డబుల్ ఇస్మార్ట్ విడుదల ఇంకో రెండే రోజుల్లో జరగనుంది. ఇటీవలే జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అభిమానుల్లో అప్పటికే ఉన్న నమ్మకం రెట్టింపయ్యింది. లైగర్…
టాలీవుడ్లో ఎంతోమంది నెపో కిడ్స్ ఉన్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తో చాలామంది స్టార్లుగా ఎదిగారు. కొంతమంది మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఐతే స్రవంతి మూవీస్ అధినేత తమ్ముడి…
మహానటితో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ ఆ తర్వాత సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ సినిమాలో మహేష్ బాబుతో నటించి మెప్పించి తర్వాత…
పెద్ద నిర్మాణ సంస్థలైనా సరే చిన్న సినిమా తీసినప్పుడు పెద్ద చిత్రాలతో పోటీ పడేందుకు ముందు వెనుకా ఆలోచిస్తాయి. కారణం ఓపెనింగ్స్ తో పాటు మాస్ జనం…
నిన్న విడుదలైన కమిటీ కుర్రోళ్ళు డీసెంట్ టాక్ తో ఉన్నవాటిలో మెరుగైన కలెక్షన్లతో జనాన్ని రప్పిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా ప్రీమియర్, మార్నింగ్ షో…
వచ్చే వారం విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ ఫలితం పట్ల టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రమోషన్లు నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు. మిస్టర్…
దాదాపు నాలుగున్న దశాబ్దాల నుంచి సినిమాల్లో ఉన్నాడు ఆలీ. బాల నటుడిగా మొదలుపెట్టి.. కమెడియన్గా మంచి స్థాయిని అందుకుని.. ఒక దశలో హీరోగానూ క్రేజ్ సంపాదించుకున్నాడు ఆలీ.…
పూరి జగన్నాథ్కు చాలా కాలం తర్వాత గొప్ప ఉపశమనాన్ని అందించిన సినిమా.. ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమాకు ఆ టైంలో అన్నీ బాగా కలిసి వచ్చాయి. అదంత…
https://www.youtube.com/watch?v=ym0upoayqJg ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
వచ్చే నెల ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కొద్దిరోజుల్క్ క్రితం ముగిశాయి. కానీ లైగర్ సమయంలో తీవ్ర నష్టాలు…
పూరి జగన్నాథ్, రామ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం.. డబుల్ ఇస్మార్ట్. నాలుగేళ్ల కిందట బ్లాక్బస్టర్ అయిన 'ఇస్మార్ట్ శంకర్'కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.…
ఆగస్ట్ 15 విడుదల తేదీని ముందు ప్రకటించుకున్న డబుల్ ఇస్మార్ట్ తో తలపడుతూ మిస్టర్ బచ్చన్ అదే డేట్ తీసుకోవడం గురించి అభిమానుల్లో, ఇండస్ట్రీలో వాడి వేడి…