కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతగా కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఇదే సమయానికి ఉన్న తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు రెండు మూడు రెట్లు తీవ్రంగా ఉంది వైరస్. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. బెడ్లు ఖాళీ లేవు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో చేరిన రోగులకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడం కూడా కష్టమవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి వందల టన్నుల్లో ఆక్సిజన్ను వివిధ …
Read More »బిగ్ బ్రేకింగ్: ఏపీలో రాత్రి కర్ఫ్యూ!
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు దీనిని అమలు చేయనున్నారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈ నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు మంత్రి ఆళ్ల నాని.. ప్రకటించారు. దీనిపై విస్తృతంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. మంత్రి వర్గంలో అన్ని …
Read More »బాబు విన్నపాలు బుట్టదాఖలు.. మే 2 కోసం వెయిటింగ్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పట్టు సాధించాలని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్సన్ ట్రేట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో లోకేష్ను బలంగా ప్రచారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నికల సమయానికి దొంగ వోట్ల కలకలం రేగింది. అధికార పార్టీ నేతలే …
Read More »టీడీపీ మాజీ మంత్రి ఒంటరయ్యారా ?
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు.. దేవినేని ఉమామహేశ్వరరావు.. ప్రస్తుతం పెద్ద చిక్కులో పడ్డారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ప్రచారం కోసం.. తిరుపతికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్ కేంద్రంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఒక వీడియోను కూడా ప్రదర్శించారు. అప్పట్లో తిరుపతిపై జగన్ విమర్శలు చేశారంటూ.. ఆయన ఆ వీడియోలో మీడియాకు చూపించారు. దీంతో పార్టీ వైపు ప్రజలు సానుకూలంగా మారుతారని అనుకున్నారు. అయితే.. దీనిని …
Read More »సీఎంగా పవన్… ప్రకాశ్ రాజ్ ఛాన్సే లేదంటున్నారే
జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై అటు సానుకూలంగానూ, ఇటు ప్రతికూలంగానూ పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపించాయి. ఇదే విషయంపై కాస్త లేటైనా… దక్షిణాది భాషా చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ తాజాగా సంచలన కామెంట్లు చేశారు. సీఎంగా పవన్ అనే మాట అసలు జరిగేదే కాదంటూ ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని …
Read More »టీడీపీకి మరోషాక్… కీలక నేత అరెస్ట్
తెలుగు దేశం పార్టీలో నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన నివాసం వద్ద తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఉదయం …
Read More »వైద్యం అందక హాహాకారాలు.. రోజుకొక పథకాల అమలుపై ప్రచారమా?
యావత్తు దేశం ఇప్పుడు కరోనా సంక్షోభంతో కిందా మీదా పడుతోంది. దీనికి ఏ రాష్ట్రం అతీతం కాదు. నిజానికి ఇప్పటి పరిస్థితికి కారణం ఎవరన్నది చూసినప్పుడు.. అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన నిర్లక్ష్యానికి ప్రజలంతా మూల్యం చెల్లిస్తున్నారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ రోజున కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయి.. కనీస వైద్య సదుపాయాలు అందని పరిస్థితి. ఆసుపత్రుల్లో బెడ్లు.. ఆక్సిజన్.. రెమిడెసివర్ లాంటి వాటికి నెలకొన్న …
Read More »పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఇలాగే ఉంటుంది
పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఎలాగుంటుందో వివాదాస్సద ఆధ్యాత్మిక గురువు నిత్యానందను చూస్తే చాలు అర్ధమైపోతుంది. లైంగికపరమైన కేసుల్లో అరెస్టయి, కోర్టు విచారణ జరుగుతున్నపుడే నిత్యానంద దేశం నుండి పరారయ్యారు. ఇండియాలో ఉన్నపుడు రకరకాల వేషాలతో నోటికొచ్చిన విషయాలపై మాట్లాడే ఈ గురువుకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే శిష్యులున్నారు. ఇలాంటి గురువు దేశంనుండి పారిపోయి ఎక్కడో ఈక్వెడార్ అనే దేశంలో తేలారు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ చిన్న దీవికి …
Read More »సుప్రింకోర్టు దెబ్బకు దిగొచ్చిన మోడి ?
సుప్రింకోర్టు దెబ్బ ప్రధానమంత్రి నరేంద్రమోడికి గట్టిగానే తలిగినట్లయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో రోడ్డు షో ను రద్దు చేసుకున్నట్లు మోడి ట్విట్టర్లో తెలిపారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో దేశంమొత్తం వణికిపోతున్న విషయం తెలిసిందే. కేసులు, మరణాలు బాగా ఎక్కువున్న రాష్ట్రాల్లో బెంగాల్ కూడా ఒకటి. ఎన్నికలకు ముందు ఇపుడు కరోనా వైరస్ కేసుల ఉధృతిని లెక్కేస్తే 1500 శాతం వేగంతో కేసులు పెరిగిపోతున్నాయట. పెరిగిపోతున్న కేసుల …
Read More »చిరు లాజికల్ పొలిటికల్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు టాటా చెప్పేసి చాలా కాలం అయింది. ఆయన అందరి వాడిగా ముద్ర వేయించుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా అధికార పక్షం, విపక్షం అని తేడా లేకుండా ఎవరితోనూ వ్యతిరేకత తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. అందరితోనూ సఖ్యతతో ఉండే ప్రయత్నం చేస్తన్నారు. ఎవరినీ నొప్పించే, ఇబ్బంది పెట్టే ట్వీట్లు అస్సలు వేయట్లేదు. వివాదాస్పద అంశాల జోలికి అస్సలు వెళ్లట్లేదు. కానీ ఈ మధ్య …
Read More »ఇలా వచ్చి.. అలా కనుమరుగు.. వీరేమయ్యారు ?
వారంతా రాజకీయాలకు కొత్తకాదు. వారి తల్లో, తండ్రో సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేసిన వారే. వివిధ పదవులు సైతం అలంకరించినవారే. రాష్ట్ర వ్యాప్తంగా చక్రాలు తిప్పిన వారే. వీరిలో కొందరు మంత్రులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసిన వారి వారసులు, స్పీకర్గా చక్రం తిప్పిన వారి వారసులు.. కూడా ఉన్నారు. అయితే.. అనివార్య కారణాలు కావొచ్చు.. కలిసి వచ్చిన అంశాలు కావొచ్చు.. వారివారి వారసులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కొందరికి గత …
Read More »లోకేష్కు ఓకే.. హైకోర్టుకు కూడా ఇలానే చెబుతారా?
రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని.. అదేవిధంగా ఇంటర్ మీడియెట్ విద్యార్థులకు కూడా తరగతులు రద్దు చేయాలని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ సర్కారుకు విన్నవించారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పరిస్థితిని సమీక్షించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కరోనా ను నిర్లక్ష్యం చేస్తోందని.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates