Political News

కుప్పంలో ‘ఎన్టీఆర్’ వెనుక ఉన్నదెవరు?

ఒకటికి మించి మరొకటి అన్నట్లుగా ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు మరింత అప్రమత్తంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న విషయాలకు అమితమైన ప్రాధాన్యత ఇవ్వటం చికాకుకు గురి చేస్తోంది. ఇది సరిపోదున్నట్లుగా ఇటీవల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ హడావుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక ఉన్నదెవరు? ఉన్నట్లుండి కుప్పంలోనే …

Read More »

వైసీపీలోకి అఖిల.. రాయ‌భారం ఎవ‌రో తెలుసా …!

మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ చాలా చిన్న వ‌య‌స్సులోనూ ఊహించ‌ని విధంగా అనేకానేక పెద్ద ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. త‌ల్లి మ‌ర‌ణంతో ఎమ్మెల్యే, తండ్రి మ‌ర‌ణంతో మంత్రి అయ్యారు. చిన్న వ‌య‌స్సులోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న ఆమెకు రావాల్సినంత పేరు రాలేదు. అదే స‌మ‌యంలో ఆమె రెండో భ‌ర్త‌గా భార్గ‌వ్‌రామ్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె ఓడిపోయినా ఘోరంగా ఓడిపోవ‌డానికి …

Read More »

హుజురాబాద్ ఎన్నిక.. ఈటల ప్లాన్ ఇదేనా..?

ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ని వీడి బీజేపీలోకి అడుగుపెట్టే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా… ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కీ.. అటు ఈటలకి చాలా కీలకంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో ఈటల ఓడితే.. కేసీఆర్ కారణంగానే గతంలో ఆయన …

Read More »

పూసపాటి కుటుంబంలో ఇంకా మగవారసులున్నారా ?

పూసపాటి రాజకుటుంబం అంటే జనాల్లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ మాన్సాస్ ట్రస్టని, గజపతుల కుటుంబమని చెప్పగానే చాలామందికి విషయం అర్ధమైపోతుంది. అవును ఇపుడు తాజాగా మొదలైన వివాదమంతా మాన్సాస్ ట్రస్టు వారసత్వం మీదే కదా. గజపతుల చివరి రాజు పీవీజీ రాజు 1958లో ప్రారంభించిన మాన్సాస్ ట్రస్టు ఇపుడు రాజకీయంగా అనే వివాదాల్లో నానుతోంది. వైసీపీ ప్రభుత్వం రాగానే అశోక్ గజపతిరాజు స్ధానంలో సంచియిత గజపతిరాజును ఛైర్ పర్సన్ చేయటంతోనే …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైలెంట్.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత… గ‌ళం విప్పితే నిప్పులు మూట‌క‌ట్టుకుని మాట‌లు పెల్లుబుకుతాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మైకు ముట్టుకుంటే.. మాట‌లు తూటాల్లా పేల‌తాయి. ఏపీ రాజ‌కీయాల్లో 2014లో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. జ‌న‌సేన పార్టీ ఏర్పాటుతో మార్పు తీసుకువ‌స్తానంటూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. త‌ర్వాత ప‌రిమాణాల్లో టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం .. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో క‌లిసి వేదిక …

Read More »

ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ?

బీజేపీ నేత పెద్దిరెడ్డి మాటలు విన్నవారంతా మరీ ఓవర్ యాక్షన్ పనికిరాదంటున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇస్తే పోటీకి రెడీ అని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఈటల రాజేందరే కాదు కేసీయార్ వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పటం ఓవర్ గానే అనిపించింది. పైగా తనను సంప్రదించకుండానే ఈటలను పార్టీలోకి చేర్చుకోవటం ఏమిటంటు మండిపడ్డారు. చాలాకాలం తర్వాత మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపైన పార్టీలో చర్చ జరుగుతోంది. టికెట్ …

Read More »

మోడీ సర్కారుకు ‘కొవీషీల్డ్’ తలనొప్పి

దేశీయ మీడియాలో మోడీ సర్కారుకు వ్యతిరేకంగా.. వారు ఇరుకున పడే కథనాలు పెద్దగా పబ్లిష్ కావటం లేదనే చెప్పాలి. ఈ కొరతను విదేశీ మీడియా సంస్థలు తీరుస్తున్నాయి. ఈ మధ్యన ఆదానీ షేర్లు దారుణంగా పడిపోవటానికి కారణం విదేశీ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని.. దేశీయంగా ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక పబ్లిష్ చేయటం.. దాంతో ఆదానీ షేరు విలువ ఎంతలా పడిందన్నది తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాయిటర్స్ సంస్థ …

Read More »

అలకబూనిన పెద్దిరెడ్డి.. ‘కారు’ ఎక్కడానికి రెడీనా?

మాజీ మంత్రి పెద్దిరెడ్డి అలకబూనారా..? ఈటల బీజేపీలో చేరడం ఈయనకు నచ్చడం లేదా..? ఈటలతో పాటు బీజేపీలో కొనసాగడం ఇష్టం లేక.. కారు ఎక్కడానికి సిద్ధమయ్యారా..? ప్రస్తుతం హుజురాబాద్ కేంద్రంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇవే హాట్ టాపిక్ గా మారాయి. ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ బీజేపీ ఇంఛార్జిగా ఉన్న తనకు అదే నియోజకవర్గానికి …

Read More »

జంపింగ్‌ల‌కే జ‌గ‌న్ ప‌ద‌వులు… వైసీపీలో కొత్త కుంప‌ట్లు ?

ఏపీలో కింది నుంచి పై స్థాయి దాకా అన్ని ప‌ద‌వులు అధికార వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఏపీలో ఉన్న ప‌ద‌వుల్లో 99 శాతం ప‌ద‌వులు అన్ని వైసీపీ నేత‌ల‌కే ద‌క్కుతున్నాయి. అయితే ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పార్టీ నేత‌ల్లో 40 మంది వ‌ర‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీరిలో కొంద‌రికి వీరు చేసిన త్యాగాలు, పార్టీ కోసం ప‌డిన క‌ష్టం నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఇస్తాన‌ని ఓపెన్‌గానే చెప్పారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి …

Read More »

ట్విట్టర్ కి కేంద్రం షాక్.. తొలి కేసు..!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. నూతన ఐటీ నిబంధనలకు అమలు చేయని కారణంగా భారత్ లో ఉన్న చట్టపరమైన రక్షణ( మధ్యవర్తి హోదా)ను కేంద్రం ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ట్విట్టర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త ఐటీ …

Read More »

పాపం..ఈ ముగ్గురిని కేసీఆర్ సైడ్ చేశారా.. మ‌ర్చిపోయారా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ బ‌డ‌బాగ్ని ర‌గులుతోంది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ మాత్ర‌మే కాదు.. సొంత పార్టీలో కీల‌క నేత‌లు కూడా తెర‌చాటు రాజ‌కీయాలు చాలానే చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు ఈట‌ల ఒక్క‌రు మాత్ర‌మే కాదు.. పైకి చెప్పుకోక‌పోయినా లోప‌ల చాలా మంది నేత‌లు కేసీఆర్ త‌మ‌ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై క‌క్క‌లేక‌.. మింగ‌లేక చందంగా ఉన్నార‌న్న‌ది నిజం. కేసీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి మూడున్న‌ర …

Read More »

రోడ్డున పడిన అబ్బాయ్

బీహార్లో లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అద్యక్షుడు చిరాగా పాశ్వాన్ కే పార్టీ ఎంపిలు పెద్ద షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ అద్యక్షుడిగా చిరాగ్ ను తప్పించిన ఎంపిలు తాజాగా పార్టీ అధ్యక్షునిగానే తీసి పడేశారు. చిరాగ్ కు ఎల్జేపీకి సంబంధమే లేదని ఎంపిలు కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఛైర్మన్ గా చిరాగ్ ను తొలగించారు. వివాదాన్ని …

Read More »