Political News

మాస్ టాక్‌: ఈ సారి ఏపీ అసెంబ్లీలో వీరు ప‌క్కా..

సారి సంచ‌ల‌న మార్పులు చోటు చేసుకుంటాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కీల‌క‌మైన ఇద్ద‌రు నాయ‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని మాస్ టాక్‌. వీరు ఖ‌చ్చితంగా వ‌చ్చే అసెంబ్లీలో అడుగు పెడ‌తార‌ని అంటున్నారు. వారే.. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. “వారిద్ద‌రూ ఈ సారి ప‌క్కాగా స‌భ‌లో అడుగు పెడ‌తారు. వారిద్ద‌రు ఉంటే.. స‌భ ఎలా ఉంటుందో“ …

Read More »

జ‌గ‌న్ ఇది ఊహించ‌లేదా.. ఊహించే చేశారా..!

అధికార పార్టీ వైసీపీలో అస‌మ్మ‌తి గుబులు రేపుతోంది. క‌నీసంలో క‌నీసం 30 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపో తున్నార‌ని పార్టీ అధిష్టాన‌మే అంచ‌నా వేస్తోంది. వీరిలో ఇప్ప‌టికే కోనేటి ఆదిమూలం, వ‌ర‌ప్ర‌సాద్‌, గుమ్మ‌నూరు జ‌య‌రాం, కొలుసు పార్థ‌సార‌తి, జ్యోతుల చంటిబాబు.. ఇలా అనేక మంది ఉన్నారు. వీరంతా నేరుగానే పార్టీపై గుస్సా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. దీనికి కార‌ణం.. ఏకంగా రెండు నెల‌ల ముందుగానే ఎన్నిక‌ల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్‌, పార్టీ …

Read More »

షర్మిల స్లోగన్ జనానికి ఎక్కేసిందా?

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సోద‌రి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వ టార్గెట్ ఎలా ఉన్నా.. అనూహ్య మ‌లుపుతిరిగిన ఆమె ప్ర‌చారంలో ఇప్పుడు ఏకైక టార్గెట్ వైసీపీ. నిజానికి కాంగ్రెస్‌కు జ‌వ‌స త్వాలు ఇవ్వాల‌ని.. పుంజుకునేలా చేయాల‌న్న‌ది.. త‌న వ్యూహ‌మ‌ని పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన తొలిరోజు చెప్పారు. కానీ, ఇంత‌లోనే రెండో రోజు నుంచి ఆమె అన్న ప్ర‌భుత్వాన్ని టార్గెట్ …

Read More »

నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు: పీకే

బీజేపీకి మద్దతు పలుకుతూ ఎన్డీఏ కూటమిలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేరడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి పని చేసిన రాజకీయ వ్యూహకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని పీకే …

Read More »

నో డిస్ట్రబెన్స్ ప్లీజ్

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల వరకు తెలంగాణా పీసీసీని మార్చేది లేదని ఐఏసీసీ కీలక నేతలు స్పష్టం చేశారట. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగాను, పీసీసీ అధ్యక్షుడిగా డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే వెంటనే పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసేస్తారు. అయితే తెలంగాణాలో మాత్రం రేవంత్ అలా చేయలేదు. …

Read More »

తెలంగాణా ఎంపీగా సోనియా ?

తెలంగాణా నుండి రాజ్యసభ ఎంపీగా సోనియాగాంధిని ఎన్నుకోవాలని తెలంగాణా కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోందట. మొదట్లో సోనియాను తెలంగాణాలోని ఏదైనా పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేయించాలని అనుకున్నారు. మెదక్, ఖమ్మం పార్లమెంటు స్ధానాల్లో ఎందులో అయినా పోటీచేయాలని సోనియాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రిక్వెస్టుచేసింది. పీసీసీ సమావేశంలో చేసిన తీర్మానాన్ని కూడా ఐఏసీసీకి పంపింది. నేరుగా ఢిల్లీకి వెళ్ళినపుడు రేవంత్ రెడ్డి అండ్ కో కూడా ప్రస్తావించారు. దానిపై సోనియా ఎలాంటి నిర్ణయం …

Read More »

వీల్ ఛైర్లోనే ప్రచారమా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలన్నది కేసీయార్ టార్గెట్. అత్యధిక సీట్లను గెలుచుకోకపోతే భవిష్యత్తు రాజకీయాలు చాలా కష్టమైపోతాయని కేసీయార్ కు బాగా తెలుసు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ద్వారా పార్టీలో కుదుపులు మొదలైపోయాయి. ఏ ఎంఎల్ఏ ఏరోజు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతారో తెలీని అయోమయం పెరిగిపోతోంది. ఇప్పటికి ఐదుగురు ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలోనే …

Read More »

ముహూర్తం ఫిక్స్‌.. రంగంలోకి ప‌వ‌న్‌…!

ముహూర్తం ఫిక్స్ అయింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రంగంలోకి దిగ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక ల్లో టీడీపీ తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌న‌సేనాని.. ఆ మేర‌కు ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటు పైనా ఒక లెక్క‌కు వ‌చ్చారు. ఇక‌, సంఖ్య‌, వాసి, రాసి.. అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. మొత్తంగా క‌లిసి పోటీ చేయ‌డం, వైసీపీని గ‌ద్దె దింప‌డం, రాష్ట్రాన్ని బాగు చేసుకోవ‌డం అనే కాన్సెప్టుతో ముందుకు …

Read More »

చింత‌మ‌నేని Vs అబ్బ‌య్య చౌద‌రి … 4 నెల‌ల ముందే బెట్టింగుల ర‌చ్చ!

దెందులూరు రాజ‌కీయం ఈ సారి మ‌రింత ర‌చ్చ‌గా మారింది. పూర్తిగా వ‌న్‌సైడ్ అయ్యేలా ఉంది. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కంచుకోట‌లా ఉన్న దెందులూరులో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వేవ్‌లో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి 17 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ప్ర‌భాక‌ర్ హ్యాట్రిక్ కొట్టేస్తార‌న్న అంచ‌నాలు ఉన్నా.. చివ‌ర్లో జ‌గ‌న్ వేవ్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు అనూహ్యంగా మార‌డం.. తెలుగుదేశం నుంచి కీల‌క‌నేత‌లు వైసీపీలోకి …

Read More »

ఇంకొంతకాలం ఈ సస్పెన్స్ తప్పదా ?

ప్రకాశం జిల్లాలోని రెండు సీట్ల విషయంలో ఇంకొంతకాలం సస్పెన్స్ తప్పేట్లు లేదు. ఇంతకీ ఆ సీట్లు ఏమిటంటే ఒంగోలు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు సీట్లే. అసెంబ్లీకి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. అయితే సమస్యంతా పార్లమెంటు సీటుమీదే నడుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇదే విషయాన్ని మాగుంటకు కూడా చెప్పేశారట. తన కొడుకు …

Read More »

రా.. అన్నా కండువా క‌ప్పుతా: డీఎల్‌కు ష‌ర్మిల ఆహ్వానం

“రా.. అన్నా కండువా క‌ప్పుతా!” అంటూ.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కాంగ్రెస్ పాత‌త‌రం నేత‌, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ష‌ర్మిల‌.. తొలుత వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పించారు. అనంత‌రం.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే త‌న బాబాయి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌తోనూ ఆమె భేటీ అయ్యారు. అనంత‌రం.. కాజీపేటలోని డీఎల్‌ నివాసానికి వెళ్లిన …

Read More »

పోటీ చేసే తీర‌తా.. : వైసీపీ ఎమ్మెల్యే

మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే తీర‌తాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. అది వైసీపీ త‌ర‌ఫునా, లేదా? అనేది త్వ‌ర‌లోనే చెబుతాన‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ మాత్రం త‌ప్ప‌ద‌ని అన్నారు. ప్ర‌స్తుతం వైసీపీ ఈయ‌న‌ను హోల్డ్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా ప‌రిధిలోని తిరువూరు, విజ‌య‌వాడ వెస్ట్, సెంట్ర‌ల్ వాటికి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. …

Read More »