Political News

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న ఆ కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ విషాదాంతం అంద‌రినీ క‌ల‌చి వేస్తోంది. ఒక సీఐ వేధింపులు తాళ‌లేక ఒక కుటుంబం మొత్తం ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ‌టం, చ‌నిపోవ‌డానికి ముందు త‌మ దీన స్థితిని తెలియ‌జేస్తూ వీడియో రిలీజ్ చేయ‌డం, ఆ వ్య‌క్తి మైనారిటీ కావ‌డంతో సంబంధిత కేసు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ అబ్దుల్ స‌లాం కుటుంబం ఇటీవ‌ల కౌలూరు ప్రాంతంలో రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అబ్దుల్‌తో …

Read More »

ఆ ఎంఎల్ఏ కు క్యాడర్ తో గొడవలే గొడవలు

అవును మీరు చదివింది కరెక్టే. ఎవరైనా పార్టీలో ఇమడలేకపోవచ్చు కానీ ఏకంగా రాజకీయాల్లోనే ఇమడలేక పోవటం ఏమిటనే సందేహం రావచ్చు. ఈ కథనం మొత్తం చదవితే విషయం అర్ధమైపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడురు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటిచేసి గెలిచిన వరప్రసాద్ వ్యవహారమే పార్టీలో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గడచిన ఆరున్నరేళ్ళుగా ఎంఎల్ఏకి ప్రతిరోజు నేతలతోను, క్యాడర్ తోను గొడవలు …

Read More »

టీడీపీ ఉత్తరాంధ్ర నేతలపై బీజేపీ కన్నేసిందా ?

అవుననే అంటున్నారు కమలంపార్టీ నేతలు. ఇందుకు ముందుగా ఉత్తరాంధ్రను వేదికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీలో సంవత్సరాల పాటు కీలకంగా ఉన్న విజయనగరం జిల్లా నేత గద్దె బాబురావును బీజేపీలో చేర్చుకోవటం ఇందులో భాగమనే అంటున్నారు. గద్దె కూడా అనేక కారణాల వల్ల చంద్రబాబునాయుడు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ విషయాన్ని కమలనాధులు గ్రహించారు. అందుకనే చురుగ్గా పావులు కదిపారు. కొందరు సీనియర్లను గద్దెతో మాట్లాడించారు. దాంతో గద్దె కూడా …

Read More »

పోలవరం..ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా ?

పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు తాజాగా మొదలైన నిధుల వివాదం కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా ? పార్టీ నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో రూ. 47615 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ఆర్ధికశాఖ మొకాలడ్డింది. 2014లో ఆమోదించిన అంచనాల ప్రకారం రూ. 20 …

Read More »

రెండోసారి కూడా మోడి మంత్రం పనిచేయలేదా ?

బీహార్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి మంత్రం పనిచేయలేదా ? మూడోదశ పోలింగ్ జరిగిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను గమనిస్తే ఇదే విషయం అర్ధమైపోతుంది. బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిజమైతే మోడి వరుసగా రెండోసారి కూడా ఫెయిల్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే 2015 ఎన్నికల సందర్భంగా బీహార్ జనాలపై మోడి ఎన్ని వరాలు కురిపించినా ఎవరు నమ్మలేదు. ఇపుడు కూడా చాలా వరాలే ప్రకటించినా ఉపయోగం …

Read More »

ట్రంప్ ట్వీట్‌పై మామూలు ట్రోలింగ్ కాదు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత పర్యాయం అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి గెలవబోడని ఎప్పట్నుంచో సంకేతాలు అందుతున్నాయి. మామూలుగానే ఆయన తీరు, పనితీరూ రెండూ సంతృప్తిగా లేకపోగా కరోనా వైరస్ మిణుకుమిణుకుమంటున్న ఆశల మీదా నీళ్లు చల్లేసింది. వైరస్‌ను డీల్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడని అపప్రథ మూటగట్టుకున్న ట్రంప్ ఓటమి లాంఛనమే అనుకున్నారంతా. ఐతే ఉన్నంతలో పోటీ ఇవ్వగలిగాడు కానీ.. విజయం మాత్రం సాధించలేకపోయాడు. ట్రంప్ ఓటమి …

Read More »

అధికారంలోనే ఉన్నా చేతులెత్తేసిన ఎంపి

అవును అధికార పార్టీలో ఉంటే అసలు ఎదురే ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అధికారపార్టీలో ఉన్నంత మాత్రాన అందరికీ పనులు జరగవు అనుందకు మాగుంట శ్రీనివాసుల రెడ్డే తాజా ఉదాహరణగా నిలుస్తున్నారట. నిజానికి జిల్లాలోని చాలాకొద్ది మంది సీనియర్ నేతల్లో మాగుంట కూడా ఒకరు. ఇప్పటికి నాలుగుసార్లు ఒంగోలు ఎంపిగా ఓసారి ఎంఎల్సీగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో మూడుసార్లు గెలిచిన మాగుంట తాజాగా వైసీపీ తరపున గెలిచారు. మధ్యలో …

Read More »

ఏపీ – రూ. 20 వేల కోట్లతో పరిశ్రమలు

తొందరలోనే వేల కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రూ. 20 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్, అపాచీ కంపెనీలు తమ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇవే కాకుండా పర్యావరణ రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీలు సిద్దంగా ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుపై తైవాన్ …

Read More »

తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి కావటం.. ఓట్ల లెక్కింపు.. పోటాపోటీ పరిణామాల వేళ.. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ తరచూ మీడియాతో మాట్లాడితే.. అందుకు భిన్నంగా డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మాత్రం సంయమనం పాటించారు. ట్రంప్ ఎంత కవ్వించినా.. ఆయన స్పందించలేదు. తొందరపడి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తనకు అవసరమైన ఆరు ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు చేతికి వచ్చేయటం దాదాపు ఖాయమన్న సంకేతాలు …

Read More »

ఎన్నిక‌ల్లో క‌నిపించ‌ని మోడీ హ‌వా..

ప్ర‌పంచానికే పాఠాలు నేర్పుతున్నారంటూ.. బీజేపీ నేత‌లు ఆకాశానికి ఎత్తేస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. మెత‌క‌బ‌డ్డారా? ఆయ‌న వ్యూహానికి.. ఆయ‌న దూకుడుకు ప్ర‌జ‌లు అడ్డుక‌ట్ట వేస్తున్నారా? అంటే.. రెండు కీల‌క ప‌రిణామాలను గ‌మ‌నిస్తే.. ఔన‌నే ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఒక‌టి మ‌న దేశానికి సంబంధం లేని అమెరికా ఎన్నిక‌లు! రెండు మ‌న ద‌గ్గ‌రే జ‌రుగుతున్న బీహార్ ఎన్నిక‌లు. ముందు అమెరికా గురించి మాట్లాడుకుంటే.. అక్క‌డ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. భారతీయ …

Read More »

టీడీపీలో ఉండ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక‌!

మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏ రంగానికైనా ఉంటుంది. ఎక్క‌డ త‌ప్పులు జ‌రుగుతున్నాయో.. వాటిని విశ్లేషించుకుని ముందుకు సాగితేనే ఎవ‌రికైనా ఫ్యూచ‌ర్ ఉంటుంద‌నేది వాస్త‌వం. కానీ, ఇది మ‌రిచిపోయిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌.. టీడీపీ మాజీ ఎంపీ.. కురువృద్ధుడు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. వేసిన అడుగులు ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాజ‌కీయంగా ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయి. వ‌చ్చిన అవ‌కాశాన్ని విస్మ‌రించ‌డం.. భ‌విష్య‌త్తును అంచ‌నా వేసుకోలేక పోవ‌డం …

Read More »

వైసీపీ ఎంఎల్ఏకు ప్రాణహాని ఉందట

అధికారపార్టీ ఎంఎలఏకే ప్రాణహాని ఉందట. గుంటూరు జిల్లాలోని రాజధాని నియోజకవర్గం తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి స్వయంగా ఈ మేరకు తానే ఫిర్యాదు చేశారు కాబట్టి నిజమే అనుకోవాల్సుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎంఎల్ఏపై నియోజకవర్గంలోని ఇద్దరు కార్యకర్తలు శృంగారపాటి సందీప్, చలివేంద్రపు సురేష్ కు ఎంఎల్ఏకు పూర్తిస్ధాయిలో గొడవలు నడుస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం బాపట్ల ఎంపి నందిగం సురేష్, తాడికొండ ఎంఎల్ఏ శ్రీదేవి నుండి తమకు ప్రాణహాని …

Read More »