సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. తొలిసారి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి వలంటీర్ల గురించి ప్రస్తావన వచ్చింది. మూడు మాసాలకు ముందు జరిగిన ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవహారం.. తీవ్ర రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను మరోసారి ముఖ్యమంత్రి అయితే.. వలంటీర్లను పునరుద్ధరించే ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని జగన్ చెప్పారు. అదేసమయంలో వలంటీర్ల విషం చిమ్ముతున్నారని కూడా.. ఆయన వ్యాఖ్యానించారు. …
Read More »రాజకీయాల్లో తొలిసారి.. వరద నీటిలో జగన్!
కృష్ణానది మహోగ్ర రూపం దాల్చడంతో ఏపీలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం విజయవాడ పూర్తిగా నీట మునిగింది. ఎక్కడా కూ డా.. వరద లేని ప్రాంతం కనిపించడం లేదంటే అతిశయోక్తికాదు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన సింగునగర్, నున్న.. పాయకా పురం, జక్కంపూడి వంటి ప్రాంతాలన్నీ నీటమునిగాయి. దీంతో రెండు లక్షల మందికిపైగానే ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాదు.. కొందరు కట్టుబట్టలతో మిగిలారు. ఈ నేపథ్యంలో వారి వరద కష్టాలను కొంతైనా తగ్గించాలని …
Read More »వరదలు వచ్చినపుడు బాబు వర్కింగ్ స్టైల్ మారిపోతుంది
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీరే వేరు. పార్టీ పరంగా ఆయన ఎలా ఉన్నా.. పాలనా పరంగా మాత్రం ఖచ్చితంగా ఆయన సీఈవోను తలపిస్తారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంలోనూ.. పాలనను ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు భరోసా కల్పించడంలోనూ.. చంద్రబాబుకు సాటి లేరంటే అతిశయోక్తి లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే.. ఆయన విలవిల్లాడి పోతారు. అది వరదైనా.. విపత్తయినా.. ప్రజలను కాపాడుకునేందుకు శాయశక్తులా ఆయన పనిచేయడమే కాదు.. పాలనా యంత్రాంగాన్నిముందుండి …
Read More »బాబుకు, జగన్కు తేడా గమనించారా?
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తేశాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు వరద ముప్పుతో అల్లాడిపోతున్నాయి. ఐతే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో విజయవాడ మునిగిపోయింది. ఇప్పుడు జీవించి ఉన్న వాళ్లలో ఎవ్వరూ కూడా తమ అనుభవంలో విజయవాడ ఇలా మునిగిపోవడం చూడలేదంటున్నారు. ఐతే ఇందుకు కారణాలేంటి అన్నది పక్కన పెడితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, చేపడుతున్న సహాయ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. …
Read More »చంద్రబాబు జాగారం.. రాత్రంతా సమీక్షలు.. కాన్ఫరెన్సులు!
ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజయవాడ పరిసరప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోవడం తో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రతి రెండు గంటలకు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వకుండా.. పదే పదే వారి నుంచి కూడా సమాచారం సేకరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే సీఎం ఉన్నారు. అక్కడి నుంచే విజయవాడ పరిస్థితిని ఆయన గంట గంటకూ సమీక్షించారు. …
Read More »విజయవాడ వరదకు కారణం తెలుసా
బుడమేరు. ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఇది ఒకటి. పశ్చిమ గోదావరి నుండి వచ్చే తమ్మిలేరు, ఎర్ర కాల్వలతో పాటు బుడమేరు కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరు. విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణమ్మ కన్నా నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు నుండే …
Read More »YCP వేళ్ళన్నీ సజ్జల వైపే
వైసీపీలో నాయకుల వాదన అంతా అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆయన వల్లే పార్టీకి కష్టాలు ఏర్పడ్డాయని.. ఆయన నిర్ణయాలే పార్టీని ముంచేశాయని చాలా మంది నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు.. ప్రభుత్వంలోనూ సజ్జల కీ రోల్ పోషించారు. అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఇలా ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. సజ్జల సర్ చెప్పాల్సిందే. అంతేకాదు.. నియోజకవర్గాల్లో విభేదాలు, …
Read More »మీకో నమస్కారం బాబుగారు
ఏపీ సీఎం చంద్రబాబు తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కార్యాలయానికే పరిమితం కాకుండా.. సమీక్షలు.. సూచనలతోనే సరిపుచ్చకుండా.. కార్యరంగంలోకి దిగారు. పోటెత్తిన వరదలతో విజయవాడ నగర శివారు ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. దాదాపు 24 గంటలకు పైగానే ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. కనీసం తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం కూడా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వారి అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో సీఎం చంద్రబాబు …
Read More »రాజ్యసభ రేసు.. బాబు నిర్ణయమే ఫైనల్.. !
రాజ్యసభ రేసులో ఇద్దరు ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇటీవల వైసిపి కి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఇద్దరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిలో మోపిదేవి వెంకటరమణ నేరుగా టిడిపిలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇక మస్తాన్రావు విషయానికి వచ్చేసరికి కొంత సస్పెన్షన్ సాగుతోంది. ఆయన కూడా టిడిపిలోకి రావడం ఖాయం అని అంటున్నారు. అయితే వీరిలో మోపిదేవి వెంకటరమణకు మళ్ళీ రాజ్యసభ కాకుండా …
Read More »దువ్వాడ శ్రీనుకు మళ్లీ మూడినట్టేనా..?
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉండగానే ఆయన మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఇది ఒక పెద్ద రచ్చ కావడం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఇప్పుడు మళ్లీ భారీ పరిణామం వచ్చింది. మాధురితో ఆయన నాటకీయ ఫక్కీలో ప్రమాదం చేయించడం.. సొంత భార్య దువ్వాడ వాణిని ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అంటివి తీవ్ర వివాదాస్పదంగా …
Read More »బాబు జంపింగులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు
నాలో పాత ముఖ్యమంత్రిని చూస్తారు.. అంటూ.. సీఎం చంద్రబాబుపదే పదే చెబుతున్నారు. అయితే.. పాత ముఖ్యమంత్రి అంటే.. ఆయన చెబుతున్నట్టు 1995ల నాటి ముఖ్యమంత్రి కాదు. 2014 నాటి చంద్రబాబే కనిపిస్తున్నారన్నది ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న చర్చ. అప్పట్లో చంద్రబాబు వైసీపీని ఘోరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నుంచి జంపింగులను ఆయన ప్రోత్సహిస్తున్నారన్న చర్చసాగుతోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా గత చంద్రబాబునే తలపిస్తున్నాయి. నిజానికి …
Read More »క్రెడిట్ అంతే బాబు, వైఎస్ లదే కేసీఆర్ పాలన టైంపాస్ – రేవంత్
పాలనాపరంగా తనదైన మార్క్ కోసం తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఆసక్తికరంగా మారింది. చైనా ప్లస్ వన్ ప్రాజెక్టు పేరుతో ప్రస్తావించిన ఈ అంశం ఏమిటి? ఇది దేని గురించి చెబుతుంది? తెలంగాణకు ఏ విధంగా లింక్? అన్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంతే సమాధానం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates