Political News

‘ఎస్సీ’కు ద‌గ్గ‌ర‌గా కేసీఆర్‌.. విప‌క్షాల వ్యూహాల‌కు బ్రేకులు

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు ఏ అవ‌కాశం ఉన్నా.. స‌ద్వినియోగం చేసుకోవ‌డం అనేది అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోనూ కొన్నాళ్లుగా ప్ర‌తిప‌క్షాలు.. ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్‌ను అణ‌గ‌దొక్కా ల‌నే ల‌క్ష్యంతో పాటు.. కేసీఆర్‌పై పైచేయి సాధించేందుకు నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని టీఆర్ ఎస్‌కు దూరం చేయ‌డం అనేది ఇటీవ‌ల కాలంలో పార్టీలు చేస్తున్న ప్ర‌ధాన …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌ పై ప్ర‌భుత్వం ఏ రేంజ్‌లో ప్ర‌చారం క‌ల్పిస్తోందో అంద‌రికీ తెలిసిందే. ఆయా ప‌థ‌కాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎవ‌రూ ప్ర‌వేశ పెట్ట‌లేద‌ని.. తాము మాత్ర‌మే చేస్తున్నామ‌ని.. ఇంత‌లా ప్ర‌జా సంక్షేమాన్ని ఎవ‌రూ ఊహించ లేద‌ని కూడా ప్ర‌చారాన్ని ఊద‌ర‌గొడుతోంది. కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తోంది. అయితే.. ఈ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ నేత‌లే …

Read More »

క‌డియం.. క‌థ కంచికేనా? ఏం జ‌రుగుతుంది?

కడియం శ్రీహ‌రి. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎంగా కూడా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఇప్పుడు ఏంటి? ఆయ‌న ఫ్యూచ‌ర్ ఎటు మ‌లుపు తిరుగుతుంది? కేసీఆర్ తీసుకునే నిర్ణ‌య‌మే క‌డియం విష‌యం లో కీల‌కం కానుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీతో రాజ‌కీయాలు ప్రారంభించిన క‌డియం శ్రీహ‌రి.. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లు మార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. అదే స‌మ‌యంలో ఎంపీగా …

Read More »

జ‌గ‌న్‌కు రెడ్లు దూర‌మ‌వుతున్నారా?

ఏ వ‌ర్గం ఆశీస్సుల‌తో వైసీపీ నేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారో.. ఆ వ‌ర్గ‌మే ఇప్పుడు చిర్రుబుర్రులాడుతోంది. ఏ వ‌ర్గం ఆయ‌న‌ను సీఎంగా చూడాల‌ని త‌పించిపోయిందో.. ఆ వ‌ర్గ‌మే ఇప్పుడు ఆయ‌న‌పై క‌స్సుబుస్సులాడుతోంది. “మావోడి వ‌ల్ల మాకేంటి?” అని నేత‌లు ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. అదే రెడ్డి సామాజిక వ‌ర్గం. వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన రెడ్డి వ‌ర్గం.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై పైకి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా.. లోలోన మాత్రం …

Read More »

జ‌గ‌న‌న్న మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం..

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీపీఎస్సీలో ఇప్ప‌టికే ఇంట‌ర్వ్యూల‌పై జ‌రుగుతున్న ఉద్య‌మాలు, నిర‌స‌న‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. సీఎం జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం విద్యార్థుల‌ను, విద్యార్థి సంఘాల‌ను మ‌రింత రెచ్చ‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏపీపీపీఎస్సీలో గ్రూప్-1, గ్రూప్-2 స‌హా అన్ని ప్ర‌భుత్వ నియామ‌కాల‌కు సంబంధించి ఇంట‌ర్వ్యూల‌ను ర‌ద్దు చేస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే గ్రూప్‌-1 ప్ర‌ధాన ప‌రీక్ష‌కు సంబంధించిన మూల్యాంక‌నంపై విద్యార్థులు ఉద్య‌మిస్తున్నారు. …

Read More »

బెస్ట్ ఫ్రెండ్‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ షాక్ ఇస్తారా…!

గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి. వైసీపీలో త్యాగాలు చేసిన నాయ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. జ‌గ‌న్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న పార్టీకోసం ఎంతో శ్ర‌మించారు. జ‌గ‌న్ సోనియాగాంధీని క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న వెంట ఉన్న తొలి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డే. అప్పుడే ఆయ‌న జ‌గ‌న్‌తో క‌లిసి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు ఉప …

Read More »

15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం

భారత రాష్ట్రపతి రైలు ప్రయాణం చేశారు. అది కూడా 15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం చేశారు.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ శుక్రవారం తన సతీమణి సవితాదేవితో కలిసి తమ స్వస్థలం కాన్పూర్‌కు రైలులో వెళ్లారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్టపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీల్‌ శర్మ వీడ్కోలు పలికారు. …

Read More »

ఆనం.. క‌క్క‌లేక‌, మింగ‌లేక

వైసీపీలో జ‌గ‌న్ తీరుతో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు బ‌య‌ట‌కు క‌క్క‌లేక‌, మింగ‌లేక చందంగా ఉన్నారు. ఆరే జ‌గ‌న్ కంటే ముందు 25 ఏళ్ల నుంచి రాజ‌కీయం చేస్తున్నాం.. క‌నీసం త‌మ‌కు గుర్తింపు, గౌర‌వం ఇవ్వ‌డం లేదే అని వాపోతున్న వారి సంఖ్య ఎక్కువే. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇలాంటి కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ కంటే చాలా సీనియ‌ర్లు. వీరంతా కూడా జ‌గ‌న్ కేబినెట్లో …

Read More »

మళ్ళీ లాక్ డౌన్ పెట్టేస్తున్నారు

కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఓ ఆటాడుకుంటోంది. తగ్గినట్లే తగ్గడం మళ్ళీ విజృంభిస్తుండటంతో చాలా దేశాలకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. కరోనా మహమ్మరి సమస్య ఎప్పటికి పోతోందో కూడా ప్రపంచానికి తెలియంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే తమ దేశాల్లో కరోనా వైరస్ తగ్గిపోయింది కాబట్టి మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొన్ని దేశాలు ప్రకటించిన విషయం గుర్తుందికదా. ఇపుడా దేశాల్లో మాస్కులు పెట్టుకోమని కాదు ఏకంగా లాక్ డౌనే విధించేశాయి. …

Read More »

చంద్రబాబు బాటలోనే జగన్

మిగిలిన విషయాల్లో ఎలాగున్నా ఉద్యోగుల పెన్షన్ విషయంలో మాత్రం చంద్రబాబానాయుడునే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారా ? అనే డౌటు పెరిగిపోతోంది. ఉద్యోగులకు చంద్రబాబు వ్యతిరేకం అనే బలమైన ముద్రఉంది. ఇపుడు జగన్ పైన కూడా అలాంటి ముద్రే పడే ప్రమాధం కనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు విషయంలో ఇచ్చిన హామీని తప్పటమే. అప్పట్లోనే సీపీఎస్ రద్దు చేసి …

Read More »

ప్లాయిడ్ హత్యకు కారణమైన పోలీసుకి దిమ్మ తిరిగే శిక్ష

అగ్రరాజ్యమైన అమెరికాను ఒక ఊపు ఊపేయటమే కాదు.. తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న ట్రంప్ సర్కారుకు చుక్కలు చూపించిన ఉదంతాల్లో నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ అమానుష హత్య ఒకటిగా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ పోలీసుల అధికారి చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. తానేం తప్పు చేయలేదని.. తనను వదిలేయాలని కోరటమేకాదు.. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నట్లుగా విలవిలలాడినప్పటికీ..కర్కసంగా వ్యవహించిన పోలీసులు అధికారి డెరిక్ చౌవిన్ కు సంచలన శిక్షను ఖరారు చేసింది కోర్టు. సూపర్ …

Read More »

కొంచెం లేట‌యినా.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో లాక‌ప్ డెత్‌కు గురైన మ‌రియ‌మ్మ కేసు విష‌యంలో కొంచెం లేట‌యినా.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. లాకప్‌డెత్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా… మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు.. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం …

Read More »