Political News

జ‌గ‌న‌న్నా.. విన్నావా? సుప్రీం తాజా ఆర్డ‌ర్‌!

ఏపీలోని జ‌గ‌న్‌ స‌ర్కారు.. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల విష‌యంలో అనుస‌రిస్తున్న మొండి వైఖ‌రిని.. సుప్రీం కోర్టు ప్ర‌శ్నించింది. తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు …

Read More »

మంత్రిగారి మెడ‌కు.. అశోక్‌-ర‌ఘురామ వ్య‌వ‌హారం..!

ఏపీలో సామాజిక వ‌ర్గం రాజ‌కీయం హీటెక్కింది. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివాదాల జోలికీ పోని.. వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. దీనికి రీజ‌నేంటి? ఎందుకు? అంటే.. టీడీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు విష‌యంలో మంత్రులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, వైసీపీ సొంత ఎంపీ, రెబ‌ల్‌గా మారిన‌.. ర‌ఘురామ‌రాజు పై కూడా కొన్నాళ్లుగా …

Read More »

థర్డ్ వేవ్ పై ఇంత గందరగోళమా ?

మన వైద్య నిపుణులు, డాక్టర్లు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఒక డాక్టరంటారు. కాదు కాదు చాలా తీవ్రంగా రాబోతోందని మరో వైద్య నిపుణుడుంటారు. థర్డ్ వేవ్ తీవ్రత విషయంలో డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞుల్లోనే ఇన్ని వాదాలుంటే జనాలు ఎవరిని నమ్మాలి ? అసలు వైద్యరంగంలోని ప్రముఖుల మధ్యే ఇంత గందరగోళం ఎందుకుంటోందో అర్ధం కావటంలేదు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ ప్రభావం …

Read More »

గ‌జ్వేల్‌కు కేసీఆర్ గుడ్ బై… ఈ సారి పోటీకి ఆ ప్లేస్ ఫిక్స్ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యేగా ప‌లు మార్లు పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆయ‌న సుధీర్ఘ రాజ‌కీయ జీవితంలో 1983 ఎన్నిక‌ల్లో అప్ప‌టి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ద‌న్‌మోహ‌న్ చేతిలో మాత్ర‌మే ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఏ ఎన్నిక జ‌రిగినా గెలుపు కేసీఆర్‌దే. 2001లో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స‌మితి స్థాపించి తొలిసారి సిద్ధిపేట ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అప్ప‌టి …

Read More »

నా వల్ల పొలిటికల్ మైలేజ్ లేదని ఇగ్నోర్ చేశారు – ఆనందయ్య

క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో దీనికి నివార‌ణ‌గా మందును రూపొందించి రాత్రికి రాత్రి సంచ‌ల‌నం సృష్టించిన నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం ప్రాంతానికి చెందిన ఆనంద‌య్య‌.. నిజానికి చాలా నిదాన‌స్తుడ‌నే పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆనంద‌య్య‌.. తాజాగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. స‌హా ఇటీవ‌ల వ‌ర‌కు స‌న్నిహితంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ‘లాభం’ లేద‌నే త‌న‌ను వ‌దిలేశార‌ని నిప్పులు చెరిగారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య అన్నారు. …

Read More »

మోదీని ఎదురించి.. పీఎం పీఠం ఎక్కేదెవరు..?

భారత ప్రధానిగా ప్రస్తుతం నరేంద్రమోడీ కొనసాగుతున్నారు. ఆయన కాకుండా.. భవిష్యత్తులో ఆ పదవిని అదిరోహించేంది ఎవరు..? అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఎవరికైనా ఉందా..? కాంగ్రెస్ ఈసారైనా నిలపడగలదా..? లేదా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటై.. అది బీజేపీ ని ఓడించగలదా..? వంటి ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడింది ప్రశ్నం అనే సంస్థ. ఈ మేరకు 12 రాష్ట్రాల్లో సర్వే కూడా చేసింది. ఉత్త‌ర ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర, …

Read More »

చిరు సార్‌.. ఆ క్రెడిట్ నాది కాదు.. సీఎం జ‌గ‌న్ ట్వీట్‌

అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో.. సీఎం జగన్ను మెగాస్టార్ చిరు పొగుడుతూనే ఉన్న విష‌యం తెలిసిందే. దానిపై ఎవరికీ ఏ అభిప్రాయం ఉన్నా… సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న సోద‌రుడు, జ‌నేస‌నాని ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నా.. చిరు మాత్రం అభినందనలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈ నెల 21న రాష్ట్రంలో సుమారు 13.72 లక్షల మందికి ఒకే రోజు మెగా వ్యాక్సినేష‌న్ సండే పేరిట‌ టీకాలు వేశారు. ఈ సందర్భంగా… టీమ్ ఏపీ, …

Read More »

ఈ దేశంలో ఒక్క కేసు కూడా లేదట..నిజమేనా ?

మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. గడచిన ఏడాదిన్నరగా యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న విషయం తెలిసిందే. చాలా దేశాల్లో లక్షలమంది చనిపోయారు. చాలా దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందలైపోయింది. కరోనా వైరస్ దెబ్బకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి. చాలా దేశాల్లో ఎన్నెన్నో జరిగిపోతున్నా ఉత్తర కొరియాలో మాత్రం ఒక్కటంటే కనీసం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. ఈ విషయాన్ని ఎవరో చెప్పటం …

Read More »

జగన్ వాదన నిలుస్తుందా ?

అప్పుడెప్పుడో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. అయిపోయిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులుచేసిన కాంట్రాక్టర్ల పరిస్ధితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించటంలేదు. 2018-19లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో జరిగిన పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. 2018-19లో పనుల బిల్లులను 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత చెల్లించాలి. కానీ ప్రభుత్వం మారిపోవడంతో అంతా తారుమారైపోయింది. ఆ దెబ్బకు అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు రాలేదు. చిత్తూరు …

Read More »

మోడి ధైర్యమిదేనా ?

రాజకీయాల్లో ప్రత్యర్ధుల్లో ఐక్యత రానంత వరకు నరేంద్రమోడి ఫుల్లు హ్యాపీనే. ఈ విషయం తాజా రాజకీయాలను గమనిస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది. నిజానికి ఎన్డీయే అధికారంలోనే ఉన్నా నేతృత్వం వహిస్తున్న బీజేపీని మినహాయిస్తే మిగిలిన పార్టీల బలం అంతంత మాత్రమే. అయితే యూపీఏ వ్యవహరం చూస్తే కాంగ్రెస్ తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీల బలం కూడా అంతంతమాత్రమే కావటంతో మోడి ఫుల్లు ఖుషీగా ఉన్నారు. అందుకనే జనాలకు కూడా ప్రత్యామ్నాయం …

Read More »

కొడాలి నానికి.. నందమూరి వారసుడి వార్నింగ్.. మ్యాటరేంటి?

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కి నందమూరి వారసుడు చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని… ఇటీవల చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య కృష్ణ.. కొడాలి నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే …

Read More »

జగన్ కంపెనీపై హైకోర్టుకు వెళ్లిన ఎంపీ రఘురామ…

నరాసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇప్పుడు సింగిల్ ఎజెండాతో పని చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు.. వారికుటుంబానికి చెందిన వ్యాపార సంస్థలపై ఏదో ఒక లిటిగేషన్ ను తెర మీదకు తీసుకొచ్చి కోర్టును ఆశ్రయించటం అలవాటుగా మారింది. తాజాగా ఆ పరంపరలో మరో పిటిషన్ ను ఏపీ హైకోర్టులోదాఖలు చేశారు. జగన్ కంపెనీ అయిన సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు …

Read More »