Political News

మమత హ్యాట్రిక్ ఖాయమేనా ?

తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అవుననే అనుకోవాలి. పశ్చిమబెంగాల్లో చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత అనేక సర్వే, మీడియా సంస్ధలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదలచేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆరుసంస్ధల్లో మూడింటి ప్రకారమైతే బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. ఇదే సమయంలో మిగిలిన మూడు సంస్ధల అంచనాల ప్రకారం మమతబెనర్జీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ అధికారంలోకి …

Read More »

టెన్ష‌న్‌లో వైసీపీ.. సైలెంట్‌గా టీడీపీ.. ఇదో చిత్ర‌మైన పాలిటిక్స్ ?‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో తీవ్ర టెన్ష‌న్ నెల‌కొంది. మంత్రులు, నాయ‌కులు కూడా తీవ్ర టెన్ష‌న్‌కు గుర‌వుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మ‌రో నాలుగు రోజుల్లో .. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం రానుంది. వ‌చ్చే నెల 2న తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. దీంతో వైసీపీలో టెన్ష‌న్ క‌నిపిస్తోంది. కానీ, అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ప్పటికీ …

Read More »

అందరి చూపులు జగన్ పైనే

పార్టీలో ఇపుడందరి చూపులు జగన్ పేనే ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే నిర్వహించాలని అనుకున్న పార్టీ ప్లీనరీ నిర్వహణ విషయం ఇపుడు సందిగ్దంలో పడింది. అధికారంలోకి రాగానే పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమైతే 2020, జూలై 8వ తేదీన నాలుగో ప్లీనరీ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు. సరే అప్పుడంటే …

Read More »

టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కాగిత మృతి

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క‌రోనా దెబ్బ‌తో.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు నాయ‌కులు, పార్టీ శ్రేణులు.. ప్రాణాలు కోల్పోతున్న విష‌యం తెలిసిందే. విశాఖ‌, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ ఘ‌ట‌న‌ల‌పై పార్టీలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయాన ఘ‌ట‌న‌ల‌పై పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రో కీల‌క నేత‌, పార్టీలో చాలా …

Read More »

జ‌గ‌న్‌కు త‌న‌వారిపై ఉన్న ప్రేమ‌.. జ‌నాలపై ఏదీ?

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా రెండో ద‌శ తీవ్రంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను స‌రైన విధంగా ట్రీట్ చేయాల్సిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనిని వ‌దిలి పెట్టి.. త‌న పిచ్చి చేష్ట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను క‌రోనాకు ఆహారం వేస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా 10 ల‌క్ష‌ల మంది ఇంట‌ర్ విద్యార్థులకు సంబంధించిన ప‌రీక్షల విష‌యంలో పంతానికి పోయి.. …

Read More »

నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయం… ఆ నేత చ‌క్రం తిర‌గ‌డం లేదా ?

ఆయ‌న‌ది నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయం. ఏ పార్టీలో ఉన్నా.. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నా కూడా జిల్లా రాజ‌కీయాలు ఆయ‌న క‌నుసైగ‌ల్లోనే ఉండేవి. అలాంటి నేత ప‌రిస్థితి ఇప్పుడు రివ‌ర్స్ అయ్యింది. ఆయ‌న చ‌క్రం తిర‌గ‌డం లేదా.. చ‌క్రం తిప్ప‌లేక‌పోతున్నారా ? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాలుగా త‌న క‌నుసైగ‌ల‌తో శాసించారు మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. అయితే తుమ్మ‌ల రాజ‌కీయ …

Read More »

బాబు ఆ యువ‌నేత‌ను ఎంపీ సీటుతో సైడ్ చేసేస్తున్నారే ?

పార్టీలో ఎవ‌రికి అయినా చెక్ పెట్టాలన్నా.. ఏ నేత‌ను అయినా సైడ్ చేయాల‌న్నా చంద్ర‌బాబు వేసే ఈక్వేష‌న్లు మామూలుగా ఉండ‌వు. ఈ విష‌యంలో చంద్ర‌బాబుకు చంద్ర‌బాబే సాటి. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ నేత‌ల వ‌ర‌కు ఎవ‌రి తోక ఎప్పుడు ? ఎలా క‌ట్ చేయాలో బాబుకే బాగా తెలుసు. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి పార్టీ ఇన్‌చార్జ్‌, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కిమిడి నాగార్జున‌కు చంద్ర‌బాబు ఎంపీ …

Read More »

టీడీపీ నేత‌ల‌పై కేసులు.. జ‌గ‌న్ ల‌క్ష్యాలు ఆ రెండేనా?

రాష్ట్రంలో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వం కేసులు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ రెండేళ్ల జగ‌న్ పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది సీనియ‌ర్లు అరెస్ట‌య్యారు. బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం రాష్ట్ర టీడీపీ చీఫ్‌గా ఉన్న అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ వంటివారిని …

Read More »

ఆ బెజ‌వాడ‌ క‌మ్యూనిస్టుకు నెర‌వేర‌ని కోరిక‌.. !

బెజవాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ఒక గుర్తింపు పొందారు.. క‌మ్యూనిస్టు నాయ‌కుడు.. మాజీ కార్పొరేట‌ర్‌.. చిగురుపాటి బాబూరావు. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఆయ‌న రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఒక‌ప్ప‌టి త‌రం కామ్రేడ్ల‌తో క‌లిసి ప‌నిచేశారు. ఈ క్ర‌మంలోనే కార్పొరేటర్‌గా కూడా నాలుగు సార్లు.. గెలుపొందారు. స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడిగా, సీపీఐ ఫ్లోర్ లీడ‌ర్‌గా కూడా ప‌నిచేశారు. విజ‌య‌వాడ పై ప‌ట్టుతోపాటు.. కార్పొరేష‌న్ వ్య‌వ‌హారాల‌పై మంచి అనుభ‌వం ఉన్న …

Read More »

జగన్ వాదనలో లాజిక్ ఉందా ?

‘పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసేస్తే సర్టిఫికేట్ మీద కేవలం పాస్ అని మాత్రమే ఉంటుంది. ఈ సర్టిపికేట్ తో మంచి కాలేజీల్లో విద్యార్ధి సీటు తెచ్చుకోగలడా’ ?.. ఇది జగన్మోహన్ రెడ్డి వినిపించిన లాజిక్. పదవతరగతి పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉంది కాబట్టే లక్షలాది మంది విద్యార్ధులు, వాళ్ళ తల్లి, దండ్రుల క్షేమాన్ని …

Read More »

కేజ్రీవాల్ కి చావు దెబ్బ

గడచిన పదేళ్ళకు పైగా కంట్లో నలుసులాగ తయారైన అరవింద్ కేజ్రీవాల్ అధికారాలకు నరేంద్రమోడి కత్తెర వేసేశారు. అంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ప్రధానమంత్రి మోడి కేవలం ఉత్సవ విగ్రహంలాగ తయారు చేశారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ ప్రభుత్వం సవరణ చట్టం-2021 ప్రకారం సీఎంగా కేజ్రీవాల్ కున్న అన్నీ అధికారాలను కేంద్రప్రభుత్వం తన చేతిలోకి తీసేసుకున్నది. తీసుకున్నది అనేకన్నా లాగేసుకున్నారని అనటమే కరెక్టు. నిజానికి ఢిల్లీకి రాష్ట్రహోదా ఉన్నా ప్రభుత్వానికి పరిమితమైన …

Read More »

టెన్త్ ప‌రీక్ష‌లు పెడితే త‌ప్పేంటి: సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు పెద‌వి విప్పారు. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. దీనిపై ప్ర‌తిపక్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా ఆయ‌న తిప్పి కొట్టారు. టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తాని సీఎం జగన్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే …

Read More »