Political News

ఆ నేత‌ల గ‌ప్‌చుప్‌.. టీ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ కు చెందిన సీనియ‌ర్ నేత‌లంతా మౌనం వ్ర‌తం వ‌హిస్తున్నారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కోసం ఒక‌వైపు అధ్య‌క్షుడు రేవంత్ తీవ్రంగా శ్ర‌మిస్తుంటే ఆ నేత‌లు మాత్రం త‌మ‌కు సంబంధం లేని ప‌నిగా సైలెంట్ అయ్యారు. మ‌రోవైపు బండి సంజ‌య్ ఆధ్వ‌ర్యంలో బీజేపీ తెలంగాణలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం రోజు రోజుకు వెన‌క‌డుగు వేస్తోంది. పార్టీకి కొత్త అధ్య‌క్షుడు మారినా ప‌రిస్థితి మార‌క‌పోవ‌డంతో శ్రేణులు తీవ్ర ఆందోళ‌న‌లో …

Read More »

కొడాలి నాని బాధేంటి? ఇంకా వ‌దిలి పెట్ట‌రా?

గుడివాడ క్యాసినో పై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. క్యాసినో నిర్వహించామని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ క్యాసినోకు 500 కోట్లు వచ్చాయంటున్న టీడీపీ నేతలు.. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి అని ఎద్దేవా చేశారు. క్యాసినో నిర్వహించామ ని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడలో తనను ఓడించలేకే.. లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ ప్రజలకు …

Read More »

చంద్రబాబు, పవన్ ఆ పని ఎందుకు చేయడం లేదు?

పార్టీల్లో కోవర్టుల గోల ఎక్కువైపోతున్నట్లుంది. జనసేనలో కూడా కోవర్టులున్నారంటు స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాకపోతే తమ పార్టీలో కోవర్టులున్నారంటు డైరెక్టుగా పవన్ చెప్పలేదు. అయితే తమ వ్యక్తిగత ఎదుగుదలకు తన పేరును వాడుకుని చివరి మూడురోజుల్లో టీడీపీ, వైసీపీలోకి వెళ్ళిపోయే వాళ్ళున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఆ మధ్య మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు మాట్లాడుతు పార్టీలో కోవర్టులున్నట్లు …

Read More »

అందరి దృష్టి హైకోర్టు పైనేనా ?

పీఆర్సీ సాధన కోసం ఒకవైపు ఉద్యోగుల ఆందోళన పెరుగుతుంటో మరోవైపు సమ్మెకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు దాఖలవుతున్నాయి. ఇప్పటికే గెజిటెడ్ అధికారుల సంఘం వేసిన కేసు విచారణకు పెండింగ్ లో ఉంది. ఒకరోజు జరిగిన విచారణలో చేసిన వ్యాఖ్యలతోనే న్యయస్ధానం ఆలోచన ఏమిటనే విషయంలో కాస్ల క్లారిటి వచ్చింది. పీఆర్సీ వల్ల జీతాలు పెరగాలే కానీ తగ్గకూడదనే ఉద్యోగసంఘాల నేతల వాదనను కోర్టు తప్పుపట్టింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే అధికారం …

Read More »

నోరు జారి చెంపలేసుకున్న వీర్రాజు

మరోసారి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు క్షమాపణలు చెప్పారు. ముందు నోరుపారేసుకోవటం తర్వాత క్షమాపణలు చెప్పటం వీర్రాజుకు బాగా అలవాటైపోయింది. ఇపుడు వీర్రాజు ఎందుకు క్షమాపణలు చెప్పారు ? ఎందుకంటే ప్రాణాలు తీసేవారికి ఎయిర్ పోర్టు ఎందుకు ? అంటు వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకు ప్రాణాలు తీయటం మాత్రమే వచ్చు. అంటు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.  వీర్రాజు చేసిన కామెంట్లపై వైసీపీ నుండే కాకుండా వామపక్షాల నేతలు, …

Read More »

టీఆర్ఎస్ పార్టీ ఆస్తి రూ.300 కోట్లు

దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ సత్తా చాటుకుంది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది. ఆ ప్రకారం 7 …

Read More »

మోడీ నిర్ణ‌యానికి జ‌గ‌న్ జై!!

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్య‌తిరేకిస్తున్న ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యానికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ జై కొట్టారు. ఈ మేర‌కు ఆయ‌న 5 పేజీల‌ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ సవరణలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల్లో సవరణలకు మద్దతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే, రాష్ట్రాల అంగీకారం లేకుండానే కేంద్రం అధికారులను డెప్యుటేషన్కు తీసుకెళ్లే అంశంపై ఓమారు …

Read More »

జిల్లాల‌పై జ‌న‌సేన మౌనం.. ఇంత క‌థ ఉందా..!

రాష్ట్రంలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. జ‌న‌వ‌రి ప్రారంభంలోనే ఒక పెద్ద వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. త‌ర్వా త‌.. పెను సంచ‌ల‌న ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ రెండు ప‌రిణామాలు కూడా రాజ‌కీయంగా అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించిన‌వే. పాజిటివా.. నెగిటివా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. స్పందించే స‌మ‌యం అయితే వ‌చ్చింది. అటు క‌మ్యూనిస్టుల నుంచి ఇటు బీజేపీ నేత‌ల వ‌ర‌కు ఈ రెండు విష‌యాల‌ను రాజ‌కీయంగా వాడుకుంటున్నాయి. అవే.. …

Read More »

నా మాట కూడా వినొద్దు: KCR

“ఆ విష‌యంలో నేనే చెప్పినా మీరు వినొద్దు. చ‌ట్ట ప్ర‌కార‌మే ప‌నిచేయండి. ఎవ‌రినీ వ‌ద‌ల‌కండి!“ ఇదీ.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అధికారుల‌కు తాజాగా చేసిన ఆదేశం. ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని డ్ర‌గ్స్ భూతం క‌దిలించి వేస్తున్న నేప‌థ్యంలో తాజాగా సీఎం కేసీఆర్‌. అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. డ్ర‌గ్స్ విష‌యంలో ఎవ‌రు ఎంత‌టి వారు ప‌ట్టుబ‌డ్డా.. పేర్లు వినిపించినా.. వ‌దిలి పెట్టొద్ద‌ని ఆయ‌న ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారు ప్ర‌తిప‌క్ష‌మైనా.. అధికార ప‌క్ష‌మైనా.. …

Read More »

వంగ‌వీటి జిల్లా డిమాండ్… వైసీపీ రియాక్ష‌న్ ఇదే..!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అన్ని ప‌క్షాల నుంచి కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంటే… మ‌రి కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక అసంతృప్తి వ్య‌క్తం చేస్తోన్న వారిలో అధికార వైసీపీకి చెందిన వారు కూడా ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నారు. ఇక ప్ర‌భుత్వం ఆయా ప్రాంతాల వారీగా సెంటిమెంట్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ కొన్ని జిల్లాల‌కు కొంద‌రు …

Read More »

28 మంది ఎంపీలు.. 32 నెల‌లు.. ఏం తెచ్చారో ?

“ఇటు లోక్‌స‌భ‌, అటు రాజ్య‌స‌భ‌ల్లో 28 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్ప‌టికి 32 నెల‌లు గ‌డిచాయి. ఏపీకి మీరు ఏం చేశారు?  ఏం తెచ్చారు?  కేంద్రాన్ని ఏ విష‌యంలో నిల‌దీశారు?  ఏ విష‌యంలో మెడ‌లు వంచారు?  చెప్పండి!“ అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వైసీపీ స‌ర్కారు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా …

Read More »

ఏపీలో స‌మ్మె సెగ‌.. రంగంలోకి ఆర్టీసీ కూడా..

ఏపీ ప్ర‌భుత్వానికి స‌మ్మె సెగ మ‌రింత పెర‌గ‌నుందా? ఇప్ప‌టి వ‌ర‌కు స‌మ్మెకు దూరంగా ఉన్న ఆర్టీసీ కూడా ఇప్పుడు.. స‌మ్మెకు సై అంటోంది. దీంతో స‌ర్కారుకు మ‌రింత ఉక్క‌పోత త‌ప్పేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు స‌మ్మె చేసినా.. ఆ ప్ర‌భావం ఆయా వ‌ర్గాల‌కు లేదా.. అవ‌స‌రం ఉన్న ప్ర‌జ‌ల‌పై మాత్ర‌మే క‌నిపించింది. కానీ, ఆర్టీసీ క‌నుక స‌మ్మె బాట ప‌డితే.. రాష్టం ముక్కుమూసేసిన‌ట్టే అవుతుంది. …

Read More »