Political News

సైన్యం ఎంతమంది పిల్లలను చంపేసిందో తెలుసా ?

మయున్మార్ లో 43 మంది చిన్నారులను చంపేశారు. గడచిన నాలుగురోజులుగా సైన్యానికి, ప్రజలకు మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో చట్టబద్దంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీతో పాటు మరికొందరిని సైన్యం నిర్భందించి జైళ్ళల్లో పెట్టింది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యాధికారులే మయున్మార్ పాలనా పగ్గాలను చేతిలోకి తీసుకున్నారు. సైన్యం చర్యతో రెచ్చిపోయిన జనాలు వెంటనే రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారు. రోడ్లపైకి రావద్దని, ఆందోళనలు చేయవద్దని సైన్యం చెప్పిని …

Read More »

టీడీపీపై రెండు రకాలుగా దెబ్బపడిందా ?

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల టీడీపీ రెండు రకాలుగా నష్టపోతోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేసినపుడే పార్టీ క్యాడర్ గట్టిగా ఉంటుంది. అసలు ఎన్నికలనే బహిష్కరించినపుడు పార్టీ స్ధానిక నేతలు, క్యాడర్ ఇతర పార్టీల వైపు వెళిపోయే ప్రమాదం ఉంది. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇపుడు జరగబోయేది అదేని పార్టీ సీనియర్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో పోటీచేయాలని ఉన్నప్పటికీ, చంద్రబాబు …

Read More »

లోక్ సభలో విజయం కోసం సరికొత్త వ్యూహం

ఎలాగైనా సరే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. జనాలు దగ్గరవ్వటానికి భారీ బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల వంటివాటికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యింది. దీని స్ధానంలో ఇంటింటికి ప్రచారం అనే కాన్సెప్టును బలంగా ముందుకు తీసుకొస్తోంది. ఎన్నికలు ముగిసేలోగా ప్రతి ఇంటిని కనీసం పదిసార్లయినా టచ్ చేయాలనే టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నది పార్టీ అగ్రనాయకత్వం. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో …

Read More »

అక్క‌డ‌ క్లారిటీ ఇవ్వ‌ని బాబు.. త‌మ్ముళ్ల అయోమ‌యం..!

కృష్ణాజిల్లా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల ప‌రిస్థితి ముందు గొయ్యి.. వెనుక నుయ్యి.. అన్న‌చందంగా మారిపోయింది. పార్టీని బ‌లోపేతం చేయాలా? చేస్తే.. మ‌న‌కేంటి లాభం? చేయ‌కుండా ఉందామా?.. ఇలా ఉంటే.. మ‌న‌కు వ‌చ్చేది క‌న్నా.. పోయేదే ఎక్కువ‌? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీనికి కార‌ణం.. ఇక్క‌డ ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌రే ఉండ‌డం. కానీ, ఈయ‌న మ‌న‌సు మాత్రం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరుపై ఉండ‌గా.. మ‌నిషిగా …

Read More »

వ‌ర్గ పోరులో న‌లుగుతున్న వైసీపీ మంత్రి.. ?

సాధార‌ణ నాయ‌కులు, లేదా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన వారు వ‌ర్గ పోరులో న‌లుగుతున్నారంటే అర్థం ఉంటుంది. వారు ఇప్పుడు కాక‌పోతే.. ఎన్నిక‌ల ముందు అయినా.. త‌మ‌ను తాము స‌రిదిద్దుకుని.. లేదా కేడ‌ర్‌ను దారిలో కి తెచ్చుకుని ముందుకు సాగే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. కానీ, ఇప్పుడు సాక్షాత్తూ ఓ మంత్రి వ‌ర్గ పోరులో ఇరుక్కుపోతున్నారు. ఆయ‌నే విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండ పాలెం …

Read More »

బీజేపీ దిశ‌గా రాయ‌పాటి అడుగులు.. రీజ‌నేంటంటే..!

ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్ట‌డం అనేది రాజ‌కీయాల్లో నేత‌ల‌కు కామ‌నే! అస‌లు రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌‌త మిత్రులు కానీ, శాస్వ‌త శ‌త్రువులు కానీ .. ఉండ‌రు. అవ‌స‌రం-అవ‌కాశం-అధికారం అనే ఈ మూడు సూత్రాల ప్రాతిప‌దిక‌గానే నాయ‌కులు ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఇదే పార్ములాతో .. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు మాజీ ఎంపీ.. రాజ‌కీయ కురువృద్ధుడు.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు విష‌యంలో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయంగా చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఉన్నారు. …

Read More »

చంద్రబాబే అడిగారు- ఏసీబీ ప్రత్యేక కోర్టులో స్టీఫెన్ సన్ ?

రాజకీయ సంచలనంతో పాటు.. పెను పరిణామాలకు మూలమైన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాము చెప్పిన వారికి ఓటు వేయాలంటూ రూ.50లక్షల డీల్ మాట్లాడిన స్టీఫెన్ సన్.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వటం.. అప్పట్లో రేవంత్ ను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తాజా విచారణకు హాజరైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్.. కోర్టుకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనేం …

Read More »

రాజ‌మండ్రిలో సీన్ రివ‌ర్స్‌… వైసీపీ టు టీడీపీ…!

ఏపీలో రాజ‌కీయం ఎంత వ‌న్‌సైడ్‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ ఎన్నిక జ‌రిగినా అధికార వైసీపీ తిరుగులేని విజ‌యం సాధిస్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏకంగా 90 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక 11 కార్పోరేష‌న్ల‌లో ఒక్క‌టంటే ఒక్క చోట కూడా టీడీపీ గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. 75 మున్సిపాల్టీల్లో ఒక్క తాడిప‌త్రి మిన‌హా ఎక్క‌డా టీడీపీ విజ‌యం సాధించ‌లేదు. ఆ పార్టీకి మూడు ద‌శాబ్దాలుగా …

Read More »

అమ్మేద్దామనుకుంటే.. భారీ లాభాన్ని తెచ్చి మోడీ సర్కారుకు షాకిచ్చారు

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలన్న నిర్ణయంపై ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు సైతం ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నేత.. మంత్రి కేటీఆర్ అయితే.. విశాఖ ఉక్కు అమ్మకంపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. అధినేత కేసీఆర్ …

Read More »

షాక్: 24 గంటల్లో కరోనాతో గాంధీలో 17 మంది మృతి

షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని వెల్లడించే వైనం వెల్లడైంది. కరోనాతో మరణాలు తక్కువనే మాటకు.. చేతలకు మధ్యనున్న అంతరం ఏమిటన్న విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ మరోసారి బయటపెట్టింది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దన్న విషయం తాజాగా నిరూపితమైంది. కేవలం 24 గంటల వ్యవధిలో గాంధీ ఆసుపత్రిలో ఏకంగా 17 …

Read More »

రజినీకి అవార్డ్.. ఎన్నికల స్టంట్?

సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఇది ఆయనతో పాటు అభిమానులందరికీ ఎంతో సంతోషాన్నిచ్చే విషయమే. ఈ విషయం వెల్లడి కాగానే ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు. ఐతే రజినీ ఈ పురస్కారానికి పూర్తి అర్హుడే అయినా.. ఆయనకీ అవార్డు దక్కడం అందరినీ ఆనందింపజేస్తున్నా.. ఈ అవార్డు ఇప్పుడే ఆయనకు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ …

Read More »

పవన్ కు అభిమానిగా మారిపోయారా ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మొన్నటివరకు జనసేనను ఓ పార్టీగాను, అధినేత పవన్ కల్యాణ్ణు రాజకీయ నేతగా కూడా గుర్తించటానికి బీజేపీ నేతలు ఇష్టపడలేదన్నది వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన అధినేతపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అలాంటిది ఇపుడు ఏపి బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో సహా చాలామంది నేతలు పాహిమాం పాహిమాం అంటు పవన్ ముందు సాగిలపడుతున్నారు. …

Read More »