Political News

వైసీపీ మాజీ మంత్రి ర‌జ‌నీకి సెగ‌.. వ్య‌తిరేక వ‌ర్గం భేటీ

వైసీపీ మాజీ మంత్రి, చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి వ్య‌తిరేక వ‌ర్గం నుంచి భారీ సెగ త‌గిలింది. ఆత్మీయ సమావేశం పేరిట వ్యతిరేక వర్గం భేటీ అయింది. దీనికి ముందు ర్యాలీగా తరలి వచ్చిన వ్యతిరేక వర్గం నేత‌లు.. ‘డౌన్ డౌన్ విడుదల రజిని’ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. గత ఐదు సంవత్సరాల్లో అరాచకాలు, అక్రమ వసూళ్లు, భూదందాలతో ఆమె అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని వ్య‌తిరేక‌వ‌ర్గం నాయ‌కులు నినాదాలు చేశారు. …

Read More »

సీఈసీ పై విపక్షాల అభిశంసన తీర్మానం.. సాధ్యమేనా?

దేశ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఓట్ల చోరీ ఆరోపణలతో విపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా, ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావాలన్న యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ, సయ్యద్ నసీర్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, అవసరమైతే అభిశంసనను కూడా తీసుకొస్తామని సంకేతాలు ఇచ్చారు. అభిశంసన తీర్మానం అంటే ఏమిటీ? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న …

Read More »

అమరావతిని కెలికిన నష్టం గుర్తు లేదా జగన్..!

వైసీపీ అధినేత జగన్ వైఖరి ఎక్కడా మారినట్టు కనిపించడం లేదు. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే మూడు రాజధానులను భుజాన ఎత్తుకున్నారు. ఈ తరహా ప్రయోగాలు ఆయనకు కలిసి రాకపోగా తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి. దేశవ్యాప్తంగా కూడా అనేకమంది అసహ్యించుకునేలాగా ఈ నిర్ణయం దారి తీసింది. దాని నుంచి అయినా పాఠం నేర్చుకుని ఉంటే బాగుండేది. కానీ, ఆయన ఎక్కడా …

Read More »

ఆహ్వానాలు లోకేష్‌కే.. రీజ‌నేంటి ..!

టీడీపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్ర‌బాబు కొన్ని కొన్ని కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ.. ఆ స్థానంలో ఆయ‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయ‌కులు, ఇత‌ర ప్ర‌ముఖుల ఇళ్ల‌లో జ‌రుగుతున్న శుభ‌కార్యాల‌కు.. సీఎం చంద్ర‌బాబు స్థానంలో ఇటీవ‌ల కాలంలో మంత్రినారాలోకేష్ క‌నిపిస్తున్నారు. దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం నారా లోకేష్‌పై మాత్రం అంత‌ర్గ‌తంగా చ‌ర్చ అయితే …

Read More »

ఎస్సీనా-బీసీనా.. కాంగ్రెస్ తేల్చుకునే స‌మ‌యం!

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. ఈ నెల 21తో ఈ ఎన్నిక‌కు సంబంధించిన నామినేష‌న్ ప్ర‌క్రియ కూడా పూర్తి కానుంది. ఈ క్ర‌మంలో తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి త‌మిళ‌నాడుకు చెందిన చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణ‌న్‌ను ఎంపిక చేసింది. ఈయ‌న ఓబీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌. రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వులు కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న‌కు స‌రిసమాన‌మైన పోటీ ఇవ్వ‌గ‌ల నాయ‌కుడి ఎంపిక‌.. …

Read More »

ఆ ముగ్గురిపై నివేదికకు బాబు ఆదేశం

ప్రస్తుతం ఏపీలో అధికార కూటమికి రథసారథిగానే కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు. ఓ వైపు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న బాబు… కూటమిలోని మూడు పార్టీల మధ్య బంధం అంతకంతకూ బలపడేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడు అవసరం పడితే …

Read More »

ఢిల్లీకి లోకేష్‌.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు నారా లోకేష్ ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆయ‌న క‌లుసుకోనున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇటీవ‌ల సెమీ కండెక్ట‌ర్ ప్రాజెక్టును కేటాయించిన విష‌యం తెలిసిందే. సుమారు 435 కోట్ల రూపాయ‌ల విలువైన ఈ ప్రాజె క్టుతో రాష్ట్రంలో 3 వేల మంది యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగాలు …

Read More »

ఓట్ చోరీ తరహా దుష్ప్రచారానికి భయపడం: సీఈసీ

ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఓట్ చోరీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) గ్యానేష్ కుమార్, ఎన్నికల సంఘం కమిషనర్లతో కలిసి ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రదాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన …

Read More »

ఎన్డీఏ అదిరే వ్యూహం.. ‘వైస్ ప్రసిడెంట్’ అభ్యర్థి గా తమిళియన్

త్వరలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో దక్షిణాదిలోని కీలక రాష్ట్రం తమిళనాడు కూడా ఉంది. తమిళనాడు ఇప్పటిదాకా అడుగు కూడా పెట్టలేకపోతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ..ఈ దఫా ఓ అదిరేటి వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఇటీవలే ఖాళీ అయిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్తిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

మరో వివాదంలో ‘అనంత’ ఎమ్మెల్యే… రచ్చరచ్చ

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పెను వివాదమే రేగింది. తారక్ తాజా సినిమా వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురంలో తారక్ అభిమానులు సమావేశం ఏర్పాటు చేసుకోగా… సినిమాను అనంతలో ఆడనివ్వనంటూ దగ్గుపాటి వారికి ఫోన్ చేశారు. …

Read More »

అస‌లు.. వైసీపీ బాధేంటి?

ఊరంద‌రిదీ ఒక‌దారైతే.. వైసీపీది మ‌రో దారి అన్న‌ట్టుగా ఉంది రాజకీయం. మ‌రి ఆ పార్టీ నాయ‌కులు ఆలోచించి మాట్లాడుతు న్నారో.. ఆలోచ‌న లేకుండానే విమ‌ర్శ‌లు చేస్తున్నారో తెలియ‌దు కానీ.. ప్ర‌జ‌ల ముందు మాత్రం చుల‌క‌న అవుతున్నారు. నెటిజ న్ల నుంచి ట్రోల్స్‌కు గుర‌వుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో కీల‌క‌మైన ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాన్ని మ‌హిళ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. స్త్రీ శ‌క్తి పేరుతో …

Read More »

వైసీపీ గొంతెమ్మ కోరిక‌లు!

కోరిక‌లు త‌ప్పుకాదు.. కానీ, అలివికాని కోరిక‌లే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తాయి. రాజ‌కీయాల్లో అయినా అంతే!. ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీ విష‌యంలోనూ ఇలానే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలివికాని కోరిక‌ల‌తో రాజ‌కీయాలు చేస్తోంది. ఈ నెల 12న జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. రెండు చోట్లా క‌నీసం డిపా జిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయింది. నిజానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ …

Read More »