాలు, అనూహ్య ఫలితాలతో యమ రంజుగా సాగుతోంది టోర్నీ. ఏ జట్టునూ ఫేవరెట్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక మ్యాచ్లో అదరగొట్టే జట్టు.. తర్వాతి మ్యాచ్లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఒక మ్యాచ్లో వేస్ట్ అనిపించే …
Read More »కరోనా వ్యాక్సిన్ కోసం 5 లక్షల షార్క్స్ను చంపేస్తున్నారా?
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాకు మందు కోసం ఎదురు చూస్తోంది. ఈ వైరస్ను నిరోధించే వాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఉద్ధృతంగా ప్రయోగాలు సాగిస్తున్నారు. దీని మీద వేల కోట్ల పెట్టుబడులు కూడా పెట్టారు. ఇంతకీ కరోనా వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు.. దానిక్కావాల్సిన ముడి సరుకు ఏంటి అనే విషయంలో రకరకాల వార్తలొస్తున్నాయి. ఐతే కరోనా వ్యాక్సిన్ తయారీకి సముద్ర జీవులైన షార్క్లను లక్షల సంఖ్యలో చంపాల్సి ఉంటుందని మీడియాలో …
Read More »అమెరికా చరిత్రలో తొలిసారి షేక్ హ్యాండ్ లేకుండా సంవాదం షురూ
ప్రపంచాన్ని ప్రభావితం చేసే అమెరికా అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన కీలక ఘట్టం ఒకటి షురూ అయ్యింది. అధ్యక్ష పీఠం కోసం పోటీ పడే అభ్యర్థులు ఇద్దరు ఒకే వేదిక మీద ముఖాముఖిన మాట్లాడుకునే విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యక్రమం తాజాగా మొదలైంది. అమెరికా చరిత్రలో తొలిసారి.. అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే చర్చా కార్యక్రమాన్ని షురూ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అధ్యక్ష …
Read More »ముఖేషే నెంబర్ 1..రూ. 6.58 లక్షల కోట్ల సంపద
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే దేశంలో అత్యంత కుబేరుడుగా నిలిచారు. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ మొదటిస్ధానంలో నిలబడటం వరుసగా తొమ్మిదోసారి. బహుశా జియో టెలికాం, జియో ఫైబర్, ఆయిల్, రీటైల్ తదితర రంగాల్లోని షేర్లను అమ్మటం వల్ల ముఖేష్ కు ఎదురు లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఏడాది వ్యవధిలో ముఖేష్ సంపద 73 శాతం పెరిగి రూ. 6.58 లక్షల కోట్లకు చేరుకుంది. ఈయన తర్వాత రెండోస్ధానంలో …
Read More »తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 కుబేరుల కుటుంబాలు
డాక్టర్ రెడ్డీస్ సతీష్ రెడ్డి..మైహోమ్ జూపల్లి రామేశ్వర్.. హెటెరో పార్థసారథి.. నవయుగ విశ్వేశ్వరరావు.. ఈనాడు రామోజీ.. అపర్ణ కన్ స్ట్రక్షన్స్ వెంకటేశ్వరరెడ్డి.. విజయ్ ఎలక్ట్రికల్స్ దాసరి జై రమేశ్.. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటే పోతే.. తెలుగు నేల మీద నిత్యం పలువురి మాటల్లో వినిపించే పేర్లు ఇవి. ఈ ప్రముఖల ఆస్తుల విలువ ఎంతన్నంతనే ఎవరికి తోచింది వారు చెబుతుంటారు. అందుకు భిన్నంగా ఎవరి ఆస్తి …
Read More »ఐపీఎల్ హీరో.. ఎంత విషాదంలో ఉన్నాడో తెలుసా?
రషీద్ ఖాన్.. క్రికెట్ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అఫ్గానిస్థాన్ లాంటి దేశం నుంచి వచ్చి క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం, పెద్ద జట్లలో ఉండదగ్గ నైపుణ్యం సంపాదించడం, ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్మెన్కు సవాలు విసరడం అంటే మామూలు విషయం. అఫ్గానిస్థాన్లో క్రికెట్ విప్లవానికి కారణమైన క్రికెటర్లలో అతనొకడు. ప్రత్యర్థి జట్లు సైతం ఎంతో ఇష్టపడే, గౌరవించే ఆటగాడతను. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ లెగ్ …
Read More »