Political News

ఒంగోలుపై ఎవరి పట్టువారిదేనా ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల టికెట్లను జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖాయంచేసేశారు. అయితే ఎంతకాలం కసరత్తు చేసినా ఒక నియోజకవర్గం మాత్రం కొరుకుడుపడట్లేదు. ఆ నియోజకవర్గమే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలో మొదటినుండి ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసులరెడ్డి హవా బాగానే నడుస్తోంది. ఈయన జగన్ కు దగ్గరి బంధువు కూడా కావటంతో జిల్లాలో దాదాపు తిరుగులేకుండా ఉంది. ఇలాంటి నేపధ్యంలో జగన్ టికెట్లకు అభ్యర్ధులను ఫైనల్ చేస్తున్నారు. …

Read More »

కాంగ్రెస్ టికెట్ పై బీఆర్ఎస్ ఎంపీ పోటి ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్ నుండి పోటీచేయటానికి రంగం రెడీ అయ్యిందని సమాచారం. ఇపుడు బీఆర్ఎస్ కు ఎనిమిది మంది ఎంపీలున్నారు. తొమ్మిది మంది గెలిచినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక నుండి ఎంఎల్ఏగా గెలవటంతో రాజీనామా చేశారు. దాంతో బీఆర్ఎస్ ఎంపీల బలం ఎనిమిదికి తగ్గింది. ఇక విషయానికి వస్తే తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన …

Read More »

అన్నా ఈ సారి త‌ప్పుకోండి.. :జ‌గ‌న్‌

క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటూ రాజ‌కీయాలు చేసే నేత‌. గ‌త 15 ఏళ్లుగా క‌ర‌ణం రాజ‌కీయంగా ప‌ట్టుదొర‌క్క నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. తాను త‌ప్పుకుని త‌న కొడుకుని గ్రాండ్‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ చేయిద్దామ‌ని.. కొడుకుతో అసెంబ్లీలో అధ్య‌క్షా అని పలికిద్దామ‌ని బ‌ల‌రాం క‌న్న క‌ల‌లు కూడా క‌ల‌లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు రాజ‌కీయంగా వేసిన త‌ప్ప‌ట‌డుగులతో ఏం చేయాలో తెలియ‌క డైల‌మాలో ప‌డిపోయిన …

Read More »

గ‌ద్ద‌ర్‌కు నిలువెత్తు గౌర‌వం.. ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హం!

ప్ర‌జా గాయ‌కుడు, విప్ల‌వ‌మూర్తి గ‌ద్ద‌ర్‌కు నిలువెత్తు గౌర‌వం ల‌భించింది. ఆయ‌న నిలువెత్తు విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ హామీని నిలెట్టుకోనున్నారు. తాజాగా తెల్లాపూర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ చేసిన తీర్మానానికి హైద‌రాబాద్ మెట్రోడెవ‌ల‌ప్ …

Read More »

ష‌ర్మిల‌కు కొండంత అండ‌.. ప్ర‌చారానికి రెడీ!

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా చ‌క్రం తిప్పుతున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిల దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త ప‌దేళ్లు నిద్రాణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప‌రుగులు పెట్టిస్తానంటూ.. ఆమె చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమెజిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల యాత్ర‌ను ప్రారంభిం చారు. ఇక‌, పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, శ్రేణుల‌తో ఆమె నియోజ‌వ‌ర్గాల వారిగా.. జిల్లాల వారిగా చ‌ర్చలు జ‌రుపుతున్నారు. వైసీపీస‌ర్కారు స‌హా సొంత అన్న‌పై …

Read More »

షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని మ‌రీ చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డెక్క‌డ నుంచి ఎవ‌రెవ‌రు పోటీ చేయాల‌నే అంశంపై ఆయ‌న దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కీల‌క నేత‌ల‌తోనూ ఆయ‌న క‌ల‌పుకొని పోతున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు అంటే.. మూడు రోజుల పాటు చంద్ర‌బాబు ఈ విష‌యంపైనే ఉండ‌నున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో అభ్య‌ర్థుల ఎంపిక‌లు ఊపందుకున్నాయి. అధికార వైసీపీ ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే కార్య‌క్ర‌మాన్ని దూకుడుగా ముందుకు …

Read More »

కోదండ‌రాంకు షాక్‌.. హైకోర్టు నిర్ణ‌యంతో సంచ‌ల‌నం!

తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు, ప్ర‌ముఖ విద్యావేత్త ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు భారీ షాక్ త‌గిలింది. ఈయ నతోపాటు.. మైనారిటీ నాయకుడు, అమీరుల్లాఖాన్‌కు కూడా తీవ్ర ఎదురు దెబ్బే త‌గిలింద‌ని అంటున్నా రు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. ప‌దేళ్ల‌కు కోదండ‌రాంకు కీల‌క‌మైన స్థానం దక్కింద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న‌కు గ‌త ప్ర‌భుత్వం ఇవ్వ‌ని గౌర‌వం ప్ర‌స్తుత సీఎం, కాంగ్రెస్ ప్ర‌భుత్వ సార‌థి రేవంత్‌రెడ్డి ఇస్తున్నార‌ని భావించారు. అదే.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో …

Read More »

ఎన్నారై య‌శ‌స్వికి ఊర‌ట‌.. అమెరికా వెళ్లేందుకు ఓకే!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టార‌ని ఆరోపిస్తూ.. ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ ఎన్నారై(ప్ర‌వాసాంధ్ర‌) విభాగం కార్య‌క‌ర్త‌.. య‌శ‌స్వి బొద్దులూరి, ఉర‌ఫ్ య‌శ్‌పై కేసులు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఆయ‌న త‌న త‌ల్లిని ప‌రామ‌ర్శించేందుకు గ‌త నెల ప్రారంభంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో విమానాశ్ర‌యంలోనే అరెస్టు చేశారు. అయితే.. ఇది చ‌ట్ట విరుద్ధం కావ‌డంతో ఆయ‌న‌కు 41 ఏ కింద నోటీసులు జారీ …

Read More »

వైసీపీకి మ‌రో నేత గుడ్ బై.. త్వ‌ర‌లోనే టీడీపీలోకి

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో కీల‌క నేత గుడ్ బై చెప్ప‌నున్నారు. పైగా ఈయ‌న ఎస్సీ నాయ‌కుడు కావడం గ‌మ‌నార్హం. ఆయ‌నే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే, ఎస్సీ నేత కోనేటి ఆదిమూలం. తాజాగా ఈయ‌న హైదరాబాద్‌లో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. పార్టీలో చేరిక‌పై ఆయ‌న చ‌ర్చించారు. ఆదిమూలం వెంట ఆయ‌న కుమారుడు కూడా ఉన్నారు. టీడీపీలో చేరే …

Read More »

కార్యాల‌యాల్లో ఎమ్మెల్యే కొడుకు ఫొటో

వైసీపీ ఎమ్మెల్యే.. ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు చంద్ర‌గిరి శాస‌న స‌భ్యుడు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి స్థానికుల నుంచి సెగ తగిలింది. నిజానికి ఆయ‌నంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు. అంద‌రిలోనూ క‌లివిడిగా ఉంటారు. ఆర్భాటాలు, అట్ట‌హాసాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌కుండా క‌లిసిపోతారు. క‌ష్టాలు, సుఖాల్లో నేనున్నానంటూ.. ముందుకు వ‌స్తారు. దీంతో చెవిరెడ్డి సామాన్యుల్లో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కొన్ని కొన్ని ప‌నులు పెద్ద సెగ‌నే పెడుతున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌గిరి …

Read More »

జగన్ ఫోకస్ చేస్తున్న సినీ తార‌లు ఎవరు?

వ‌చ్చే ఎన్నికల‌కు సంబంధించి సాధార‌ణ నాయ‌కులే టికెట్లు ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇటు వైసీపీ, అటు టీడీపీల్లోనూ సిట్టింగులు.. ఇత‌ర నేత‌లు పోటీలో ఉన్నారు. అయితే.. వీరితో మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు వెళ్తే మ‌జా ఏముంటుంద‌ని అనుకుంటున్న వైసీపీ. సినీ తార‌ల వ్య‌వ‌హారాన్ని కూడా తెర‌మీదికి తెచ్చింది. సినీ రంగానికి చెందిన ఒక‌రిద్ద‌రు ప్ర‌ముఖుల‌కు ఈ ద‌ఫా టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికి 60 అసెంబ్లీ స్థానాల‌కు, …

Read More »

ష‌ర్మిల పై వైసీపీ.. తగ్గేదేలే

ఏపీ అధికార పార్టీ వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న నుంచి బ‌య‌ట ప‌డింది. ఇప్ప‌టి వ‌రకు ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల నుంచి ఈ పార్టీకి రాజ‌కీయ సెగ బాగానే త‌గిలింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించడం నుంచి సీఎం జ‌గ‌న్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం వ‌ర‌కు ఆయా పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లే చేశాయి. ఇక‌, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌పై కూడా.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. ముఖ్యంగా ఈ …

Read More »