సెకెండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రతను సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. అన్నీ రాష్ట్రప్రభుత్వాలు విఫలమైనట్లే ఏపి కూడా ఫెయిలైందని సమర్ధించుకుంటే సరిపోదు. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కిందే పరిగణించాలి. సరే జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటే కనీసం థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకైనా ముందునుండే రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. తొందరలోనే థర్డ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడబోతోందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. సెకెండ్ వేవే ఇంత …
Read More »ఈసారీ మహానాడు లేనట్లేనా ?
తెలుగుదేశంపార్టీ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే మహానాడు ఈసారి కూడా జరగటంలేదు. కరోనా వైరస్ నేపధ్యంలో పోయిన ఏడాది వర్చువల్ గా మాత్రమే రెండు రోజుల సమావేశాలు నిర్వహించారు. మరి ఇపుడు కూడా అలాగే వర్చువల్ గానే నిర్వహించాలని డిసైడ్ చేశారు. కాకపోతే రెండు రోజుల సమావేశాలా ? లేకపోతే మే 28వ తేదీన మాత్రమే నిర్వహించాలా ? అన్నదే స్పష్టంకాలేదు. మే 28వ తేదీన టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ …
Read More »కొత్త రాజకీయానికి తెరలేపిన సీఎం
దశాబ్దాలపాటు కంటిన్యు అవుతున్న రాజకీయ విధానాలకు స్వస్ధిచెప్పి కొత్త తరహా రాజకీయాలకు స్టాలిన్ తెరలేపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే కాదు ప్రతిపక్షంలో ఉన్నపుడే కొత్తతరహా రాజకీయాలకు స్టాలిన్ పునాదులేశారని చెప్పాలి. తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు ఏలిన పురట్చితలైవి జయలలిత, కలైంజ్ఞర్ ఎంకే కరుణానిధి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నిక ఇదే. జయలిలత, కరుణానిధి ఎన్నికలకు చాలాముందే వెళిపోయారు కాబట్టి ప్రత్యేకించి ఇటు డీఎంకే …
Read More »కోవాగ్జిన్ టెక్నాలజీ ఇచ్చేదే లేదు
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టెక్నాలజీని ఇతర కంపెనీలకు బదిలీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు డిమాండ్ చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)ల సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ అభివృద్ధి చేయగా.. ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని ఇప్పటికే సంస్థ పంచుకుందని, ఏప్రిల్లోనే మూడు ప్రభుత్వ రంగ …
Read More »ఆప్త మిత్రులు… బద్ధ శత్రువులయ్యారు
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఆది నుంచి ఆప్త మిత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. అయితే ఈ పరిణామంలో వీరిద్దరి మధ్య ఘర్షణలు గానీ, అభిప్రాయ బేధాలు గానీ లేవు గానీ… పార్టీ తీసుకున్న స్టాండ్ కారణంగానే వీరిద్దరూ శత్రువులుగా మారిపోతున్నారు. వీరిలో ఒకరు కేసీఆర్ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాగా… మరొకరు ఇటీవలే కేబినెట్ …
Read More »ఆ ఏపీ బీజేపీ నేతపై చాలా డౌట్లున్నాయే ?
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత వైసీపీలోకి వచ్చి మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. జమ్మలమడుగు రాజకీయాలను రెండు దశాబ్దాలపాటు ఏకచక్రాధిపత్యంగా శాసించారు. అంతా బాగానే ఉంది. ఎప్పుడు అయితే మంత్రి పదవికి ఆశపడి టీడీపీలో చేరారో అప్పుడే ఆయన రాజకీయ పతనం …
Read More »ఏపీ మండలి కొత్త చైర్మన్ ఎవరు.. జగన్ మదిలో ఎవరంటే ?
ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్గా నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేదు. పై నుంచి కింది వరకు అన్ని పదవులు ఏకపక్షంగా ఒకే పార్టీకి దక్కుతున్నాయి. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడు వరకు అందరూ వైసీపీ వాళ్లే ఉన్నారు. అన్ని చోట్లా వైసీపీ వాళ్లే ఆధిపత్యం అయినా ఒక్క శాసనమండలిలో మాత్రమే టీడీపీ ఆధిపత్యం ఉంది. …
Read More »చెంపదెబ్బ కొట్టిన కలెక్టర్.. వేటు పడింది
అధికారం ఉందని జులుం ప్రదర్శిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ఉదంతమే రుజువు. లాక్ డౌన్ వేళ రోడ్ల మీద తిరిగే జనాలను నియంత్రించే క్రమంలో అధికారులు, పోలీసులు కొన్నిసార్లు మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. సరైన కారణాలు లేకుండా చాలామంది బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మాట వాస్తవమే కానీ.. అదే సమయంలో అత్యవసర కారణాలతో బయటికి వచ్చే వాళ్లను పోలీసులు చితకబాదేస్తుండటం.. వాళ్లు చెప్పేది …
Read More »దీదీకి క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత
అవును మీరు చదివింది నిజమే. కాకపోతే క్షమాపణలు చెప్పింది మొదటినుండి బీజేపీలోనే ఉన్న నేతకాదు. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నుండి కమలంపార్టీలో చేరిన సోనాలి గుహ అనే సీనియర్ నేత. నాలుగుసార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గుహ ఎన్నికలకు ముందు మమతాబెనర్జీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు. అయితే వివిధ కారణాల వల్ల గుహ అక్కడ ఇమడలేకపోయారట. అందులోను మమత హ్యాట్రిక్ విజయం సాధించారు కదా. ఇక చెప్పేదేముంది తాజాగా గుహ …
Read More »కొవాగ్జిన్ వేసుకుంటే విదేశాలకు వెళ్లలేరా?
మీరు ఏ వ్యాక్సిన్ వేసుకుంటారన్నంతనే చాలామంది నోటి నుంచి కొవాగ్జిన్ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకలా? అంటే సూటి కారణం చెప్పలేరు కానీ.. చాలామంది అదే మాట చెబుతున్నారు కదా? అన్న అర్థం లేని సమాధానం చాలామంది నోటి నుంచి వస్తుంది. ఏ వ్యాక్సిన్ మంచిది.. ఏ వ్యాక్సిన్ కాదన్న దానిపై చర్చ పలు రకాలుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకునే వారికి ఇప్పుడు ఊహించని …
Read More »ఆర్కే దగ్గర సాక్ష్యాలు ఉన్నాయట.. కావాలంటే కేసు పెట్టుకోమన్నారు
ప్రతి వారాంతంలో తనదైన కామెంట్ తో భారీ పొలిటికల్ వ్యాసాన్ని రాసే అలవాటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కేకు ఉందన్న విషయం తెలిసిందే. వారం మొత్తమ్మీదా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఆయన విశ్లేషణ సాగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణతో పోలిస్తే.. ఏపీ మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. జగన్ ను విమర్శించటం.. తప్పు పట్టటం లాంటివి తాము చేస్తున్నామని.. ప్రభుత్వం చేసే తప్పుల్ని …
Read More »ఫుడ్ డెలివరీ రచ్చ.. రంగంలోకి కేటీఆర్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ లో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఫుడ్ డెలివరీని అత్యవసర సేవల్లో పరిగణించడం తెలిసిందే. దీంతో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు గత ఏడాది లాక్ డౌన్ టైంలో మాదిరే ఇప్పుడూ పని చేస్తూ వచ్చాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. హోటళ్లన్నీ మూత పడ్డ నేపథ్యంలో ఇంట్లో వంట వండుకునే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates