చాలాకాలం తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా గతేడాది పాఠశాలలన్నీ మూతబడ్డాయి. మొదటి వేవ్ కారణంగా ఎన్నో రోజుల పాటు మూతపడ్డ స్కూళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేయడంతో మళ్ళీ తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కేసుల తగ్గుదల దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు …
Read More »హుజూరాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ యూటర్న్?
తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయనడంలో సందేహం లేదు. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించింది. మరోవైపు ఈ ఉప ఎన్నికలో ప్రత్యక్షంగా పోటీలో దిగమని చెప్పిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వేయి మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరిన …
Read More »తాలిబన్ల చేతిలో అఫ్ఘన్, కల్వకుంట్ల చేతిలో తెలంగాణ – షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్ధాన్ చిక్కుకున్నట్లుగా ఏడేళ్ళుగా తెలంగాణ కల్వకుంట్ల వారి చేతుల్లో ఇరుక్కున్నట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోంది. కల్వకుంట్ల వారి చేతిలో అంటే కేసీయార్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అంటే కేసీయార్-తాలిబన్లు ఒకటే అన్న అర్ధము వచ్చేట్లుగా షర్మిల తీవ్రమైన వ్యాఖ్యలే …
Read More »అక్కడ బద్వేలులో.. ఇక్కడ హుజూరాబాద్లో.. సెప్టెంబర్లో ఎన్నికలు!
తెలంగాణ రాజకీయ మంట రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే విషయంపై అటు పార్టీలతో పాటు ఇటు ప్రజలు తీవ్రమైన ఆసక్తితో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ నిర్వహించే ఉప ఎన్నికలో విజయం సాధించాలని ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ తరపున ఈటల రాజేందర్ …
Read More »వాళ్లు చేయలేదు.. ఇప్పుడు రేవంత్కు అడ్డుపడుతున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా దక్కిన గుర్తింపును ఉపయోగించుకోవడంలో విఫలమైన ఆ పార్టీ రాష్ట్రంలో వరుసగా రెండు ఎన్నికల్లోనూ దారుణంగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైందనే విషయాన్ని బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో పదవులు కావాలి కానీ పార్టీ బలోపేతానికి కృషి చేయం అధికారంలోకి తీసుకొచ్చే …
Read More »ఆ ఇద్దరి పైనే అందరి కళ్ళూ
ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ)కి ఎవరు నేతృత్వం వహించాలనే విషయమై సస్పెన్సు పెరిగిపోతోంది. నేతృత్వం వహించే విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అయితే బాగుంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఇదే సందర్భంలో మరో ఇద్దరి పేర్లు కూడా భాగస్తుల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 19 ప్రతిపక్షాలు కలిసి రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో జేసీసీని ఏర్పాటు …
Read More »తాలిబాన్ల కిరాతకం.. శవాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి…!
ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలా అమెరికా రక్షణ దళం.. ఆప్ఘానిస్తాన్ ని వదిలేసి వెళ్లిందో లేదో.. ఇలా తాలిబాన్లు తమ అరాచకాలను రెట్టింపు చేయడం గమనార్హం. అమెరికా సైన్యం వదిలేసి వెళ్లిన ఆయుధాలు, హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేటాడుతున్నారు. తాజాగా ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి తీసుకెళ్లారు తాలిబన్లు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియాలో …
Read More »విజయమ్మ సభకు వెళ్తే మంట.. వెళ్లకపోతే.. తంటా..
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. సతీమణి.. ఒకప్పటికీ కాంగ్రెస్ నేతలకు వదినమ్మ.. అమ్మ.. అక్క అని ఆత్మీ యంగా పిలవబడిన విజయమ్మ పిలిచింది! వైఎస్ 12వ వర్ధంతికి అందరూ రండి.. ఆయనను స్మరించుకుం దాం! అని ఆహ్వానించింది. మరి ఇప్పుడు వెళ్లాలా? వద్దా? చేవెళ్ల చెల్లెమ్మ.. సబితా ఇంద్రారెడ్డి నుంచి రాజ మండ్రి అన్నయ్య.. ఉండవల్లి అరుణ్కుమార్ వరకు అందరిదీ ఇదే ప్రశ్న.. ఇదే అంతర్మథనం. సెప్టెంబరు 2 వైఎస్ పుష్కర …
Read More »ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఈటల
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. దమ్ముంటే తనపై పోటీకి కెసిఆర్ ఆర్ కే లేదా ఆయన అల్లుడు మంత్రి హరీష్ రావు ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడదామని…. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా …
Read More »జగన్ ఎక్కడుంటే.. అదే రాజధాని: మంత్రి మేకపాటి
ప్రస్తుతం ఏపీలో రాజధాని విషయం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఒకవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రాజధాని రైతులు 700 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ విషయంలో ఒక ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. అయితే.. అధికార పార్టీ నేతలు.. మంత్రులు మాత్రం తరచుగా అమరావతిపై వ్యాఖ్యలు చేస్తూ.. రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా.. రాష్ట్రంలో చర్చ జరగడం.. అమరావతి రైతులు మరింత ఆగ్రహం …
Read More »తెలంగాణ సర్కారుకు షాక్ – స్కూళ్లు తెరవద్దని తేల్చేసిన హైకోర్టు
సెప్టెంబరు ఒకటి నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కారణంగా ఆన్ లైన్ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. తాజాగా ప్రభుత్వం స్కూళ్లను ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. స్కూళ్లు ఓపెన్ చేయటం.. కచ్ఛితంగా స్కూళ్లకు వెళ్లాల్సిందే అన్నది సరి కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు …
Read More »ఈసారి కూడా ఇడుపులపాయలో అన్నాచెల్లెలు ఎదురుపడనట్లే
సెప్టెంబరు 2.. ఇప్పుడీ డేట్ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలతో పాటు.. సామాన్యులంతా సెప్టెంబరు 2 వంక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఇదే రోజున దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి జరగనుంది. జయంతి రోజున వైఎస్ కుమారుడు కమ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కుమార్తె షర్మిలలు ఎవరికి వారుగా ఇడుపుల పాయలో నివాళులు అర్పించటం తెలిసిందే. తెలంగాణలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates