పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా హడావుడి లేకుండా ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందిస్తుంటే.. పవన్తో ఒకప్పుడు ‘ఖుషి’…
అదిగో సినిమా అంటే… ఇదిగో రిలీజ్ డేట్ అన్నట్టు తయారైంది టాలీవుడ్ యవ్వారం. అందుకే రిలీజ్ డేట్ల జాతర కొనసాగుతోంది. అంతెందుకు… సినిమా మొదలెట్టకుండానే, అక్టోబరు 1న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలై మూడేళ్లు దాటిపోయింది. 2018లో ‘అజ్ఞాతవాసి’తో పలకరించిన అతను.. ఆ తర్వాత రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించడం, ఒక దశలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్కల ప్రకారం అయితే ఈపాటికి రీఎంట్రీలో ఆయన రెండు సినిమాలు పూర్తి చేసి ఉండాలి. అవి విడుదల కూడా అయిపోయుండాలి. కానీ…
వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేయగానే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని మొదలు పెట్టి నలభై రోజుల్లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావించాడు.…
మన దర్శకుడు క్రిష్ బాలీవుడ్లో మణికర్ణిక లాంటి భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడని అందరూ సంతోషించారు. కానీ అతనా సినిమాను పూర్తి చేశాక కథానాయిక కంగనా రనౌత్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసబెట్టి సినిమాలు ప్రకటించడం.. అందులో రెండు చిత్రీకరణ దశలో ఉండటం తెలిసిన సంగతే. ‘వకీల్ సాబ్’ షూటింగ్ చివరి దశలో…
వకీల్ సాబ్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసుకుంటారని భావించి పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ నవంబరులో తిరిగి మొదలు పెట్టాడు. అయితే సంక్రాంతికి సినిమా బిజినెస్…
వకీల్ సాబ్తో పాటు క్రిష్ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం దాదాపు నెల రోజులు షూటింగ్ కూడా చేసాడు.…
క్రిష్ తలపెట్టిన ‘కొండ పొలం’ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పవన్కళ్యాణ్తో అతను మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి ప్రారంభమవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.…
కరోనా విరామం తర్వాత చాలామంది హీరోలు మళ్లీ షూటింగ్లకు వచ్చేశారు. కానీ మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా చిత్రీకరణల్లో పాల్గొనలేదు. షూటింగ్లకు అనుమతులివ్వాలని…
జనవరి వరకు షూట్కి వెళ్లడని అనుకున్న పవన్కళ్యాణ్ ఈ నెలాఖరునుంచి ‘వకీల్ సాబ్’ షూట్ ప్లాన్ చేసుకోమని దిల్ రాజుకి చెప్పేసాడు. కేవలం ఇరవై అయిదు రోజులలో…