Political News

అడ్రస్సే లేని పవన్

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతవరకు అడుగే పెట్టలేదు. ఎక్కడ అడుగు పెట్టలేదంటే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రచారానికి. వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. చనిపోయింది వైసీపీ ఎంఎల్ఏ కాబట్టి, ఆయన భార్య సుధనే పోటీ చేస్తున్నారు కాబట్టి సంప్రదాయం ప్రకారం తాము పోటీ చేసేది లేదని పవన్ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా మరి మిత్రపక్షం బీజేపీ పోటీ మాటేమిటి ? …

Read More »

లోకేష్‌కి భ‌లే ఛాన్స్‌!

ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న‌ను తాను నిరూపించుకునేందుకు నానా తంటాలు ప‌డుతోన్న మాజీ ముంఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌కు ఇప్పుడు మంచి అవ‌కాశం దొరికింద‌నే చ‌ర్చ సాగుతోంది. టీడీపీ కార్యాయాల‌పై వైసీపీ శ్రేణుల దాడుల‌ను ఆయుధంగా చేసుకున్న ఈ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన లోకేష్ ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ఆయ‌న‌కు మంచి మైలేజీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రూపంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని …

Read More »

బాబు ఢిల్లీ టూర్‌పై వైసీపీ బెంగ‌

చంద్ర‌బాబు ఢిల్లీ టూర్‌పై వైసీపీ నాయ‌కులు బెంగి పెట్టకున్నారా? సుదీర్ఘ కాలం విరామం త‌ర్వాత‌.. ఢిల్లీ వెళ్తున్న చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌భుత్వంపై ఏం చెబుతారో.. ఏం జ‌రుగుతుందో.. అని త‌ల్ల‌డిల్లుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్తున్న విష‌యం తెలిసిందే. ముందుగానే ఆయ‌న 36 పేజీల‌తో కూడిన లేఖ‌ల‌ను.. ఆయ‌న సంధించారు. ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. స‌హా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద‌ద్‌కు …

Read More »

జగన్, చంద్రబాబుకు జేపీ విజ్ఞప్తి

ఏపీ రాజకీయాలు రచ్చ రంబోలాల తయారయ్యాయి. వ్యక్తిగత దూషణలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ నిలించింది. రాజకీయ పార్టీల నేతలు రాజకీయ విమర్శలు పక్కన పెట్టి దూషణ, భూషణలకు దిగుతున్నారు. టీడీపీ నేత పట్టాభి ఒక్క మాటతో రాష్ట్రం మొత్తం రావణకాష్టమైంది. పట్టాభి వ్యాఖ్యలతో అధికార పార్టీ అగ్గిమీదగుగ్గిలమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడికి దిగారు. పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. అంతటితో ఆగిపోకుండా …

Read More »

కేసీఆర్‌కు పెరుగుతున్న సెగ‌.. కిం క‌ర్త‌వ్యం!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు నిన్న‌టిలా.. రేప‌టి రోజులు ఉండేలా క‌నిపించ‌డం లేదు. శ‌త్రు శేషం పెరిగిపోతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌న ఒక‌ప్పుడు.. తెలంగాణ‌కు తాను మాత్ర‌మే దిక్కు.. తాను మాత్ర‌మే ప్ర‌జ‌ల‌ను ఉద్ధ‌రిస్తాన‌ని.. ప్ర‌క‌టించుకునేవారు. అయితే.. దీనిని న‌మ్మిన జ‌నాలు.. కార‌ణాలు ఏవైనా.. బ‌ల‌మైన నాయ‌క‌త్వం రాష్ట్రానికి అవ‌స‌రమ‌ని.. అనుకున్నారో.. ఏమో.. కేసీఆర్‌ను రెండోసారి కూడా అధికారంలోకి తీసుకువ‌చ్చారు. అయితే.. ఇప్పుడు ఈ ప‌రిస్థితి మారిపోయింది. ఎటు చూసినా.. …

Read More »

త‌న‌కు పీసీసీ ప‌దవి ఎలా వ‌చ్చేసిందో చెప్పేసిన రేవంత్‌

దూకుడైన రాజ‌కీయ నేత‌గా పేరున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడ‌య్యాక మ‌రింత జోరు పెంచారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌లా మారుతున్నారు. సీఎం కేసీఆర్ పాల‌న వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ.. స‌భ‌లు స‌మావేశాలంటూ కార్య‌క‌ర్త‌లో తిరిగి ఉత్సాహం నింపుతున్నారు. కేసీఆర్ రేవంత్ మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం ఇప్పుడు మ‌రో స్థాయికి చేరింది. కేసీఆర్‌ను గ‌ద్దె దించేంత‌వ‌ర‌కూ తగ్గేదే లేద‌ని రేవంత్ దూసుకెళ్తున్నారు. కేసీఆర్ రాజ‌కీయ …

Read More »

బాల‌య్య బాబు ఎక్కడ‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయ వాతావ‌ర‌ణం మంట పుట్టిస్తోంది. అధికార వైసీపీ.. ప్ర‌తిప‌క్ష టీడీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. హెచ్చ‌రిక‌లు.. దీక్ష‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేడెక్కాయి. అటు వైసీపీ నుంచి నాయ‌కులంద‌రూ మూకుమ్మ‌డిగా టీడీపీపై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇటు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని టీడీపీ నేత‌లు కూడా దీటుగానే స‌మాధానమిస్తున్నారు. కానీ ఈ మాట‌ల పోరులో టీడీపీలో ముఖ్య నేత అయిన …

Read More »

పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్

వ‌ల్ల‌భ‌నేని వంశీ.. కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం శాస‌న స‌భ్యుడు. గ‌త ఎన్నిక‌ల్లోనే కాదు.. అంత‌కుముందు కూడా.. ఆయ‌న టీడీపీ నాయ‌కుడిగానే ఇక్క‌డ నుంచి గెలుస్తున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో చంద్ర‌బాబుపైనా.. పార్టీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్‌పైనా.. విరుచుకుప‌డ్డారు. అయితే.. అప్ప‌ట్లోనే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వంశీ గతం మరిచి మాట్లాడున్నారని నియోజకవర్గంలోనే చర్చ జరిగింది. అయితే.. రాజ‌కీయాల్లో …

Read More »

ప‌వ‌న్ విష‌యంలో బీజేపీది స్వ‌యంకృతమేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌మ‌తోనే ఉన్నాడ‌ని.. త‌మ రెండు పార్టీలూ పొత్తుతోనే ముందుకు వెళ్తున్నాయ‌ని.. బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెప్పుకొంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. గ‌త కొన్నాళ్లుగా ప‌వ‌న్ వ్య‌వ‌హారం.. మారుతున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నా… ఏమీ మాట్లాడ‌లేని.. ప‌న్నెత్తు మాట అన‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. బీజేపీ చేసుకున్న స్వ‌యంకృత‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. …

Read More »

డీజీపీ పై మ‌రోసారి చంద్ర‌బాబు ఫైర్‌.. ఎందుకంటే

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి రాష్ట్ర పోలీసుల‌పై ఫైర‌య్యారు. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశా రు. రాష్ట్ర పోలీసులు అనుస‌రిస్తున్న వ్య‌వ‌హారంపై ఆయ‌న ఫైర‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లేఖ రాశారు. “టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ …

Read More »

ఏ గ్రౌండ్స్ లో పట్టాభికి హైకోర్టు మంజూరు చేసింది?

గడిచిన మూడు నాలుగు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయిన రాజకీయ రగడకు సెంటర్ గా మారారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేసిన ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాత్రి వేళ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయన్ను అరెస్టు చేయటం.. తాజాగా ఆయన రాజమహేంద్రవరం జైలుకు తరలించటం తెలిసిందే. దీంతో.. పట్టాభికి …

Read More »

ఈ దీక్ష‌ల‌తో ఎవ‌రికెంత లాభం?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలు ఇప్పుడు మంచి కాక మీదున్నాయి. అధికార ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. బూతులు.. తిట్లూ.. పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు ఇలా రాష్ట్ర వాతావ‌ర‌ణం వేడెక్కింది. టీడీపీ పార్టీ కార్యాలయాల‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయంటూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 36 గంట‌ల దీక్ష‌కు పూనుకున్నారు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కులు బూతులు వాడుతూ మాట్లాడ‌టాన్ని నిర‌సిస్తూ వైసీపీ కూడా పోటీగా జనాగ్ర‌హ దీక్ష‌కు శ్రీకారం …

Read More »