Political News

ఈడీ విచారణకు కవిత గైర్హాజరు.. రావాల్సిందేనన్న ఈడీ

kavitha

దిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో తలపడుతున్నారు. ఈ రోజు(మార్చ్ 16) ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా తన తరఫున తన ప్రతినిధిగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ను పంపించారు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో …

Read More »

జగన్ సడన్ దిల్లీ టూర్?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ రోజు సాయంత్రం 4.30కి తన ఇంటి నుంచి బయలుదేరే జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి దిల్లీ వెళ్తారు. రాత్రి 7.15కి ఆయన దిల్లీ ఎయిర్‌పోర్టులో దిగుతారు. కాగా జగన్ దిల్లీలో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా‌తో భేటీ కానున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న …

Read More »

డిల్లీలో ఏమి జరుగుతోంది ?

లిక్కర్ స్కాం లో ఢిల్లీలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే ఏదో జరగబోతోందని మాత్రం అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో గురువారం కల్వకుంట్ల కవితను ఈడీ రెండో విడత విచారణ చేయబోతోంది. మొన్న 11వ తేదీన మొదటిసారి జరిగిన విచారణ దాదాపు తొమ్మిది గంటలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత ఉదయం 11 గంటల …

Read More »

అనురాధ విజయం ఖాయమా ?

వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని చోట్ల గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారు. పార్టీ నేతలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ప్రత్యర్థులు ఊరుకుంటారా. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా.. అభ్యర్థిని రంగంలోకి దించారు. ఇప్పుడు అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంతకీ ఏమిటా ఎన్నికలు అనే కదా అనుమానం. అవే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఒక సీటు గెలిచే అవకాశం ఉండటంతో …

Read More »

వ‌రుస వివాదాల‌తో ఇబ్బందుల్లో టీడీపీ!

టీడీపీని వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏదో చేయాల‌నే తొంద‌రో.. లేక అధికార ప‌క్షాన్ని మ‌రింత డిఫెన్స్ లోకి నెట్టాల‌నే ఆతృతో తెలియ‌దు కానీ.. టీడీపీ చేస్తున్న ప‌నుల‌తో ఆ పార్టీనే ఇబ్బందుల్లో ప‌డుతోందని అంటున్నారు పార్టీ అభిమానులు. కొన్నాళ్ల కింద‌ట‌.. గ‌న్న‌వ‌రంలో టీడీపీ కార్యాల‌యం ధ్వంసం జ‌రిగింది. ఈ క్ర‌మంలో పార్టీ కీల‌క నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు …

Read More »

న‌డ్డా పోస్టు త‌ర్వాత‌.. ఏపీలో మార్పు ఇదే!!

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. సోష‌ల్ మీడియాలో రెండురోజుల కిందట పెట్టిన ఒక పోస్టు.. ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న ఉద్దేశం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పోస్టులో ఉన్న సందేశం.. ఆయ‌న చేసిన కామెంట్లు మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇది భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌కు సంకేతమా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. ఏపీ బీజేపీ నాయ‌కులు మాత్రం దీనిపై పెద‌వి విప్ప‌డం లేదు. ఇంత‌కీ న‌డ్డా …

Read More »

అవినాష్ ఐదోసారి – కష్టమేనా…

వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలున్నందున హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని అవినాష్ హైకోర్టలో వేసిన పిటిషన్ కు న్యాయస్థానం స్పందించకపోవడంతో నాలుగోసారి ఆయన హాజరు కావాల్సి వచ్చింది నాలుగున్నర గంటల విచారణ తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు. గురువారం మళ్లీ.. అవినాష్ ఇంటికి వెళ్లిపోయి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఆయనకు …

Read More »

ఏపీకి అప్పులు ఇవ్వొద్దు.. ఇచ్చినా జాగ్ర‌త్త‌: కాగ్ హెచ్చ‌రిక‌లు

ఏపీ ప‌రువు మంట‌గ‌లిసిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికీ.. ప‌ట్ట‌ని దుస్థితి ప‌ట్టింది. ఏపీకి అప్పులు ఇవ్వొద్ద‌ని.. ఇచ్చినా.. ఇవ్వాల‌ని అనుకున్నా..ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్లాల‌ని.. ఆ త‌ర్వాత మీ కొంప‌లే మునిగిపోయినా.. ఎవ‌రూ కాపాడ‌లేర‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌) తాజాగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. 2021 మార్చి నెల చివరి వరకు ఏపీ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించింది. అంటే, 2019-21 మ‌ధ్య రెండేళ్ల నాటి పరిస్థితులపై తీవ్ర …

Read More »

ట్రెండింగ్‌లో ‘జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా’

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌లో “జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా” హ్యాష్‌ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. ప్ర‌స్తుతం ఇది ట్రెండింగ్‌లో 8వ ప్లేస్‌లో ఉంది. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తవుతుండగా.. ఆయ‌న కుటుంబానికి, ముఖ్యంగా డాక్ట‌ర్ సునీత‌కు న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. జ‌స్టిస్ ఫర్ వైఎస్‌ వివేకా ట్యాగ్‌తో వేల సంఖ్యలో నెటిజెన్లు సందేశాలను పెడుతున్నారు. …

Read More »

సిగ్నల్ ఇచ్చిన జగన్.. ముగ్గురు మంత్రులు అవుట్?

ఏపీ కేబినెట్ సమావేశం తరువాత సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో మంత్రులలో దడ మొదలైంది. ఎలక్షన్లకు ఏడాది ముందు తమ పదవులు ఊడితే జనాలకు ముఖం ఎలా చూపించాలా అని ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా సీఎం జగన్ తన మంత్రులలో కొందరిని గట్టిగా హెచ్చరించారు. పనితీరు బాగులేదంటూ ఆయన ఆగ్రహించారు. నాలుగేళ్లలో మనం ఏ చేశామో చెప్పడమే కాదు ప్రతిపక్షాల విమర్శలను …

Read More »

జ‌గ‌న్‌ను దుమ్ము దులిపేసిన చంద్ర‌బాబు..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు దుమ్ము దులిపేశారు. మాజీ మంత్రి జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి నాలుఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. “జస్టిస్ ఫర్ వివేకా” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన …

Read More »

మా నాన్న హ‌త్య‌ను.. ‘కామ‌న్’ అన్నారు: సునీత

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి నేటికి 4 సంవ‌త్స‌రాలు పూర్తయ్యాయి. ఇదే రోజున 2019 తెల‌తెల వారుతుండ‌గా.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివేకా మ‌ర‌ణంపై ఉలిక్కిప‌డ్డాయి. తొలుత రెండు మూడు గంట‌ల పాటు అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఒక ప్ర‌త్యేక సందిగ్ధావ‌స్థ నెల‌కొంది. ఓ వ‌ర్గం టీవీ.. గుండెపోటు అని ప్ర‌చారం చేసింది. కానీ, రెండు గంట‌లు గడిచిన …

Read More »