Movie News

పవన్‍ అటెళ్లిపోతున్నాడు

వకీల్‍ సాబ్‍ షూటింగ్‍ పూర్తి చేయగానే ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రాన్ని మొదలు పెట్టి నలభై రోజుల్లో తన పార్ట్ షూటింగ్‍ పూర్తి చేయాలని పవన్‍ కళ్యాణ్‍ భావించాడు. అయితే వకీల్‍సాబ్‍ షూట్‍ చివరి దశకు చేరుకున్నా ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రానికి స్క్రిప్ట్, కాస్టింగ్‍, ప్రీ ప్రొడక్షన్‍ వర్క్ ఒక కొలిక్కి రాలేదట. అన్ని పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ఈలోగా సమయం వృధా కాకుండా పవన్‍ మళ్లీ క్రిష్‍ చిత్రం షూటింగ్‍ మొదలు పెట్టుకోమని కబురు పంపించాడట.

క్రిష్‍ సినిమా ఏప్రిల్‍లో కానీ మళ్లీ మొదలవదని అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడో షెడ్యూల్‍ అయితే పవన్‍ చేస్తాడని, ఆ తర్వాత కంటిన్యూ చేయాలా లేదా బ్రేక్‍ ఇచ్చి అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍ రీమేక్‍ పని పూర్తి చేసుకుని రావాలా అనేది డిసైడ్‍ అవుతాడని అంటున్నారు. ఇదిలావుంటే ఆ మలయాళ రీమేక్‍ కథకు త్రివిక్రమ్‍ మెరుగులు దిద్దుతున్నాడట.

మాటలు రాయడమే కాకుండా పవన్‍ ఇమేజ్‍కి తగ్గట్టుగా మార్పులు కూడా చేస్తున్నాడని, అయితే పవన్‍ కాకుండా మరో హీరో ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని టాక్‍ వినిపిస్తోంది. వకీల్‍సాబ్‍ సంక్రాంతికి రిలీజ్‍ అయితే ఈ చిత్రాన్ని సమ్మర్‍ రిలీజ్‍ అనుకున్నారు. అదే ఇప్పుడు ఏప్రిల్‍కి వెళ్లడంతో ఈ చిత్రం ఆగస్ట్కి వాయిదా పడవచ్చు.

This post was last modified on December 20, 2020 12:27 am

Share

Recent Posts

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

11 minutes ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

1 hour ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

1 hour ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

2 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

2 hours ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

5 hours ago