Political News

‘రండి.. పేద‌ల ఆక‌లి తీర్చండి’

రాష్ట్రంలో ప్రారంభ‌మైన అన్న క్యాంటీన్ల ద్వారా.. పేద‌ల ఆక‌లి మంట‌లు చ‌ల్లారుతాయ‌ని సీఎం చంద్ర బాబు తెలిపారు. గురువారం మ‌ధ్యాహ్నం గుడివాడ‌లో ఆయ‌న రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్‌ను పునః ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఒక సందేశం ఇచ్చారు. పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపేందుకు అంద‌రూ త‌ర‌లి రావాలంటూ.. ఆయ‌న పిలుపుని చ్చారు. అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌చ్చి …

Read More »

కుంకి క‌థ ఇదీ.. ఏపీకి ఎందుకు?

విష‌యం కొత్త‌దైన‌ప్పుడు.. లేదా మెజారిటీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌న‌ప్పుడు గూగుల్‌ను ఆశ్ర‌యించ‌డం ప‌రిపాటి. అర‌చేతిలో ఉన్న ఫోన్‌లో గూగుల్‌ను ఆశ్ర‌యించి.. త‌మ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఇలా.. గ‌త రెండు రోజుల్లో ఎక్కువ మంది గూగుల్‌ను ఆశ్ర‌యించిన అంశం.. కుంకి. వీటి గురించే ఎక్కువ‌గా శోధిం చార‌ని గూగుల్ పేర్కొంది. అస‌లేంటి ఈ కుంకి అనేది ఎక్కువగా అన్వేషించార‌ట‌. దీంతో ఇప్పుడు కుంకి క‌థ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల డిప్యూటీ …

Read More »

మాధురి నిర్మాతగా దువ్వాడ శ్రీనివాస్ సినిమా

గత వారం రోజుల్లో ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు. వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఇరు వైపులా మీడియాకు …

Read More »

త‌ప్పు చేసిన వాళ్ల‌కు శిక్ష ప‌డాల్సిందే

ఏపీకి ఒక బ్రాండ్ ఉంద‌ని.. కానీ, గ‌త ఐదేళ్ల‌లో ఆ బ్రాండ్ దెబ్బ‌తింద‌ని.. దీనిని తిరిగి సాధించేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 78వ పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను పుర‌స్క‌రిం చుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు తెలిపారు. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగాముందుకు సాగుతామ‌ని చెప్పారు. టార్గెట్ …

Read More »

బీసీలు. ఎస్సీలు ఇంకా జగన్ ని నమ్మట్లేదా?

“నా బీసీలు.. నా ఎస్సీలు” అంటూ.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత‌జ‌గ‌న్ ఊద‌ర‌గొట్టారు. వారికే ప‌ద వులు ఇచ్చారు. వారికే టికెట్లు కూడా ఎక్కువ‌గా ఇచ్చారు. ఈ క్ర‌మంలో త‌నకు కీల‌క‌మైన ఓటు బ్యాంకు గా.. ఆర్థిక‌, రాజ‌కీయ బ‌లంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని కూడా దూరంగా ఉంచేశారు. దీంతో వారంతా .. జ‌గ‌న్‌ను న‌మ్ముకుంటే బూడిదే! అని అనుకుని రాజ‌కీయంగా ఆయ‌న‌ను దూరం …

Read More »

జ‌గ‌న్ కామెంట్స్‌: ఎక్క‌డా ఊపు రావ‌ట్లే..!

మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. చేస్తున్న వ్యాఖ్య‌లు.. జ‌నాల్లోకి వెళ్తున్నాయా? అస‌లు జ‌గ‌న్‌ను జ‌నాలు ప‌ట్టించుకుంటున్నారా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలోనే జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. నోరు విప్పితే.. చంద్ర‌బాబు పాపాలు పండాయ‌ని.. త్వ‌ర‌లోనే వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ చెబుతున్నట్టు చంద్ర‌బాబుపై ఎంత వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. కేవ‌లం రెండు మాసాలు కూడా తిర‌గ‌కుండానే ఇది సాధ్య‌మా? అనేది ప్ర‌శ్న‌. పోనీ.. ఇదే నిజ‌మ‌ని …

Read More »

టీడీపీకి ట‌చ్‌లో 8 మంది ఎమ్మెల్యేలు.. నిజ‌మేనా?

టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లోకి వ‌చ్చారంటూ.. సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి కొల్లు ర‌వీంద్ర చేసిన వ్యాఖ్యాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు త‌ర్వాత‌.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీశాయి. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ద‌క్కారు. వీరిలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్రెడ్డి వంటి కీల‌క‌మైన ముగ్గురు, న‌లుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే వైసీపీకి వీర విధేయులు. …

Read More »

గుడివాడ‌కు చంద్ర‌బాబు.. ‘కొడాలి’ రాజ‌కీయంపై ఉత్కంఠ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు గురువారం ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని గుడివాడ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ను అధికారికంగా ప్రారంభించ‌నున్నారు. క్యాంటీన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేశారు. క్యాంటీన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు, క్యాంటీన్ కు ఎడం వైపున వేదిక, ర్యాంపు, నీడ కోసం షెడ్ నిర్మాణం, ఆవరణలో మొక్కలు నాటారు. క్యాంటీన్ ప్రారంభించాక‌.. సీఎం చంద్ర‌బాబు తొలిసారి …

Read More »

నిశ్శ‌బ్ద విప్ల‌వం దిశ‌గా ష‌ర్మిల అడుగులు..!

నిశ్శబ్ద విప్లవం దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు. తన మాటకు తిరుగులేకుండా, తాను చెప్పిందే వేదంగా భావించి నడిచే నాయకులను ఆవిడ తన కోట‌రీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు చేసే పార్టీగా పేరు ఉంది. తెలంగాణను తీసుకుంటే అక్క‌డ‌ కూడా రేవంత్ రెడ్డి సహా అనేకమంది నాయకులు ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాలు కామన్ గా మారాయి. ఇది ఆది నుంచి ఉన్న ఒక …

Read More »

జోగి రమేష్, రాజీవ్.. పాత వీడియోలు వైరల్

అధికారంలో ఉన్నపుడు విర్రవీగిన వైసీపీ ముఖ్య నేతల్లో ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రావడం ఆలస్యం వైసీపీ నేతల పని పట్టేయాలని టీడీపీ, జనసేన అభిమానులు ఆవేశపడ్డారు కానీ.. ఈ విషయంలో మరీ దూకుడుగా ఉంటే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల గురించి పూర్తి …

Read More »

‘వైసీపీ ఐపీఎస్‌’ల‌కు అట్టెండన్స్ పనిష్మెంట్

ఏపీలో గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఆ పార్టీ నాయ‌కుల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించిన‌ట్టుగా టీడీపీ నేత‌ల తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఐపీఎస్‌లు కొంద‌రు ఉన్నారు. ముఖ్యంగా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు వీరు ఆడార‌ని.. అన‌వ‌స‌రంగా త‌మ‌పై కేసులు పెట్టి వేధించార‌ని టీడీపీ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పు కొచ్చారు. త‌ర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ఇలా.. వైసీపీ ఐపీఎస్‌లుగా తాము ఆరోపించిన వారిని బ‌దిలీ చేయ‌డం.. …

Read More »

త‌న స‌తీమ‌ణికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న జ‌గ‌న్‌?

వైసీపీ అధినేత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అది కూడా మామూలుగా కాదు. అదిరిపోయేలా ఆయ‌న సిద్ధం అవుతున్నారు. త‌న పార్టీని కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ త‌ర‌ఫున మ‌హిళా గొంతుక అంటూ ప్ర‌త్యేకంగా లేక పోయిన విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌.. పార్టీకి అండ‌గా నిలిచారు. వారు బ‌ల‌మైన వాయిస్ వినిపించి.. మ‌హిళ‌ల‌ను పార్టీవైపు ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, 2024 ఎన్నిక‌ల‌కు ముందు కేవ‌లం మ‌హిళా …

Read More »