Political News

నందిగ్రామ్ లో పోటీవెనుక ప్రధాన కారణం ఇదేనా ?

తాజాగా పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా మమతాబెనర్జీ తీసుకున్న నిర్ణయమే పార్టీ గెలుపుకు కారణం అయ్యిందా ? క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సంవత్సతరాలుగా పోటీచేస్తున్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని మమత నందిగ్రామ్ లో నామినేషన్ వేశారు. నందిగ్రామ్ లో పోటీ చేయటమంటే చాలా పెద్ద సాహసం చేయటమన్న విషయం దీదీకి బాగా తెలుసు. అయినా సాహసం చేశారు కాబట్టే విజయం సిద్ధించింది. ఇంతకీ …

Read More »

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోయిన మోడీ.. ఏం జ‌రిగిందంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప్ర‌భ మ‌స‌క బారుతోంద‌నేందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. మ‌రొక‌టి చోటు చేసుకుంది. బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. మోడీపై అనేక విమ‌ర్శ లు వ‌చ్చాయి. అయితే.. దానిపై నోరు మెద‌ప‌ని .. బీజేపీ నాయ‌కుల‌కు ఇప్పుడు మ‌రో పెద్ద షాక్ త‌గిలింది. ఏకంగా ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యూపీలోని వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోను, అదే సమయంలో బీజేపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న …

Read More »

వీళ్ళ ముగ్గురు సంథింగ్ స్పెషలే

అవును తాజా ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన ముగ్గురని  సంథింగ్   స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, పినరయి విజయన్, మమతాబెనర్జీ. ఇపుడు సాధించిన ముగ్గురికి ఈ విజయాలు చాలా అపూర్వమనే చెప్పాలి. అందుకనే 1,2,3 అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు వీళ్ళగురించి.  ఇంతకీ విషయం ఏమిటంటే తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్ మొదటిసారి …

Read More »

రివర్సు కొట్టిన బీజేపీ బ్రహ్మాస్త్రం

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాస్త్రం రివర్సుకొట్టింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రధానంగా బయటకుతీసేది హిందుత్వ అంశాన్నే. గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకున్న ప్రతి ఎన్నికలోను హిందుత్వఅంశాన్నే అస్త్రంగా ప్రత్యర్ధులపైకి ప్రయోగిస్తుంటుంది. ఇందులో భాగంగానే బెంగాల్ ఎన్నికల్లో కూడా పదే పదే హిందుత్వ కార్డును నరేంద్రమోడి, అమిత్, జేపే నడ్డా అండ్ కో మమతాబెనర్జీ పైకి ప్రయోగించింది. అయితే ఫలితాల తర్వాత చూస్తే ఆ అస్త్రం అట్టర్ ఫ్లాప్ అయినట్లు …

Read More »

ఏపీ లో ప్ర‌మాద‌క‌ర వైర‌స్: సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించిన చంద్ర‌బాబు

క‌రోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న ఏపీలో.. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. అదేస‌మ‌యంలో నిత్యం ప‌దుల సంఖ్య‌లో వైద్య అంద‌క‌, క‌రోనా తీవ్ర‌త‌తో మృతి చెందుతున్నారు. మ‌రో వైపు ప్ర‌భుత్వం అన్ని సౌక‌ర్యాలు చేస్తున్నామ‌ని చెబుతున్నా ఆక్సిజ‌న్ కొర‌త‌, ఆసుప‌త్రుల్లో బెడ్ల ల‌భ్య‌త లేక‌.. క‌రోనా బాధితుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి. సెకండ్ వేవ్‌తోనే ఏపీ అల్లాడుతుంటే.. ఇప్పుడు.. ఏపీలో అత్యంత ప్రమాదకర వైరస్ వ్యాప్తి, …

Read More »

ఈ లెక్కన చిరంజీవి అందరి కంటే గ్రేటే

Chiranjeevi

సినీ తారలను వెర్రిగా ఆరాధించే అభిమానులు.. ఆ తారలు రాజకీయాల్లోకి వస్తే అంతే స్థాయిలో ఆదరిస్తారని.. తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారని గ్యారెంటీ లేదు. ఇండియాలో రాను రానూ సినీ తారల రాజకీయం మసకబారిపోతోంది. సినిమా వాళ్లు సభలు పెడితే వాళ్లను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న జనం.. తర్వాత వాళ్ల కోసం అదే స్థాయిలో పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు మాత్రం వేయట్లేదన్నది స్పష్టం. తాజాగా ఈ …

Read More »

తిరుప‌తిలో ఓడినా చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారే ?

ఏపీలో తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అంద‌రూ ఊహించిన ఫ‌లిత‌మే వ‌చ్చింది. వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి 2.70 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. వైసీపీకి 6.20 ల‌క్ష‌ల ఓట్లు రాగా టీడీపీకి కూడా 3.53 ల‌క్ష‌ల వ‌ర‌కు ఓట్లు రావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాలు సైతం షాక్ అయ్యాయి. టీడీపీ ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఈ స్థాయిలో ఫైట్ ఇస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోయారు. వైసీపీ నేతలు మున్సిపోల్స్‌, కార్పోరేష‌న్ ఎన్నిక‌ల …

Read More »

పాపం..రత్నప్రభ

ఆమొక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆమె సర్వీసులో ఎక్కువ భాగం కర్నాటకలో జరిగిపోయింది. ఏదో కొంత కాలం ఏపిలో డిప్యుటేషన్ మీద పనిచేశారు. అంటే ఐఏఎస్ అధికారిణిగా రత్నప్రభ మన జనాలకు తెలిసింది చాలా చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ఆమెను బీజేపీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో తమ అభ్యర్ధిగా పోటీలోకి దింపింది. అభ్యర్ధిగా రత్నప్రభ పేరు ఖరారయ్యే సమయానికి పార్టీలోని నేతల్లో చాలామందికి ఆమెవరో కూడా తెలీదు. …

Read More »

మమత ఎక్కడి నుండి పోటీ చేస్తుంది ?

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. మమతబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస 213 సీట్లతో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 213 మందిని ఒంటిచేత్తో గెలిపించుకున్న మమత చివరకు తాను పోటీచేసిన నందిగ్రామ్ లో ఓడిపోయారు. మమత ఓడిపోవటం ఇదే మొదటిసారి. మరి ఓడిపోయిన మమత సీఎం అయితే మళ్ళీ పోటీచేసి గెలవాలి కదా. ఇపుడీ విషయంపైనే పెద్దఎత్తున చర్చ మొదలైంది. నందిగ్రామ్ రిజల్టుపై చాలామందికి చాలా …

Read More »

ఏపీలో ఫుల్లు క‌ర్ఫ్యూ+ 144 సెక్ష‌న్‌: 6-12 వ‌ర‌కే రిలాక్స్‌

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు తీవ్ర‌స్థాయిలో ఉన్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్లు క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజుకు 10 వేల‌కు పైనే న‌మోద‌వుతున్నాయి. ఆదివారం ఒక్క‌రోజే.. రాష్ట్రంలో 23 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేసమ‌యంలో 84 మంది మృతి చెందారు. ఇది వాస్త‌వానికి అధికారిక లెక్క‌. కానీ, అనధికారికంగా మ‌రింత మంది …

Read More »

బ్రేకింగ్‌: మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి క‌న్నుమూత‌

ఏపీలో విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నాయ‌కుడు.. రాజ‌కీయ విశ్లేష‌కుడు.. స‌బ్బం హ‌రి క‌న్నుమూశారు.. గ‌డిచిన 15 రోజులుగా ఆయ‌న క‌రోనాతో పోరాడుతున్నారు. క‌రోనా సోక‌డంతో ఆయ‌న విశాఖ‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, నాలుగు రోజుల కింద‌టే ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. మ‌రింత మెరుగైన వైద్యం అందించ‌డంతో అప్ప‌ట్లో కోలుకున్నారు. కానీ, తాజాగా 24 గంట‌లుగా మ‌ళ్లీ ఆయ‌న …

Read More »

అప్పుడు ఓడి.. ఇప్పుడు గెలిచి.. బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఇక‌, పుంజుకునేది లేద‌ని.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని భావిస్తున్న కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అది కూడా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్పొరేట‌ర్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పుంజుకుంది. లింగోజీ గూడ కార్పొరేట‌ర్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అనూహ్యంగా కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. వాస్త‌వానికి గ‌త రెండు నెల‌ల కింద‌ట‌ జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ …

Read More »