ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. కేంద్రంలో ఏకచ్ఛాత్రాధిపత్యం ప్రదర్శించిన ఆ పార్టీ ఇప్పుడు తిరిగి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. కానీ సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో అది సాధ్యం కావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పంజాబ్, చత్తీస్గఢ్, రాజస్థాన్లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. త్వరలోనే పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. …
Read More »మరిప్పుడు పేదలకు సినిమా ఎలా జగన్?
దాదాపు పది నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. నిత్యావసరాలు సహా అన్ని ధరలు అమాంతం పెరిగిపోతున్న సమయంలో ఎన్నో ఏళ్ల కిందటి రేట్ల తాలూకు జీవోను బయటికి తీసి ఆ మేరకే టికెట్ల ధరలుండాలంటూ ప్రభుత్వం కొరడా ఝులిపించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. ఈ రోజుల్లో ఈ రేట్లేంటి అని ఎవరు వాదించినా.. హీరోలు పారితోషకాలు తగ్గించుకోవాలని.. బడ్జెట్లు నియంత్రించుకోమని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి తెచ్చారు అధికార …
Read More »అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అరెస్టు.. కారణం ఇదే
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. రాష్ట్రం మొత్తం.. తలుపులు మూసుకున్న నిశిరాత్రి వేళ.. అధికారం.. కన్ను తెరిచింది. పోలీసుల బూట్లు పరుగులు పెట్టాయి. ప్రతిపక్ష నేత అరెస్టు జరిగింది. ఇంత రాత్రివేళ.. అంత అరెస్టు ఎందుకు? ఆయనేమన్నా.. దేశద్రోహం చేశారా? రాష్ట్ర ఖజానాకు నష్టంకలిగిం చాడా? కుల మతాల మధ్య చిచ్చు పెట్టాడా? అంటే.. డామిట్.. ధిక్కారమున్ సైతువా!! అంటున్నారు పోలీసులు… ఇంతకీ టీడీపీ ఎమ్మెల్సీ.. పరుచూరు అశోక్ …
Read More »కేటీఆర్ పట్టాభిషేకం ఖాయమేనట
తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కేటీఆర్… ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఈ పరిణామం నిజం అవడం సంగతి అలా ఉంచితే, ఎన్ని సార్లు వార్తల్లోకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఊహ ప్రచారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహాలు లేదా ఈ అంచనాను బలపరిచేలా కనిపించే సంఘటనలు దీనికి కారణం. ఇక పాయింట్లోకి వచ్చేస్తే, ఒకింత గ్యాప్ తర్వాత …
Read More »ఎమ్మెల్యే సీతక్క.. అంతకు మించి!
ములుగు ఎమ్మెల్యే ధనసూరి అనసూయను అందరూ సీతక్క అని అభిమానంగా పిలుచుకుంటారు. నియోజకవర్గం ప్రజలు ఆమెను ఎప్పుడూ అక్కగా, అమ్మగా మాత్రమే చూస్తారు తప్ప ఒక ఎమ్మెల్యేగా భావించరు. ప్రజలతో అంతలా మమేకం అవుతారు సీతక్క. ఎప్పుడూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆప్తురాలిగా నిలుస్తున్నారు. అలాంటి సీతక్క మరో సామాజిక కార్యక్రమం నిర్వహించి ఔరా అనిపించేలా చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం మహా జాతర జరుగుతున్న …
Read More »జగన్ తో చిరు ఏం మాట్లాడారంటే..
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఏపీ సీఎం జగన్ తో సినీ పెద్దలు, ప్రముఖుల భేటీ తర్వాత ఈ వివాదానికి త్వరలోనే పుల్ స్టాప్ పడబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. జగన్తో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, …
Read More »AP: కాదేదీ తాకట్టుకు అనర్హం
ప్రభుత్వం స్థలం ఖాళీగా ఉందా? ఆకట్టుకునే పార్కులు ఉన్నాయా? ఇంకెందుకు ఆలస్యం వెంటనే బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణం పొందాల్సిందే.. ఇదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ప్రభుత్వ తీరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం మరిన్ని రుణాల కోసం ఉన్న ప్రభుత్వ భూములను, ఆస్తులను తాకట్టు పెడుతుందనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. కాదేదీ తాకట్టుకు అనర్హం అనేలా జగన్ ముందుకు సాగుతున్నారని ప్రతిపక్షాలు …
Read More »జగన్ బయటకు వస్తే ప్రజలకు చుక్కలే!
సీఎం జగన్ పర్యటన కోసం ఏదైనా ప్రాంతానికి వెళ్లే అంతే ఇక అక్కడ ప్రజలకు హడలే. ఆయన పర్యటన ముగిసేంత వరకూ ఆ రోడ్లన్నీ ఖాళీగా ఉండాల్సిందే. రహదారి పక్కన ఉన్న షాపులన్నీ ముసేయాల్సిందే. మొత్తానికి కర్ఫ్యూ విధించినట్లు ఉండాలి. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డా ఎవరికీ పట్టదు. సీఎం దయ కోసం పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారనే విమర్శలు వచ్చినా ఎవరూ పట్టించుకోరు. ఎవరి పని వాళ్లదే. …
Read More »టీఆర్ఎస్ దూకుడు.. కాంగ్రెస్ వెనుకంజ..!
అంతా అనుకున్నట్లే అయింది. అంది వచ్చిన అవకాశాన్ని గులాబీ పార్టీ చక్కగా అందిపుచ్చుకుంది. ఒక దిశ దశ లేని కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో వెనకపడింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ పార్లమెంటు లో మాట్లాడిన మాటలపై తెలంగాణ సమాజం భగ్గుమంది. తెలంగాణ అంటే టీఆర్స్సే అని చెప్పుకుంటున్న గులాబీ పార్టీ ఒక్కసారిగా ఫైర్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మల దహనాలు, ర్యాలీలతో హోరెత్తించింది. తెలంగాణ ఏర్పాటుపై రెండు …
Read More »మోడీని వదిలిపెట్టని టీఆర్ఎస్… పెద్ద స్కెచ్చే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహ పరంపర కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ను చాలా అవమానకర రీతిలో విభజించారని ప్రధాని మండిపడిన సంగతి తెలిసిందే. మైకులు బంద్ చేసి పెప్పర్ స్ప్రే చల్లి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసినట్లు ప్రధాని చేసిన కామెంట్లపై టీఆర్ఎస్ చేస్తున్న నిరసనలో భాగంగా తాజాగా ఎంపీలు …
Read More »కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం… బీజేపీ?
ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడం.. ఇదే రాజకీయ పార్టీల లక్ష్యం. అందుకోసం దేనికైనా అవి తెగిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పటిలా ప్రస్తుత రాజకీయాలు లేవనేది మాత్రం స్పష్టం. గద్దె నెక్కడం కోసం ఎన్నికల సమయంలో ఏమేం చేయాలో అవన్నీ పార్టీలు చేస్తున్నాయి. పైగా అందుకోసం ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహకర్తలు, సలహాదారులు.. ఇలా ఎంతోమందిని నియమించుకుంటున్నాయి. ప్రజల గురించి ఆలోచించడం మానేసి కేవలం ఓట్ల మీదనే దృష్టి పెడుతున్నాయని ప్రజాస్వామ్య …
Read More »పవన్ ఆలోచన బాగుంది కానీ..
2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. రెండేళ్ల విరామానికి తెరదించుతూ తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ.. రాజకీయాల్లో కూడా యాక్టివ్గానే ఉంటున్నాడు. రెంటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఐతే రాజకీయాలకు ఇంకా ఎక్కువ సమయం కేటాయించి, పార్టీ నిర్మాణంపై ఎక్కువ దృష్టిసారించడం, అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడం, జనాల్లో ఎక్కువ సమయం గడపడం అవసరమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates