పవన్ నోట సరికొత్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాఖ్యలు అనూహ్యంగా దొర్లాయి. కాపులకు అండగా ఉంటానని.. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కాపుల విషయంలో కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. వారు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని.. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్ట అయినా.. కాపులను ఓటు బ్యాంకు కోణంలోనే చూసిందని.. వారికి అండగా నిలిచిన వారు ఏ ఒక్కరూ …
Read More »నా ఉన్నతికి వైఎస్సే కారణం.. నిమ్మగడ్డ సంచలన కామెంట్స్!!
ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటి నుంచి అనూహ్యమైన కామెంట్లు వచ్చాయి. సీఎం జగన్ తండ్రి.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కొనియాడారు నిమ్మగడ్డ. వైఎస్పై ప్రశంసల జల్లు కురిపించారు. నేనీ స్థితిలో ఉండేందుకు వైఎస్సే కారణం. ఆయన.. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే నా జీవితంలో ఒక …
Read More »హద్దులు దాటేసిన సాయిరెడ్డి… నిమ్మగడ్డకు మెంటలా?
ప్రభుత్వానికి-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నా యి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం సహకరిస్తున్నా.. నాయకుల దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ.. నిమ్మగడ్డపై కులం, వర్గం.. పేరిట.. తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులు దూషణలకు దిగుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వాటిపై తాను మరోసారి కోర్టు కు వెళ్తానని నిమ్మగడ్డ స్పష్టంచేసినప్పటికీ.. వైసీపీ నాయకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. …
Read More »మదనపల్లె జంట హత్యల కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు
చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో రోజుకో సంచలన విషయం.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మూఢ భక్తి.. మితిమీరిన విశ్వాసంతో.. ట్రాన్స్లోకి వెళ్లిపోయిన ఓ ఉన్నత విద్యా కుటుంబం.. దారుణమైన పరిస్థితికి చేరుకుంది. పునర్జన్మ-భగవంతుడు బతికిస్తాడు.. అనే అంధ విశ్వాసం తో.. యుక్తవయసుకు వచ్చిన కన్న బిడ్డల ప్రాణాలను తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిం ది. పురుషోత్తమనాయుడు, పద్మజ దంపతులు.. తమ ఇద్దరు ఆడ …
Read More »శాసించేస్ధాయికి కాపులు ఎదగాలట
కాపులు యాచించే స్ధాయి నుండి శాసించే స్ధాయికి ఎదగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపినిచ్చారు. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పవన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం కలిగుండి కూడా ఇంకా రాజకీయ నేతలను పదవుల కోసం బతిమలాడుకోవటం ఏమిటి నాన్ సెన్స్ అంటూ ఊగిపోయారు. పవన్ చెప్పింది ఒక విధంగా నిజమే అయితే ఈ పరిస్ధితి ఎందుకొచ్చింది ? …
Read More »స్పీకర్ కు పెటర్నిటీ లీవ్ పెట్టుకున్న టీడీపీ ఎంపీ ఎవరంటే?
రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని సీన్ ఒకటి కనిపించింది. అందుకు టీడీపీకి చెందిన యువ ఎంపీ కారణంగా కావటం విశేషం. సాధారణంగా విదేశాల్లో పెటర్నిటీ లీవ్ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. దేశీయంగా కొన్ని రంగాలకు చెందిన కార్పొరేట్ ప్రపంచంలో ఈ మాట వినిపిస్తుంది. రాజకీయాల్లో ఇలాంటి మాటలకు చోటు ఉండదు. అందుకు భిన్నంగా ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. అందులో …
Read More »‘జనసేనలోకి చిరు.. పవన్ ఏమన్నాడంటే?
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. జనసేన పార్టీకి చిరంజీవి నైతిక మద్దతు ఉందని, తమ్ముడి వెంట అన్న నడవబోతున్నారని, తమ్ముడికి అండగా ఉంటానని చిరు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో చిరు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ విషయంపై మీడియా వివిధ కోణాల్లో కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో పవన్ సైతం …
Read More »ఢిల్లీలో భారీ పేలుడు.. ఉగ్ర మూకల పనేనా?!
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇటీవల గణతంత్ర వేడుకలు(బీటింగ్ రిట్రీట్) నిర్వహించిన రాజ్పథ్కు 1.4 కిలో మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పైగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద ఈ పేలుడు సంభవించింది. ఓ పూల కుండీలో ఏర్పాటు చేసిన ఐఈడీ పేలుడు సంభవించడంతో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ పేలుడు ధాటికి కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సాయంత్రం …
Read More »మదన పల్లె జంట హత్యల కేసు నేర్పుతున్న లెస్సనేంటి?
చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్య కేసు.. ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎవరూ నమ్మలేని విధంగా జరిగిన ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ప్రముఖ జాతీయ చానెళ్లలోనూ దీనిపై చర్చ జరగడం విశేషం. ఉన్నతస్థాయి విద్యావంతుల కుటుంబంలో వెలుగు చూసిన ఈ విషాదం వెనుక అసలు ఏం జరిగింది? ఎవరి ప్రోద్బలైమైనా ఉందా? లేక.. మూఢ భక్తి.. మితిమీరిన విశ్వాసమే ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. …
Read More »బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంఎల్సీ ?
ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో కమలంపార్టీ దూకుడు పెంచినట్లే ఉంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉపఎన్నికకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకునే విషయంలో జోరు పెంచింది. తాజాగా టీఆర్ఎస్ ఎంఎల్సీ తేరా చిన్నపరెడ్డి కమలంవైపు చూస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతంలోని ఓ హైడౌట్ లో బీజేపీ ముఖ్యనేతలు చిన్నపరెడ్డితో భేటి అయినట్ల సమాచారం. చిన్నపరెడ్డి కొంతకాలంగా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి …
Read More »బీజేపీని అడ్డుపెట్టి.. తమిళనాట చిన్నమ్మ రాజకీయం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స న్నిహితురా లు.. అన్నాడీఎంకేను ఒకప్పుడు శాసించిన శశికళ.. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు శిక్ష పూర్తయి.. సరిగ్గా ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలయ్యారు. కరోనాతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. త్వరలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా.. రాజకీయ చర్చ అనూహ్య మలుపు …
Read More »‘ఆంధ్రుల హక్కు’ను కాపాడుకోలేమా?
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’-నినాదం 1960ల దశంలో భారీగా వినిపించింది. కేంద్రం ప్రభుత్వం నిర్వ హణ లో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక చరిత్ర ఉంది. అప్పట్లో ఈ ఉక్కు పరిశ్రమ కోసం.. యావత్ ఆంధ్రప్రదేశ్ ఏకతాటి పై నిలిచింది. దీనిని సాధించేందుకు అనేక ఉద్యమాలు సాగాయి. ఈ క్రమంలోనే 1970, ఏప్రిల్ 17న విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి ప్రధాని ఇందరమ్మ ప్రక టించారు. నవరత్నాల్లో ఒకటిగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates