యూనివర్సల్ స్టార్ హీరో ప్రభాస్ ని పెట్టి నాగ్ అశ్విన్ ఓ బిగ్ ప్రాజెక్ట్ తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టైటిల్ కూడా ప్రాజెక్ట్ కే అని…
సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో తీవ్రంగా నిరాశ పరిచాడు ప్రభాస్. ఐతే ఇప్పుడు అతడి చేతిలో ఉన్న సినిమాల మీద భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. అవన్నీ భారీ…
‘మహానటి’ సినిమాతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా ప్రభాస్తో వందల కోట్ల బడ్జెట్లో ‘ప్రాజెక్ట్ కే’ లాంటి భారీ చిత్రం చేసే అవకావం దక్కించుకున్నాడు నాగ్…
‘బాహుబలి’ తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు ప్రభాస్. ‘బాహుబలి’తో వచ్చిన ఆకాశమంత ఇమేజ్ను ఈ రెండు చిత్రాలూ మ్యాచ్ చేయలేకపోవడంతో…
ప్రభాస్ ప్రస్తుతం లైన్లో పెట్టిన మూణ్నాలుగు భారీ సినిమాల్లో ముందుగా అనౌన్స్ చేసింది ‘ప్రాజెక్ట్-కె’నే. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తన ‘వైజయంతీ…
ప్రభాస్ చేతిలో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్లతో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే…
దిగాడుప్రభాస్ త్వరలోనే ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా గత ఏడాది ఒకటికి మూడు భారీ చిత్రాలను అతను అనౌన్స్ చేశాడు. అందులో ముందుగా…
ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ యాక్సెప్ట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ చాలా ఇంటరెస్టింగ్గా ఉంటున్నాయి. ‘రాధేశ్యామ్’లో లవర్గా, ‘ఆదిపురుష్’లో రాముడిగా, ‘సాలార్’లో సైనికుడిగా మెప్పించడానికి రెడీ అయిన…
ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అన్నీ ‘పాన్ ఇండియా’ సినిమాలే చేస్తున్నాడు. ఐతే తన దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయేది ‘పాన్ వరల్డ్ మూవీ’ అంటూ ఊరిస్తున్నాడు నాగ్ అశ్విన్.…
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ సినిమాతో లాభ పడింది నిర్మాతలు మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నారు. వారిలో…
ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ట్యాగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ముందుగా ‘బాహుబలి’తో అతనీ రికార్డును సొంతం చేసుకోగా.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ చేతికి అది వెళ్లిపోయింది. ఐతే ప్రస్తుతం…
శేఖర్ కమ్ముల దర్శకుడిగా అరంగేట్రం చేసి దశాబ్దంన్నర దాటింది. ఈ కాలంలో ఆయన్నుంచి మంచి మంచి సినిమాలు వచ్చాయి. హ్యాపీడేస్, ఫిదా లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర…