కేవలం రెండు సినిమాల సినిమాల అనుభవంతో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. అందులోనూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’…
ఎదురు చూపులకు తెరదించుతూ ‘రాధేశ్యామ్’ గ్లింప్స్తో ప్రభాస్ అభిమానులను పలకరించింది చిత్ర బృందం. ఈ సందర్భంగానే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. జులై 30న ఈ…
మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్. ఈ సంస్థ స్థాయిలో టాలీవుడ్లో మరే బేనర్ కూడా సినిమాలు నిర్మించట్లేదు. క్వాలిటీ, క్వాంటిటీ.. ఇలా…
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఉన్నట్లుండి సినిమా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కూడా పెద్దగా టైం తీసుకోకుండా సినిమాను మొదలుపెట్టేశారు. ఇప్పటికే…
‘సాహో’ సినిమా విషయంలో జనాల నుంచి వినిపించిన పెద్ద కంప్లైంట్ మ్యూజిక్కే. ముందు ఈ సినిమాకు శంకర్-ఎహ్సాన్-లాయ్లను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో…
https://www.youtube.com/watch?v=fiTQZXrbfdI మధు గురుస్వామి.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరిది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఈ పేరును గూగుల్లో సెర్చ్ చేసి ఆ వ్యక్తి…
ప్రభాస్ కొత్త సినిమా సలార్పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించిన ప్రశాంత్ నీల్…
ప్రభాస్తో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు చిత్రీకరణ జరుపుకుని చాలా ఆలస్యంగా రిలీజవుతాయనే పేరు పడిపోయింది. ‘బాహుబలి’తో అతడి సినిమాల మేకింగ్ స్థాయి పెరిగిపోవడం, వివిధ భాషల్లో…
ప్రభాస్ హిందీలో చేస్తున్న తొలి చిత్రం ఆదిపురుష్ మంగళవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన తానాజీ చిత్రాన్ని రూపొందించిన…
ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ రూపొందించనున్న చిత్రం స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ…
రాధేశ్యామ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ మూడింట్లో చాలా కొత్తగా ఉంటుందనే ఆశ రేకెత్తిస్తున్న సినిమా నాగ్ అశ్విన్…
టాలీవుడ్లో రిలీజ్ డేట్ల జాతర కొనసాగుతోంది. గురువారం ఏకంగా ఐదు కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించగా.. శుక్రవారం ఇంకో మూడు చిత్రాలకు రిలీజ్ డేట్లు అనౌన్స్…