స్వదేశీ వ్యాక్సిన్ సత్తాను మనం ప్రపంచ దేశాలకు చూపించామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 21 నుండి దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 100శాతం వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని, ఇక నుండి రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అవసరం లేకుండా… …
Read More »మోడీకి విజన్ లేదు…ఉతికి ఆరేసిన ఆర్థిక నిపుణుడు
కరోనా కలకలంలో ఇంటా బయట విమర్శలు ఎదుర్కుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మళ్లీ అదే తరహా కామెంట్లు ఎదురయ్యాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో కరోనా సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణం కేంద్రంలోని రాజకీయ నాయకత్వ వైఫల్యమేనని ఆయన విరుచుకుపడ్డారు. ఓ ఆంగ్ల న్యూస్ వెబ్ పోర్టల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. పేదలు, మధ్య తరగతి …
Read More »టీఆర్ఎస్లోకి ఎల్.రమణ..ఆఫర్ ఏంటంటే…
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతయిపోయిన పరిస్థితుల్లో మిగితిన అతికొద్ది నేతల్లో ఒకరైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీతో ఆయనకు డీల్ సెట్ అయిందా? ఓ మంత్రి, మరో ఎమ్మెల్యేతో జరిగిన చర్చల ఫలితంగా ఆయన పచ్చ పార్టీకి బైబై చెప్పేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే ఆయన చేరిక ఉంటుందని తెలుస్తోంది. …
Read More »బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటిదాకా అంటే..!
ఏపీలో కరోనా కట్టడి కోసం జగన్ సర్కారు కొన్నాళ్లుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ దశల వారీగా పెంచుతున్నారు. గత నెలలో ప్రారంబించిన ఈ కర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమలు చేశారు. అయితే.. సాధారణ ప్రజలకు, వ్యాపారులకు, హాకర్లకు ఒకింత వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక, మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం …
Read More »ఆనందయ్య మందుపై ఇన్ని వివాదాలా ?
ఆనందయ్య మందుపై ఎందుకు ఇన్ని వివాదాలు ముసురుకుంటున్నాయో అర్ధం కావటంలేదు. గడచిన 15 రోజులుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందుకు వచ్చినంత పబ్లిసిటీ మరే మందుకు రాలేదు. ఇదే సమయంలో అంత వివాదాస్పదమైన అంశం కూడా మరోటిలేదు. ఆనందయ్య మందుకు పబ్లిసిటీ రావటంలో సోషల్ మీడియా, మీడియాదే ప్రధాన పాత్ర. అయితే వివాదాస్పదం కావటంలో తెలుగుదేశంపార్టీ నేతలదే కీలక పాత్రగా చెప్పాలి. కృష్ణపట్నంలో ఆనందయ్య మందు ద్వారా ఎంఎల్ఏ …
Read More »‘5జీ’ పై ఎందుకంత రగడ.. వాస్తవాలు ఏంటి?
కొన్నాళ్ల కిందట శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘రోబో 2.0’ సినిమా గుర్తుంది కదా! సెల్ ఫోన్ టవర్లు, వాటి నుంచి వచ్చే రేడియేషన్ల కారణంగా.. పక్షులు చనిపోతున్నాయని.. సో.. సెల్ ఫోన్ వినియోగం తగ్గించాలని, రేడియేషన్ కూడా తగ్గించాలనే థీమ్తో వచ్చిన మూవీ అది. అప్పట్లో.. అంటే ఆ సినిమా విడుదలయ్యేనాటికి.. మన దేశంలో 4జీ మాత్రమే వచ్చింది. 4జీ వచ్చిన సందర్భంలోనే దర్శకుడు శంకర్ మూవీ …
Read More »జగన్ భార్యకు రఘురామ లీగల్ నోటీసులు..!
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు.. తమ సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ కి ఏదో ఒక తిప్పలు పెడుతూనే ఉన్నాడు. వైసీపీ గుర్తుపై గెలిచిన ఆయన కొద్దిరోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. జగన్ పై సంచలన కామెంట్స్ చేస్తూ.. పార్టీని ఏదో ఒక విషయంలో ఇరకాటం పెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో.. ఆయన ఏపీ సీఐడీ కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసు తర్వాతైనా రఘురామ సైలెంట్ అయిపోతాడని …
Read More »ప్రతిపక్షాలపైకి తోసేసిన కేంద్రం
దేశంలో టీకాల కార్యక్రమం నెమ్మదించటానికి ఎన్డీయే యేతర ప్రభుత్వాలే కారణమని చాలా సింపుల్ గా కేంద్రప్రభుత్వం తేల్చేసింది. కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించిన జాబితాలో ఉన్న రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ లేదా ఏన్డీయే యేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నరేంద్రమోడి సర్కార్ విఫలమైందన్న ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి అవి ఆరోపణలు మాత్రమే కాదు అందులో చాలా వరకు నిజాలున్నాయి. అయితే ఆరోపణలనుండి మోడిని రక్షించేందుకు …
Read More »‘లక్షద్వీప్’ లో రాజకీయ రగడ.. ఏం జరుగుతోందంటే
లక్షద్వీప్.. మనదేశం ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. నిన్న మొన్నటి వరకు పెద్దగా వార్తల్లోకి రాని ఈ ప్రాంతం.. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరిని నిరిశిస్తూ.. భారీ ఎత్తున ప్రధాని మోడీకి లేఖలు రావడం సంచలనంగా మారింది. దీంతో అసలు లక్షద్వీప్లో ఏం జరుగుతోంది? అనే చర్చ సర్వత్రా జరుగుతుండడం గమనార్హం. ఏం జరిగిందంటే..2020 డిసెంబర్ 4న లక్షద్వీప్ పాలనాధికారి దినేశ్వర్ శర్మ మరణించారు. …
Read More »ప్రతిదానికి కేంద్రాన్నే నిందిస్తారెందుకన్న ప్రశ్నకు కేటీఆర్ రిప్లై ఇది!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరే నేత చేయని సాహసాన్ని తరచూ చేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విటర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ ప్రోగ్రాంను తరచూ నిర్వహిస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి ఇదే పని చేశారు. కేటీఆర్ నిర్వహించే ఆస్క్ కేటీఆర్ లో ఆయనకు సీరియస్ ప్రశ్నల్ని సంధించే వారు తక్కువగా కనిపిస్తారు.సరదాగా కొందరు.. కొంటెగా మరికొందరు.. మొత్తంగా తన ఆస్క్ కేటీఆర్ …
Read More »బాబు ఫార్ములాను ఫాలో అవుతున్న జగన్?
టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన పొలిటికల్ ఫార్ములానే వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుసరి స్తున్నారా? బాబు నడిచిన బాటలోనే జగన్ అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం ఈ విషయం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారడం గమనార్హం. విషయం ఏంటంటే.. రాష్ట్రంలో శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ అవుతున్నాయి. వీటిలో చైర్మన్ పదవి అయితే.. ఖాళీ అయిపోయింది. ఇప్పటి …
Read More »మరో అవమానం.. బికినీ పై కర్ణాటక జెండా..!
కన్నడిగులకు మరో అవమానం ఎదురైంది. కొద్దిరోజుల క్రితం భారత్లో అత్యంత వికారమైన భాష ఏది? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. కన్నడ అనే సమాధానం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో కన్నడిగులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో.. వారికి ఇతర భాషల వాళ్లు కూడా వారికి మద్దతుగా నిలబడటం తెలిసిందే. ఆ ఉదంతంపై గూగుల్కు లీగల్ నోటీసు కూడా జారీ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates