Political News

సైలెంట్ గా పనిచేసుకెళుతున్న రేవంత్

కొత్తగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి చాలా సైలెంట్ గా తనపనేదో తాను చేసుకునెళిపోతున్నారు. తెలంగాణా చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కేసీయార్ పై రేవంత్ పెద్ద యుద్ధమే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతమంది సీనియర్లు తనతో కలిసొస్తారనే విషయాన్ని పక్కనపెట్టేసి తనతో కలిసొచ్చే నేతలతోనే యుద్ధాన్ని ప్రారంభించేశారు. ఇదే సమయంలో తనంటే వ్యతిరేకంగా ఉండే సీనియర్లను నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మద్దతు ఇవ్వాలని రిక్వెస్టు …

Read More »

అచ్చంగా వైఎస్ అడుగుజాడల్లోనే

తొందరలోనే మరో పాదయాత్ర మొదలవ్వబోతోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 20వ తేదీనుండి తన పాదయాత్ర మొదలవుతుందన్నారు. చేవెళ్ళ నియోజకవర్గం నుండి మొదలయ్యే పాదయాత్ర 90 నియోజకవర్గాల్లో సాగుతుంది. చేవెళ్ళల్లో మొదలయ్యే పాదయాత్ర అన్నీ నియోజకవర్గాలు తిరిగి చివరకు మళ్ళీ చేవెళ్ళలోనే ముగుస్తుంది. కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా జనాలను చైతన్యవంతులను చేయటమే ధ్యేయంగా పాదయాత్ర ఉంటుందన్నారు. చేవెళ్ళ నుండే పాదయాత్ర ఎందుకు మొదలవ్వబోతోందంటే సెంటిమెంట్ …

Read More »

వైసీపీ ఎంపీ.. ఎమ్మెల్యేల లొల్లి.. పార్టీకి దెబ్బ ఖాయం

పార్టీ ఒకటే అయినా.. నేతల మధ్య పవర్ గేమ్ కొన్నిసార్లు పార్టీకి చికాకుగా మారుస్తూ ఉంటుంది. అందునా అధికారంలో ఉన్న పార్టీకి ఈ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఏపీ అధికారపక్షం వైసీపీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ.. పార్టీకి చెందిన ఎంపీపై ఘాటు విమర్శలు చేశారు. వీరిద్దరి మధ్యన లొల్లి ఉందన్న …

Read More »

చేతులారా రేవంత్ అధిక్యత ప్రదర్శించే ఛాన్స్ ఇచ్చిన కేటీఆర్

మీడియాతో మాట్లాడే సమయంలోనూ.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేటప్పుడు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించటం మంత్రి కేటీఆర్ కు అలవాటు. తాను టార్గెట్ చేస్తే.. ఎదుటోళ్లు ఎంతటి వారైనా సరే డిఫెన్సులో పడిపోవాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. అందుకే.. ఎంత ఆవేశంతో ట్వీట్లు చేసినా.. ఆగ్రహంతో మాట్లాడినా కేటీఆర్ బుక్ కావటం.. సెల్ఫ్ గోల్ చేసుకోవటం లాంటి మాటలు పెద్దగా కనిపించవు. మొన్నటికి మొన్న సొంత పార్టీ నేత కమ్ …

Read More »

కేసీఆర్‌పై పోరు బాట‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రంలో తొలిసారి ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి దీటైన స‌వాళ్లు ఎదురవుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌ను గెలిపించి సీఎం పీఠంపై కూర్చున్న ఆయ‌న‌కు.. ఇన్నాళ్ల‌కూ స‌రైన సెగ త‌గులుతోంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.. ఇటు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు పోటీగా నిల‌బ‌డ్డారు. ఇప్పుడేమో తాజాగా రాష్ట్రంలోని బీజేపీ కాకుండా …

Read More »

పంతం నెగ్గించుకున్న సిద్ధూ

క్రికెట్ మైదానంలో సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై పెత్త‌నం చ‌లాయించిన మాజీ క్రికెట‌ర్ న‌వ్‌జోత్ సింగ్ సిద్ధూ.. ఇప్పుడు పంజాబ్ రాజ‌కీయాల్లోనూ అదే దూకుడుతో కొన‌సాగుతూ త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై ఇప్పుడ‌దే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపిక‌వ‌డం ద‌గ్గ‌ర నుంచి ఇప్పుడు తాజాగా సీఎంగా అమ‌రీంద‌ర్ రాజీనామా ఆ త‌ర్వాత చ‌రణ్‌జిత్ సింగ్ ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌వ‌డం.. ఇలా అన్ని విష‌యాల్లోనూ సిద్ధూ త‌న పంతం నెగ్గించుకున్నారనే …

Read More »

ఆ టీడీపీ సీనియ‌ర్‌కు రెండు సీట్లు కావాల‌ట‌…!

రాయపాటి సాంబశివరావు…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసి, పలుమార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన రాయపాటి ఎన్నో కీల‌క ప‌ద‌వులు అధిరోహించారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయపాటి టి‌డి‌పిలోకి వచ్చేశారు. ఇక 2014 ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలోచ్చేసరికి రాయపాటి మళ్ళీ పోటీలోకి దిగడానికి కొంచెం తటపటాయించారు. తనతో తన కుమారుడు రాయ‌పాటి రంగారావుకు టికెట్ ఇస్తేనే …

Read More »

ఆ ఎమ్మెల్యేల‌పై ‘విజిటింగ్’ ముద్ర‌..!

అధికార పార్టీ వైసీపీలో కొంద‌రు ఎమ్మెల్యేల‌పై ‘విజిటింగ్‌’ ముద్ర ప‌డింది. ఇప్ప‌టికే వారిని.. ఆయా నియోజకవ‌ర్గాల్లో విజిటింగ్ ఎమ్మెల్యేలుగానే ప్ర‌స్తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇలా విజిటింగ్ ఎమ్మెల్యేలుగా ముద్రప‌డిన వారిలో ఎక్కువ‌మంది కొత్త‌గా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వీరు.. గ‌త రెండేళ్లుగా త‌మ సొంత వ్య‌వ‌హారాలు, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నార‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్తే అయినా.. వారు ఏమాత్రం …

Read More »

వాస్తవం చెప్పేసిన ఎంఎల్ఏ

అభివృద్ధి పనులకు సంబంధించి అధికార పార్టీ ఒకరు క్షేత్ర స్ధాయిలోని వాస్తవ పరిస్థితులను జనాలకు వివరించారు. నేను-నా కార్యకర్త అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని 18వ డివిజన్లోని హరినాధపురంలోని ఓ కార్యకర్త ఇంటికి ఎంఎల్ఏ వెళ్ళారు.  విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వచ్చి ఎంఎల్ఏని కలిశారు. కోటంరెడ్డి తో భేటీ అయిన …

Read More »

మంత్రుల్లో జగన్ హిట్ లిస్ట్ తయారైందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార వైసీపీ నేత‌లు ఇప్పుడు మంత్రి ప‌ద‌విని మాత్ర‌మే క‌ల‌వ‌రిస్తున్నారు. జ‌గ‌న్ కేబినేట్‌లో చోటు ద‌క్కించుకోవాల‌నే ఆశ‌తో ఉన్న ఎమ్మెల్యేలు ఓ వైపు.. ఇప్ప‌టికే ఉన్న మంత్రి ప‌ద‌విని కాపాడుకోవాల‌నే తాప‌త్రాయంలో ఉన్న నేత‌లు మ‌రోవైపు. ఇలా వైసీపీలో మంత్రి ప‌ద‌వులు చ‌ర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని 2019లో జ‌గ‌న్ సీఎం అయిన‌ప్పుడే స్ప‌ష్టం చేశారు. ఇప్పుడా స‌మ‌యం …

Read More »

ముప్పేట దాడి.. బాబు ఫీల్ కాలేదా… ఈ మౌన‌మేంటి..?

నిజ‌మే! ఎప్పుడూ.. మీడియాతో స‌మ‌యం గ‌డిపే టీడీపీ అధినేత‌.. మైకు పుచ్చుకుంటే.. గంట‌ల త‌ర‌బ‌డి.. మాట్లాడే మాజీ ముఖ్య‌మంత్రి, .. చంద్ర‌బాబు.. త‌న ఇంటిపై భారీ ఎత్తున దాడి జ‌రిగిన త‌ర్వాత‌ ప‌న్నెత్తి ఒక్క‌మాటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క‌నీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయ‌లేదు. పూర్తిగా మౌనం వ‌హించారు. ఇదే.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. పోనీ.. ఆయ‌నేమ‌న్నా.. పొరుగు రాష్ట్రంలో ఉన్నారా? …

Read More »

మొత్తానికి షర్మిలను గుర్తించిన కేటీయార్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మంత్రి కేటీయార్ మొదటిసారిగా గుర్తించారు. రాజన్న రాజ్యం తెస్తానంటు తెలంగాణాలో కొంతకాలం పర్యటనలు చేసిన షర్మిల ఈ మధ్యనే కొత్త పార్టీ పెట్టారు. అయితే ఆమె పార్టీ పెట్టినా అనుకున్నంత మైలేజీ సాధించలేకపోతున్నారు. అందుకనే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకా అన్నట్లుగా నిరుద్యోగ సమస్యలపై అప్పుడప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆమె ఎంత అవస్థలు పడుతున్నా వైఎస్సార్టీపీ కూడా ఒక రాజకీయ పార్టయేనని, షర్మిలను పార్టీ …

Read More »