కొంతమంది ఎంత వివాదాస్పదంగా ఉంటారో పదవులను అంతగా తరుముకుంటు వస్తుంటాయి. అయితే పదవులు వచ్చినట్లే వచ్చి మళ్ళీ చేజారిపోతుంటాయి. అలాంటివారిలో బీఎస్ యడ్యూరప్ప కూడా ఒకరు. ఈనెల 26వ తేదీన కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్డీ రాజీనామా చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు కూడా యడ్డీ పూర్తిస్ధాయిలో ఐదేళ్ళూ పదవిలో కూర్చున్నది లేదు. యడ్యూరప్ప ఎప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మొదలైపోతాయి అవినీతి ఆరోపణలు. …
Read More »ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కేసీఆర్ అవమానించారా?
తెలంగాణ గురుకులాల దశను మార్చడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య రీతిలో తన పదవికి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. పదవికి గుడ్ బై చెప్పేసిన అనంతరం ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడప్పుడే తాను రాజకీయాల్లోకి రానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై …
Read More »టీఆర్ఎస్ గూటికి మోత్కుపల్లి..?
మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు.. గులాబీ గూటికి చేరనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. అందుకే ఆయన ఇప్పుడు సడెన్ గా బీజేపీ ని వీడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ కి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఈ రోజు ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. పార్టీ వీడిన తర్వాత.. ఈటలపై అవినీతిపరుడంటూ విమర్శలు కూడా చేశారు. అయితే.. పార్టీ వీడటానికి ముందే.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు …
Read More »హామీలు ఇచ్చేముందు ఆలోచించాల్సిందే
ఎన్నికలు వస్తున్నాయంటేనే రాజకీయ పార్టీలు పూనకం వచ్చినట్లు హామీలవర్షం కురిపించేస్తుంటారు. నోటికేదొస్తే ఆ హామీనిచ్చేసి పబ్బం గడుపుకోవచ్చని అనుకునే పార్టీల అధినేతలే ఎక్కువమంది. అధినేతలిచ్చిన హామీలను జనాలు నమ్మి ఓట్లేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలు అమలవుతాయి, మరికొన్నింటిని నీరుగార్చేస్తారు. అసలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కన పడేసే సందర్భాలు కూడా ఉంటాయి. హామీల అమలు విషయంలో ఇకనుండి అలా ఉండేందుకు లేదు. తాజాగా ఢిల్లీ సీఎం …
Read More »మైసూరాకు ఇంటినుండే గట్టి కౌంటర్
రాయలసీమ ప్రాజెక్టులపై సీనియర్ నేత మైసూరారెడ్డిని వైసీపీ ఎంఎల్ఏ, కొడుకు వరసయ్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గట్టిగా నిలదీశారు. ఇపుడు రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న మైసూరా 2014-19 మధ్యలో ఎందుకు నోరిప్పలేదని తగులుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం ఉన్నపుడే తెలంగాణా ప్రభుత్వం జలదోపిడి చేసిన విషయం మైసూరాకు తెలీదా అంటు ప్రశ్నించారు. కేసీయార్ దోపిడీని చంద్రబాబునాయుడు ఆపడంలో ఫెయిల్ అయినపుడు …
Read More »డైలమాలో టీర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి..!
తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోంది. ఈటల రాజీనామాతో ఈ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ని ఓడించేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికే లక్ష్యంగా.. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. హుజురాబాద్ టికెట్.. తనకే కేటాయిస్తారనుకొని టీఆర్ఎస్ లో …
Read More »కేసీఆర్, కవిత ఉలిక్కి పడే నిర్ణయం తీసుకోనున్న రేవంత్
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. మాజీ మత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో మొదలైన ఈ వేడి పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించడంతో తారాస్థాయికి చేరింది. అయితే, దీనికి కొనసాగింపుగా మరో ఇద్దరు మహిళ ముఖ్యనేతల మధ్య పోరుతో ఇంకా రంజుగా మారనున్నట్లు చెప్తున్నారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత , టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి …
Read More »కేసీయార్, ఈటలకు షాక్ తప్పదా ?
అవును ఇద్దరికీ కేంద్ర ఎన్నికల కమీషన్ ఒకేసరి షాక్ ఇవ్వబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేట్లుగా లేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ ప్రభావం ఇప్పట్లో తగ్గేట్లు కనబడటంలేదు. తెలంగాణా మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తాజాగా మాట్లాడుతూ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రబావం అక్టోబర్ వరకు ఉంటుందని చెప్పారు. జనాలంతా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలని కూడా ఆయన …
Read More »ఆ జిల్లా ల్లో వైసీపీలో నేతల జోరు.. నిలచేదెవరు.. నిలబెట్టేదెవరు?
గత ఎన్నికల్లో వైసీపీ చాలా జిల్లాలను తన ఖాతాలో వేసుకుంది. కనీసం.. టీడీపీకి ఒక్కస్థానం కూడా దక్కని జిల్లాలు ఉన్నాయి. ఇలాంటి జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? నేతల బలం ఎలా ఉంది? ఎన్నికల తర్వాత.. ఓ ఏడాది ఉన్న జోరు ఇప్పు డు కనిపిస్తోందా? ఇక తిరుగులేదు.. అనుకున్న పరిస్థితి.. ఇప్పుడు కూడా ఉందా? అంటే.. కష్టమే అంటున్నారు పరిశీలకులు.నెల్లూరు, కర్నూలు, కడప, విజయనగరం జిల్లాల్లో …
Read More »‘రాజు’గారి ఇలాకాలో రాజకీయ ఒడిదుడుకులు!
టీడీపీకి ఇదో విపత్కర పరిస్థితి! అత్యంత కీలకమైన విజయనగరం జిల్లాలో పార్టీని నడిపించే నేత లేకుండా పోయారని అంటు న్నారు పరిశీలకులు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కీలక నేతగా.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈయన ఇటీవల కాలంలో కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పో యిన తర్వాత ఏడాది పాటు ఆయన ఢిల్లీలో ఉండి.. చికిత్స తీసుకున్నారు. పోనీ ఆతర్వాతైనా …
Read More »దళిత బంధుపై కేసీఆర్ కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు
తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలు మాంచి హీట్ మీద ఉన్నాయి. ఎవరికివారు.. హుజురాబాద్ లో విజయం సాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ వైపు ఈటల పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ అందరినీ షాకింగ్ కి గురి చేశాయి. ఎన్నో అనుమానాలు లేవ నెత్తుత్తున్న దళిత బంధుపై స్కీమ్ పై ఓపెన్గా కేసీర్ కామెంట్లు చేశారు. అందరూ అనుకున్నట్టు …
Read More »టీడీపీ ఆశలు వదిలేసుకున్నదా ?
భారతరత్న పురస్కారంపై తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని చంద్రబాబునాయుడు అండ్ కో కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే మరి స్వయంగా అన్నగారి కొడుకైనా బాలయ్య పురస్కారాన్ని కాలిగోరు, కాలి చెప్పుతో సమానమని వర్ణించటం వివాదాస్పదంగా మారింది. అంటే బాలయ్య వ్యాఖ్యలను బట్టి ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం రాదని బాలయ్య డిసైడయ్యారా అనే అనుమానాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates