Political News

అనుకున్నదే జరిగింది: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు బాబు.. నారాయణ

రాజధాని అమరావతి భూముల సేకరణలో ఎస్సీ.. ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఆయనతో పాటు.. నాడు మంత్రిగా వ్యవహరించిన నారాయణకు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారానికి కారణమైంది. పెద్ద ఎత్తున చర్చతో పాటు.. చంద్రబాబుకు జగన్ సర్కారు భారీ షాకిచ్చిందన్న చర్చ నడుస్తోంది. ఈ నోటీసులపై చంద్రబాబు ఏం …

Read More »

ఈసారి పద్దు మామూలుగా లేదుగా హరీశ్ మాష్టారు

గత రికార్డుల్ని బ్రేక్ చేసేలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు తెలంగాణరాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు. గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువ జంపింగ్ తో.. ఏకంగా రూ.2లక్షల కోట్లకు మించిన బడ్జెట్ అంచనాల్ని ఈసారి వెల్లడించటం గమనార్హం. ఇప్పటికే గత బడ్జెట్ మొత్తాన్ని చేరుకోని వేళ.. ఈసారి అంతకు మించి రూ.2.3లక్షల కోట్ల మొత్తంతో బడ్జెట్ ను ఏర్పాటు చేయటం …

Read More »

భైంసాపై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు

వేసే ప్రతి అడుగు అత్యంత వ్యూహాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న వైఎస్ షర్మిల.. మరోసారి తన ప్రత్యేకతను చాటారు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయం మొదలు.. ప్రతి అంశంలోనూ ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయటమే కాదు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆమె.. ఊహించని విధంగా స్పందించిన ఉదంతం తెలంగాణ సర్కారును ఇరుకున పడేలా చేసిందని చెప్పాలి. భైంసా అల్లర్ల నడుమ పెద్దగా ఫోకస్ కాని ఒక దారుణ ఉదంతాన్ని టైమ్లీగా తెర …

Read More »

సాగ‌ర్‌, తిరుప‌తిలో బీజేసీకి సేమ్ సీన్ రిపీట్ ?

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలకు తేదీ ప్రకటించేశారు. ఏప్రిల్ 17న ఈ రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇటు ఏపీలో విప‌క్షాల‌కు, అటు తెలంగాణ‌లో అధికార‌, విప‌క్షాల‌కు ఒక్కాసారిగా టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఈ రెండు ఎన్నిక‌లు మిగిలిన పార్టీల‌కు ఎలా ఉన్నా బీజేపీకి మాత్రం పెద్ద ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఎందుకంటే …

Read More »

తెలుగు నేల‌పై మూడు పార్టీల ముచ్చ‌ట‌.. దారుణంగా ఉందే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు ద‌శాబ్దాల కింద‌ట ఒక ఊపు ఊపిన క‌మ్యూనిస్టులు.. సుమారు ఏడేళ్ల కింద‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల ప‌రిస్థితి ఏపీలో అత్యంత దారుణంగా త‌యారైంది. రాష్ట్ర విబ‌జ‌న ఎఫెక్ట్‌తో ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌గా.. క‌మ్యూనిస్టుల వ్య‌వ‌హారం చేజేతులా నాశనం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పేరుకే వామ‌ప‌క్షాలు కానీ.. రాజ‌కీయంగా చూస్తే..ఎవ‌రి దారి వారిదే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎక్క‌డా వీరి మ‌ధ్య స‌ఖ్య‌త …

Read More »

తిరుప‌తిపై బాబు స్కెచ్‌… ఇలా జ‌రిగితే.. సంచ‌ల‌న‌మే..!

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగి మ‌రీ.. విశాఖ‌, విజయ‌వాడ‌, గుంటూరు వంటి ప్ర‌ధాన కార్పొరేష‌న్ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప్ర‌చారం చేశారు. అయిన ప్ప‌టికీ.. సైకిల్‌కు పంక్చ‌ర్లు త‌ప్ప‌లేదు. ఇక‌, ఇప్పుడు వ‌చ్చిన కీల‌క ఎన్నిక‌.. తిరుప‌తి. ఇక్క‌డ పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. …

Read More »

గుంటూరు టీడీపీకి ఏమైంది.. యోధానుయోధులే ముంచేశారా ?

ఇప్పుడు ఇదే మాట‌.. ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీ ఘోరంగా చ‌తికిల ప‌డింది. క‌నుసైగ‌ల‌తో శాసించ‌గ‌ల నాయ‌కులు, తాము త‌ప్ప‌.. గుంటూరులో టీడీపీని బ‌తికించేవారు ఎవ‌రూ లేర‌న్న నాయ‌కులు ఉన్న చోట‌.. తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ పూర్తిగా ప‌ట్టాలు త‌ప్పేసింది. అంతేకాదు, నాయ‌కుల హ‌వా ఇంతేనా.. ఇక‌, పార్టీ ప‌రిస్థితి …

Read More »

ఆ రెండు కలిస్తే.. వైసీపీకి దెబ్బేనా?

ఏపీ పుర ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. అధికార వైసీపీ విజయదుందుబి మోగించటం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. పవన్ కల్యాణ్ జనసేనలు చతికిలపడ్డాయి. ఈ ఎన్నికల్లో అంతో ఇంతో తన ఉనికిని చాటుతానని భావించిన టీడీపీ.. అలాంటిదేమీ చేయలేకపోయింది. అయితే.. వెల్లడైన ఫలితాలను విశ్లేషిస్తే.. ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తాజా ఫలితాలు చూసినప్పుడు ఏపీ అధికారపక్షానికి ఎదురే లేదన్న భావన కలుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేదనే అనిపిస్తుంది. కానీ.. …

Read More »

పవన్ ప్రభావం ఎంతో తేలిపోయిందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం జనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసిన పవన్ మద్దతుదారులకు, అభిమానులకు, జనాలకు వీడియో సందేశాలను మాత్రం పంపించారు. అదేమిటంటే జనసేన అభ్యర్ధులను గెలిపించమని. పనిలో పనిగా వైసీపీని ఓడించమని కూడా పిలుపిచ్చారు. అయితే ఏ మున్సిపాలిటిలో కూడా పవన్ పిలుపుకు జనాలు స్పందించలేదని అర్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టును పవన్ నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. …

Read More »

సవాలు విసిరిన వైసీపీ

ఏప్రిల్ 17వ తేదీన జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ప్రత్యర్ధులకు వైసీపీ సవాలు విసిరింది. ఇంతకాలం అనధికారికంగా ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తినే అధికారికంగా తమ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తేలాల్సింది బీజేపీ అభ్యర్ధి మాత్రమే. కాంగ్రెస్ తరపున కూడా ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. ఉపఎన్నికలో ఎంతమంది నామినేషన్లు …

Read More »

స్టాలిన్ హామీలపై ఆశ్చర్యపోతున్న జనాలు

డీఎంకే విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని హామీలను చూస్తే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇచ్చిన హామీల్లో హిందు దేవాలయాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్ధికసాయం, దేవాలయాలను పునర్నిర్మాణం లాంటి అనేక హామీలు ఉండటాన్ని చాలామంది నమ్మటంలేదు. ఎందుకంటే డీఎంకే పుట్టుకే నాస్తికవాదం పునాదులపై జరిగింది. ద్రవిడపార్టీలు దేవాలయాలకు, పూజలకు, హైందవ సంప్రదాయాలకు దూరంగా ఉంటాయి. డీఎంకే కూడా దశాబ్దాల పాటు ఇదే పద్దతులను అనుసరిస్తోంది. అలాంటిది …

Read More »

‘‘నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు’’.. షర్మిల ఆసక్తికర వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్న రాజన్న కుమార్తె షర్మిల.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పక్కా ప్లాన్ తో తెర మీదకు వచ్చిన ఆమె.. అందుకు తగ్గట్లే ఒకటి తర్వాత ఒకటిగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కొత్త పార్టీని పెడుతున్నట్లుగా ప్రకటన చేయటంతో పాటు.. తన పార్టీ ఏర్పాటుకు సంబంధించి వ్యతిరేక వాదనలు బలంగా వెల్లడి కాకుండా ఉండటంతో ఆమె సక్సెస్ అయ్యారని చెప్పాలి. …

Read More »