Political News

గెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ నేత ఎడప్పాడి కే. పళనిస్వామి ఐదు ప్రధాన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టోలో భాగంగా సిటీ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కీలక హామీ ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న …

Read More »

సంక్రాంతి అంటే రికార్డింగ్ డ్యాన్సులేనా?

సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ సందర్భంగా ఫుల్ జోష్ లో ఉంటారు. అయితే, పండుగ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న వైనంపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక, ఈ ఏడాది సంక్రాంతి వేడుకల సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ స్టేజి పైకి ఎక్కి యువతితో డ్యాన్స్ …

Read More »

కేటీఆర్ నోట ‘తుగ్లక్ సీఎం’ మాట

సికింద్రాబాద్‌ను మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో విలీనం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డిమాండ్ సాధనకు శాంతి ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును ఖండించిన కేటీఆర్…సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి సికింద్రాబాద్‌ ఐడెంటిటీని శాశ్వతంగా లేకుండా చేస్తున్నాడని …

Read More »

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ షాక్!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. లిక్కర్ స్కామ్‌లో భారీగా హవాలా లావాదేవీలు, మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ, ఈ కోణంలో విజయసాయిరెడ్డి పాత్రపై స్పష్టత కోసం విచారణ చేపట్టనుంది. ఈ నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో …

Read More »

తిరుప‌తి త‌ల‌రాత మార్చేలా… ‘ఏపీ-ఫ‌స్ట్‌’

తిరుప‌తి జిల్లాకు సీఎం చంద్ర‌బాబు భారీ ప్రాజెక్టు ప్ర‌క‌టించారు. తిరుప‌తి త‌ల‌రాత మార్చేలా.. ఏపీ-ఫ‌స్ట్ ప‌థ‌కాన్ని ఆయ‌న ఎనౌన్స్ చేశారు. ఏపీ-ఫ‌స్ట్‌.. అంటే.. ఇది సాంకేతిక‌, ప‌రిశోధ‌న సంస్థ‌. దీనిని తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని యువ‌త‌కు మెరుగైన సౌక‌ర్యాల‌తోపాటు ఉన్న‌త విద్య‌, కీల‌క‌మైన ఏరో స్పేస్ రంగంలో ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని వివ‌రించారు. అంతేకాదు.. రానున్న 50 ఏళ్ల‌లో దేశంలో జ‌రిగే …

Read More »

కాకినాడ‌కు భారీ ప్రాజెక్టు.. ఎన్ని వేల కోట్లో….

ఏపీ మంత్రి నారా లోకేష్‌.. శుక్ర‌వారం ఉద‌యం ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు సాయంత్రం అదిరిపోయే క‌బురు చెబుతాను రెడీగా ఉండండి“ అని ప్ర‌జ‌ల‌కు సూచించారు. అన్న‌ట్టుగానే ఆయ‌న తాజాగా శుక్ర‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కాకినాడ‌కు భారీ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. కాకినాడ‌లో భారీ పెట్టుబ‌డి రానున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఏకంగా 10 బిలియ‌న్ డాల‌ర్ల (రూ. 90,75,85,000,000) ప్రాజెక్టు త్వ‌ర‌లోనే కాకినాడ‌లో ఏర్పాటు కానున్న‌ట్టు ఆయ‌న …

Read More »

పెట్టుబడుల వేటకు బాబు సెపరేట్ రూటు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి పెట్టుబడుల వేట‌కు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 19 నుంచి ఆయ‌న మూడు రోజుల పాటు దావోస్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో పెట్టుబడుల‌కు ఉన్న అవ‌కాశాలు.. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న రాయితీలు వంటివాటిని ప్ర‌ధానంగా వివ‌రించ‌నున్నారు. అయితే.. వాస్త‌వానికి ఎక్క‌డికి వెళ్లినా.. ఇవే చెబుతున్నారు. అయితే.. తాజాగా ఆయ‌న ఈ వ్యూహాన్ని మార్చ‌నున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఏడాది …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులూ… ఇకపై క్యాంటీన్ లో కబుర్లు ఒద్దు

ఏపీలో ఉద్యోగులు అలెర్ట్ కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వ‌చ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో పాల‌న‌ను సంస్క‌రిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం ఆదిశ‌గా చేయాల్సిన ముంద‌స్తు ప‌నుల‌ను వేగంగా అమ‌లు చేయాలని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల స‌మ‌య పాల‌న‌తోపాటు.. ఫైళ్ల క్లియ‌రెన్స్ వంటివిష‌యాల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యంగా ప్ర‌భుత్వానికి గుండెకాయ వంటి స‌చివాల‌యం నుంచే ఈ మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ ఏర్పాటు చేయ‌నున్నారు. …

Read More »

వైసీపీ.. జ‌న‌సేన‌… ఇద్దరికీ ఒకటే సమస్య

రాష్ట్రంలోని కీల‌క పార్టీల‌కు కార్య‌క‌ర్త‌ల కొర‌త వెంటాడుతోంది. నిజానికి కార్య‌క‌ర్త‌ల ద‌న్నుతోనే ఏ పార్టీ అయినా.. పుంజుకుంటుంది. అధికారంలోకి వ‌చ్చేందుకు కూడా ఏ పార్టీకైనా కార్య‌క‌ర్త‌లే వెన్నుద‌న్నుగా నిల‌వాల్సి ఉంటుంది. అయితే.. కార‌ణాలు ఏవైనా కూడా.. రాష్ట్రంలోని రెండు కీల‌క పార్టీల‌కు.. కార్య‌క‌ర్త‌ల కొర‌త వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల కోసం ఆ రెండుపార్టీలు అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. త్వ‌ర‌లోనే కార్య‌క‌ర్త‌ల నియామ‌కాల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నాయి. ఈ జాబితాలో …

Read More »

ఇక కూటమిలోకి వారు ఎంట్రీ ఇవ్వొచ్చు

పార్టీలు ఏవైనా.. నాయ‌కులు ఎవ‌రైనా వివాద ర‌హితులుగా ఉన్నారా? వారిపై ఎలాంటి మ‌చ్చ‌లు లేవా? అయితే.. ఇదే ప్రామాణికంగా.. జ‌న‌సేన‌, టీడీపీలు నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాల‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా ఉంది. అయితే.. ఈ క్ర‌మంలో కేవ‌లం పాల‌న‌ప‌రంగానే కాకుండా.. రాజ‌కీయ ప‌రంగా కూడా.. ఇరు పార్టీలు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. కొన్నాళ్ల కింద‌ట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ …

Read More »

మోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగింది

ప్రపంచానికి పెద్దన్నగా.. సూపర్ పవర్ గా.. అగ్రరాజ్యంగా అమెరికాను అభివర్ణిస్తారు. అయితే.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్టు ర్యాంకులో మాత్రం అగ్రరాజ్యం టాప్ స్థానంలో ఉండటం తర్వాత.. టాప్ 5లో కూడా ఉండని పరిస్థితి. ఇంతకూ పాస్ పోర్టు పవర్ ఫుల్ గా ఉంటే లాభమేంటి? అంటారా? ఏ పాస్ పోర్టు అయితే బలంగా ఉంటే..వీసా పంచాయితీతో సంబంధం లేకుండా పలు దేశాలకు ఇట్టే తిరిగేయొచ్చు. వివిధ దేశాలకు …

Read More »

కేరళ కాదండోయ్.. మన ఆత్రేయపురమే..

ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. డ్రాగన్ పడవల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్రేయపురం ఉత్సవ ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది. పండుగ సంబరాలు స్థానికులకే కాకుండా సందర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  కేరళను తలపించే డ్రాగన్ పడవల పోటీలు ఆత్రేయపురం వేదికగా ఘనంగా నిర్వహించడంతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. …

Read More »