Political News

‘సాగ‌ర్’ పోరులో కేసీఆర్‌కు తొలి ఎదురుదెబ్బ‌.. ఏం జ‌రిగిందంటే!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు సంబంధించి తొలి ఎదురు దెబ్బ త‌గిలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. దాదాపు ల‌క్ష‌ మంది తో ఈ స‌భ నిర్వ‌హించేలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌నలు కూడా ఇచ్చారు. అయితే.. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో భౌతిక …

Read More »

తిరుపతి ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుందా ?

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఏ విషయంలో ఉపఎన్నిక రికార్డుగా నిలుస్తుంది ? ఎలాగంటే డబ్బు విషయంలో. అవును  ఏ ఎన్నికలో అయినా ప్రధాన భాగం ఖర్చులదే ఉంటుంది. ఎన్నికలు ఇంత కాస్ట్లీ అయిపోయిందంటే అందుకు ప్రతిపార్టీని తప్పు పట్టాల్సిందే. మామూలుగా ఓ పార్లమెంటు జనరల్ సీటుకు ఎన్నిక జరిగితే తక్కువలో తక్కువ రూ. 100 కోట్లు ఖర్చువుతుందనటంలో సందేహం లేదు. అలాగే అసెంబ్లీ జనరల్ సీటుకు …

Read More »

పవన్ జెండా ఎత్తేసినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చాటిచెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు భీమవరం అటు గాజువాక నియోజకవర్గాల్లో పోటీచేశారు. అయితే జనాలు పవన్ను రెండు నియోజకవర్గాల్లోను తిరస్కరించారు. నామినేషన్ వేయటానికి ముందు చాలా పెద్ద కసరత్తులు చేసిన తర్వాతే పై రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. భీమవరం సంగతిని వదిలేసినా గాజువాకలో ప్రచారం చేసే సమయంలో పవన్ …

Read More »

జ‌న‌సేనలో ఏం జ‌రుగుతోంది ? సీనియ‌ర్ల కామెంట్లతో హీటెక్కిన పాలిటిక్స్

‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతోంది ? అస‌లు ఆ పార్టీ వ్యూహం ఏంటి ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా అధికారం లోకి వ‌స్తుందా? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ఏపీ రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కు డు.. మాదాసు గంగాధ‌రం ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఇది ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. న‌చ్చని ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏ నేతైనా.. స‌ద‌రు …

Read More »

రెండుచోట్లా బీజేపీ పరిస్ధితి సేమ్ టు సేమ్ ?

తెలంగాణా, ఏపిలో రెండు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండింటిలోను బీజేపీ మాత్రం తిరుపతి లోక్ సభకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేసేందుకు తెలంగాణా బీజేపీ నేతలు కూడా వరుసగా క్యూ కడుతున్నారు కాబట్టి. నిజానికి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం …

Read More »

పోలింగుకు ముందే చేతులెత్తేసిన ప్రతిపక్షాలు

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికి ఇదే అభిప్రయాం కలుగుతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక్కసారిగా ప్రతిపక్షాలు అధికారపార్టీ అభ్యర్ధిపై ఆరోపణల దాడులను పెంచేశాయి. నిజానికి ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలను అమలుచేస్తోంది. వాటిల్లో ఏమైనా లోటుపాట్లు, అవినీతి, అక్రమాలుంటే ప్రతిపక్షాలు వాటిని టార్గెట్ చేసుకోవాలి. అయితే విచిత్రంగా వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తిని టార్గెట్ చేస్తున్నాయి. వ్యక్తిగతంగా జగన్ కు సేవచేసిన కారణంగా …

Read More »

ఉపఎన్నికలో బీజేపీ విపరీతం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ చేసిన పని అందరికీ విపరీతంగానే అనిపిస్తోంది. తాజాగా ఉపఎన్నిక విషయంలో కమలనాదులు మ్యానిఫెస్టోను విడుదల చేయటమే ఈ చర్చకు దారితీసింది. ఒక ఉపఎన్నిక కోసం ఏ పార్టీ కూడా మ్యానిఫెస్టోను విడుదల చేయదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది బీజేపీ నేతలు మ్యానిఫెస్టోను విడుదల చేసి ఆచరణ సాధ్యంకాని హామీలన్నింటినీ గుప్పించేటప్పటికి కమలనాదుల చర్య అందరికీ వైపరీత్యంగానే కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల సమయంలో …

Read More »

వైసీపీ గెలిస్తే టీడీపీని మూసేస్తారా ?

రాజకీయంగా సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలైనాక అసెంబ్లీలో తీర్మానం చేయాలట. తీర్మానం తర్వాత రెండుపార్టీల ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలట. అప్పుడు వైసీపీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. మరి అచ్చెన్న సవాలుకు చంద్రబాబునాయుడు అనుమతి ఉందో లేదో తెలీదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయంగా చేసుకునే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు …

Read More »

అక్కకి పెద్ద షాకిచ్చిన పవన్

ఎన్నికలు చివరిదశకు వచ్చిన నేపధ్యంలో జనసేన అధినేత పెద్ద షాకే ఇచ్చాడు. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ గెలుపుకోసం ఒకసారి అంటే మొన్నటి 3వ తేదీన తిరుపతిలో రోడ్డుషో నిర్వహించారు. తర్వాత బహిరంగసభలో కూడా మాట్లాడారు. మళ్ళీ ఇప్పటివరకు అడ్రస్ లేరు. ఒకవైపు బీజేపీయేమో ఓట్లకోసం అచ్చంగా పవన్ పైనే ఆధారపడింది. ఈ దశలో కమలనాదులకు పవన్ గట్టి షాకిచ్చాడు. పవన్ను అభ్యర్ధి రత్నప్రభ తమ్ముడు అని సంబోదిస్తుంటుంది. అందుకనే …

Read More »

మారుతోన్న రాజ‌కీయం.. రంగంలోకి భార‌తి ?

వైఎస్‌. జ‌గ‌న్ ఏపీలో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మారిపోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ పార్టీ పెట్టి సీఎం అయ్యే వ‌ర‌కు క‌ష్ట‌ప‌డిన వారిలో ఎంతో మంది ఉన్నారు. వీరంద‌రి కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డారు జ‌గ‌న్ చెల్లి ష‌ర్మిల‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి. ష‌ర్మిల పార్టీ కోసం చేసిన సేవ చెప్ప‌లేనిది.. …

Read More »

జ‌న‌సేన‌కు సీనియ‌ర్ నేత రిజైన్‌.. సీరియ‌స్ కామెంట్స్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ పార్టీ ‌జనసేనకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మేధావిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొన్నాళ్ల కింద‌ట‌.. సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ఇదే జ‌న‌సేన‌కు రిజైన్ చేశారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న విశాఖ ప‌ట్నం ఎంపీగా జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల్లోనే ఉంటాన‌ని.. చెప్పినా.. పార్టీ విధానాలు …

Read More »

సీన్ రివ‌ర్స్‌: స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్న జ‌గ‌న్‌!

రాజ‌కీయాల్లో ఎత్తులు ఎప్పుడూ ఒక్క‌రికే సొంతం కావు. ప్రత్య‌ర్థుల‌కు కూడా స‌మ‌యం వ‌స్తుంది. అలాంటి స‌మ‌యం.. సంద‌ర్భం.. ఇప్పుడు టీడీపీ వంతు అయితే.. నాడు ఏ ప్ర‌శ్న‌ల‌తో అయితే.. కొన్ని ఘ‌ట‌న‌ల‌ను అడ్డు పెట్టుకుని రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నించారో.. ఇప్పుడు అవే ప్ర‌శ్న‌ల‌కు.. అవే ఘ‌ట‌నల‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ .. స‌మాధానం చెప్పుకోవాల్సి ప‌రిస్థితి ఏర్ప‌డింది. చిత్రంగా అనిపించినా.. రాజ‌కీయాల‌న్నాక‌.. ఇంతే! విష‌యంలోకి వెళ్తే.. 2019 ఎన్నిక‌ల …

Read More »