Political News

ఇంత చేస్తున్నా.. కేంద్రంపై సాయిరెడ్డి ప్రేమ ఒల‌క‌బోస్తున్నారే!

ఏపీకి సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల‌పై కేంద్రంతో పోరాడాల్సిన అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు.. ఇంకా బ‌తిమాలుతూనే ఉండ‌డంపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి సంబంధించిన ఒక్క స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించ‌క‌పోగా.. కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తోంది. వీటిపై ఏమాత్రం స్పందించ‌ని ప్ర‌భుత్వం.. మ‌రోవైపు.. ఇంకా బ‌తిమ‌లాడ‌డంతోనే స‌రిపెడుతోంది. తాజాగా వైసీపీ కీలక నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి కేంద్రాన్ని బ‌తిమ‌లాడే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు.. జ‌మ్ము క‌శ్మీర్ …

Read More »

ఏపికి ప్రత్యేక హోదా ఆశలపై బండ పడిందా ?

ఇప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు దాదాపు లేవని అర్ధమైపోతోంది. భవిష్యత్తులో రాజకీయ పరిణామాల కారణంగా ఏపీ కీలక పాత్ర పోషించే అవకాశం వస్తే అప్పుడు కానీ మనకు ప్రత్యేకహోదా రాదని జనాలు కూడా ఫిక్సయిపోయారు. అంటే విభజన చట్టం ద్వారా కచ్చితంగా అమలవ్వాల్సిన ప్రత్యేక హోదా కాస్త రాజకీయ డిమాండ్ గా మారిపోయింది. పైగా నరేంద్ర మోడీ ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేక …

Read More »

6 నెలలు మాత్రమే రక్షణట

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతోంది, మళ్ళీ మళ్ళీ పెరుగుతోంది. ఈ దశలో కరోనా వైరస్ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి రెండు డోసుల కోవిడ్ టీకాలు వేసుకోవటం ఒకటే మార్గమని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. రెండు టీకాలు తీసుకున్నవారు కూడా హమ్మయ్య మనకేం ప్రమాదం లేదని ప్రశాంతంగా ఉన్నారు. అయితే తాజాగా వెల్లడైన అధ్యయనం ప్రకారం రెండు డోసులు తీసుకున్నంత మాత్రాన వైరస్ …

Read More »

టీడీపీ ఓటమి ఖాయం..జేసీ సంచలనం

తెలుగుదేశంపార్టీలో జేసీ బ్రదర్స్ ఏమి మాట్లాడినా సంచలనమే. అసలు ఏమీ మాట్లాడకపోయినా సంచలనమే అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. రాయలసీమలోని నీటి ప్రాజెక్టుల స్ధితిగతులపై చర్చించేందుకు అనంతపురంలోకి కమ్మభవన్ లో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ ఓటమి ఖాయమన్నారు. పార్టీలోని …

Read More »

గుజరాత్ సీఎం రాజీనామా…కారణం ఇదేనా?

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు రూపానీ సంచలన ప్రకటన చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవ వ్రత్‌ను కలిసిన రూపానీ…తన రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ నేతలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పార్టీ సంప్రదాయమని, తనకు పార్టీ అప్పగించే కొత్త బాధ్యతలను నిర్వహిస్తానని అన్నారు. మోడీ, కేంద్ర నాయకత్వం నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో …

Read More »

తండ్రీకొడుకులు క‌ష్ట‌ప‌డుతున్నా.. టీడీపీలో సీనియ‌ర్ల మౌనం

రాజ‌కీయ నాయ‌కుండంటే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందేందుకు జ‌నంలో పేరు తెచ్చుకోవాలి. దాంతో పాటే పార్టీని అధికారంలోకి తేవ‌డానికి కృషి చేయాలి. అధికారంలోకి వ‌చ్చాక పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా సాగాలి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు మాత్రం ప్ర‌జ‌ల్లో పార్టీపై ఆద‌ర‌ణ త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఇలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌నే చెప్పాలి. అధికారం ద‌క్క‌గానే త‌మ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టుకునే నాయ‌కులు.. ప్ర‌తిప‌క్షంలో …

Read More »

సైదాబాద్ ఆరేళ్ల బాలిక పై అత్యాచారం, హత్య

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో  ఆరేళ్ల బాలిక పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా..  ఈ ఘటనలో పోలీసులు నిందితుడు రాజుని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా లో అతడిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగరేణి కాలనీలో.. ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక కోసం గాలించగా.. …

Read More »

వివేకా హంతకులు వీళ్ళేనా ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు దొరికినట్లేనా ? సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వివేకాను హత్యచేసినట్లుగా సీబీఐ స్పష్టంగా చెప్పింది. తమకు లభించిన ఆధారాల ప్రకారం పై ఇద్దరే వివేకాను హత్య చేశారనటానికి చాలా ఆధారాలున్నట్లు సీబీఐ చెప్పింది. వివేకా కారు …

Read More »

లోకేశ్ ప్రెస్ మీట్ లో ఈ పాయింట్ హైలెట్ అంట

Lokesh

మాటల్లో తడబాటు.. స్పష్టమైన ఉచ్ఛారణ లేకపోవటం.. పలికే మాటల్లో అన్వయ దోషాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మాజీ మంత్రి లోకేశ్ మాట్లాడుతుంటే.. రాజకీయ ప్రత్యర్థులు పండుగ చేసుకునే వారు. ఆయన ప్రెస్ మీట్ అయినంతనే.. ఆయన మాట్లాడిన మాటల్ని అసరాగా చేసుకొని మీమ్స్ మొదలు.. చిన్నిచిన్ని వీడియోల్ని చేసేవారు. అయితే.. అదంతా ఒకప్పుడు. చేతిలోని అధికారం చేజారిన తర్వాత.. లోకేశ్ రూపంలోనే కాదు.. మాటల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతానికి …

Read More »

ఈటలను ఒంటరిని చేస్తున్న కేసీయార్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పట్లో ఉప ఎన్నిక జరగదని తేలిపోయింది. అయినా కేసీయార్ తన వ్యూహాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు. మంత్రులను నియోజకవర్గంలోనే మోహరించారు. వారంతా తమకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా చేసుకుంటూ పోతున్నారు. హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ రెగ్యులర్ గా నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. వీళ్ళ పర్యటనల్లో పైకి డెవలప్మెంట్ కార్యక్రమాల పర్యవేక్షణ అని కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం మరో ఎజెండా ఉంది. …

Read More »

హుజురాబాద్ ఉప ఎన్నిక.. కొండా సురేఖ మెలిక ఇదే..!

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కువగా.. కొండా సురేఖ పేరు వినపడుతోంది. ఆమె అయితే.. కరెక్ట్ అంటూ చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మొగ్గు చేపుతూ వస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నిక‌ల క‌మిటీ చైర్మ‌న్ దామోద‌ర రాజ‌న‌ర్సింహ సైతం కొండా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కొండా పాత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌కు హుజురాబాద్ …

Read More »

సినీ పరిశ్రమను నిలదీసిన ఎంపి

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమను వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు రెచ్చగొడుతున్నారు. సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ తయారుచేస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వెబ్ సైట్ ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని తన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర చరిత్రలో సినిమా టికెట్ల అమ్మకాన్ని ఒక వెబ్ సైట్ ద్వారా కంట్రోల్ చేయడం ఇదే …

Read More »