Political News

షర్మిల చేతికి ఫ్యాక్చర్.. లోటస్ పాండ్ లో అనూహ్య దీక్ష

తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల.. తన అనూహ్య నిర్ణయాలతో రాష్ట్రంలో వేడి రగులుస్తున్నారు. ఉద్యోగాల నోటిఫిషన్ విడుదల చేయని తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టిన ఆమె.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు సంధించటం తెలిసిందే. ఒక రోజు దీక్ష కాస్తా అనూహ్యంగా పాదయాత్రగా మారటం.. పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తొలుత బొల్లారం పోలీస్ స్టేషన్ కు తీసుకెళతారని.. తర్వాత బేగంపేట …

Read More »

నాయ‌కుల‌కు రెస్ట్ లేదు.. తెలంగాణ‌లో మళ్లీ ఎన్నిక‌ల పోరు!

తెలంగాణలో వ‌రుస ఎన్నిక‌లు రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత ఇంక రిలాక్స్ అవుదామ‌ని అనుకున్న రాజ‌కీయ నేత‌ల‌కు ఇప్పుడు మ‌ళ్లీ స్థానిక ఎన్నిక ‌ల ప‌ర్వం ప్రారంభం అవుతుండ‌డంతో జెండా భుజానేసుకుని.. మైకు చేత‌ప‌ట్టుకుని ప్ర‌చారంలోకి దిగిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, జడ్చర్ల, అచ్ఛంపెట్, నకిరేకల్ మున్సి పల్ ఎన్నికల నగారా ఏ క్షణమైనా మోగనుంది. సీడీఎంఎ అధికారుల …

Read More »

జ‌గ‌న‌న్న రాజ్యంలో ‘చెప్పుల‌’ నిర‌స‌న‌

ఏపీలో త‌మది సంక్షేమ పాల‌న‌.. అని ప్ర‌చారం చేసుకుంటున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి న‌లుదిక్కుల నుంచి ‘చెప్పుల’ నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ రెండేళ్ల పాల‌న‌తో అద్భుత‌మైన సంక్షేమాన్ని అందిస్తున్నామ‌ని ఇటు సీఎం, అటు మంత్రులు ఊద‌ర గొడుతున్నారు. ఎన్న‌డూ చేయ‌ని సంక్షేమం అమ‌లు చేస్తున్నామ‌ని.. అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నామ‌ని.. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక వంటి అనేక ప‌థ‌కాలు.. అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీ …

Read More »

వైసీపీ తిరుప‌తి ల‌క్ష్యంపై పెద్దిరెడ్డి సంచ‌ల‌న కామెంట్లు

Peddi Reddy

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీ ల‌క్ష్యంపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ టార్గెట్ ఇక్క‌డ 5 ల‌క్ష‌ల ఓట్ల‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా పార్టీ నేత‌ల‌కు, మంత్రుల‌కు 5 ల‌క్ష‌ల టార్గెట్ విధించార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఏకంగా ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌చారంలో పాల్గొన‌గా.. …

Read More »

ఏపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. ప‌రిష‌త్ రిజ‌ల్ట్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే!

ఏపీలో పొలిటిక‌ల్ టెన్షన్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నెల 8న జ‌రిగిన జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సం బంధించిన ఫ‌లితాల వెల్ల‌డి ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ‌ను హుటాహుటిన రాత్రికి రాత్రి జారీ చేయ‌డంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య స‌హా పలువురు కోర్టుకెక్కారు. ఈ నేప‌థ్యంలో విచారించిన కోర్టు.. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇచ్చినా.. ఓట్ల లెక్కింపు, ఫ‌లితం మాత్రం …

Read More »

రాజ‌కీయాల‌కు ఇద్ద‌రు టీడీపీ సీనియ‌ర్లు గుడ్ బై ?

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు ఈ ప‌రిస్థితే కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌న్న నిర్ణ‌యంతో ఉన్నారు. మ‌రి కొంద‌రు రాజ‌కీయాల్లో కొన‌సాగాల‌న్న ఆస‌క్తి ఉంటే ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. సీనియ‌ర్లు మాత్రం ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో రాజ‌కీయం చేయ‌నూ లేరు… అలాగ‌ని ఇత‌ర పార్టీల్లోకి వెళ్ల‌నూ లేరు …

Read More »

ఎంపీ టీజీకి.. జ‌గ‌న్ 500 కోట్ల కాంట్రాక్టు.. !

ఆయ‌న టీడీపీ మాజీ నాయ‌కుడు.. ఈ పార్టీ నుంచే రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యాడు. కానీ, అనూహ్య రీతిలో బీజేపీలోకి జంప్ అయ్యారు. ఆయ‌నే టీజీ వెంక‌టేష్‌. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. ఈయ‌న జ‌గ‌న్‌పైనా.. వైసీపీపైనా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన చ‌రిత్ర కూడా ఉంది. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు మంత్రి ప‌ద‌విని తెచ్చుకున్నారు. త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలోకి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డంతో.. …

Read More »

ష‌ర్మిల పార్టీకి అదే తొలి ఎన్నిక ?

ఏపీ సీఎం వైఎస్ . జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్‌. ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల త‌న కొత్త పార్టీ పేరు ఇంకా ప్ర‌క‌టించ‌కుండానే రాజ‌కీయంగా అనేక సంచ‌ల‌నాల‌కు ఆమె కేంద్ర బిందువు అయ్యింది. ష‌ర్మిల పార్టీపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అనేకానేక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల ఖ‌మ్మం స‌భ‌లో ఆమె తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి …

Read More »

పవన్ను నమ్ముకుని మునిగినట్లేనా ?

మామూలుగా అయితే తిరుపతి లోక్ సభ పరిధిలో బీజేపీకి ఉన్నదేమీ లేదు. అందుకనే ఓట్లకోసం మిత్రపక్షం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ణు నమ్ముకున్నది. పవన్ను చూసుకుని గ్రౌండ్ లేవల్లో ఏమీలేకపోయినా ఆకాశమంత ఎత్తున రెచ్చిపోయింది. సీన్ కట్ చేస్తే విషయం ఏమిటో చాలా క్లియర్ గా అర్ధమైపోయింది. ఎందుకంటే ఎంతో నమ్మకం పెట్టుకున్న పవన్ పెద్దగా సహకారం అందించింది లేదు. చూస్తుండగానే ఎన్నికల ప్రచారం ముగిసే తేదీ మాత్రం వచ్చేసింది. …

Read More »

మంత్రి వెలంప‌ల్లికి మ‌రో సెగ‌.. ఏం జ‌రిగింది ?

ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదాస్ప‌ద మంత్రిగా గుర్తింపు పొందిన దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ ‌కు ఇప్ప‌డు మ‌రో సెగ త‌గిలింది. రెండు రోజుల కింద‌ట‌.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని వ్యాపారులు.. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి ఏం చేశారంటూ.. వారు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. మంత్రిగారికి కొన్ని ప్ర‌శ్న‌లు అంటూ.. సోష‌ల్ మీడియాలో వంద ప్ర‌శ్న‌లు సంధించారు. వీటిలో ప్ర‌ధానంగా.. …

Read More »

సత్తా ఏమిటో తేలిపోతుందా ?

రాజకీయనేతలకు ఉండాల్సిన ముఖ్య లక్షణం పదిమందిని కలుపుకునే పోవటం. ఎంతమంది మిత్రులను చేసుకుంటే భవిష్యత్తు రాజకీయాలు అంత ప్రశాంతంగా ఉంటుంది. రేపు ఎన్నికల సమయంలో ఒంటరిపోరాటం చేసేకన్నా నలుగురితో పొత్తలు పెట్టుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారు. కాబట్టి మిత్రపక్షాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా టాక్ ఆఫ్ ది తెలంగాణా అవుతున్న షర్మిల గురించే. ఉద్యోగుల భర్తీ …

Read More »

బాబును కాద‌న్నారు.. మీరేం చేశారు జ‌గ‌న్‌.. ద‌ళితుల ప్ర‌శ్న‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ద‌ళిత సామాజిక వ‌ర్గాల ‌నుంచి సూటి ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. “మీరు ఇచ్చిన హామీ.. ఏమైంది సార్‌?” అంటూ వారు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ఒక్క ద‌ళితులే కాదు.. మేధావుల నుంచి కూడా ఈ ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇప్పుడు ద‌ళితులు నిల‌దీస్తున్నారు? ఏంటి ప్ర‌త్యేక‌త‌? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిలోని ఐన‌వోలు గ్రామంలో గ‌తంలో చంద్ర‌బాబు ఏర్పాటు చేయాల‌ని …

Read More »