టీడీపీ అధినేత చంద్రబాబుకు బాధ కలిగించే అంశం ఇది. అయినా.. ఎక్కడా ఎవరూ నోరు మెదపడం లేదు. పార్టీ నేతలు గుర్రు పెట్టి మరీ నిద్ర పోతున్నారు.…
టాలీవుడ్లో రాశి ఖన్నా కెరీర్ ఎప్పుడూ ఒక పద్ధతిలో సాగలేదు. ఒక్కోసారి ఆమె మంచి ఊపులో కనిపిస్తుంది. కానీ ఉన్నట్లుండి డౌన్ అవుతుంది. మూడేళ్ల కిందట ‘తొలి…
జగన్మోహన్ రెడ్డి రెండు మూడు అంశాల అజెండాతోనే ఢిల్లీ పర్యటన ఉండబోతోందని సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటమే ప్రధాన అజెండా అని తెలుస్తోంది.…
దేశవ్యాప్తంగా కోట్లాదిమందిని ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి రెండో దశ.. ఇప్పుడిప్పుడే కొంచెం సద్దుమణుగుతోంది. ఒక దశలో 4 లక్షల మార్కును కూడా దాటేసిన రోజువారీ మరణాలు…
ఓటీటీల హవా పెరగడంతో ఇప్పటికే చాలా మంది స్టార్లు డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా డిజిటల్ డెబ్యూకి సిద్ధంగా ఉన్నారని…
బాహుబలి తర్వాత దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో భారీ చిత్రాన్నే లైన్లో పెట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే బాహుబలిలా దీనికి మరీ టైం తీసుకోకుండా సాధ్యమైనంత…
రాజీవ్ గాంధీ మరణానంతరం గత మూడు దశాబ్దాల్లో మరే ప్రధానికీ రాని పాపులారిటీ నరేంద్ర మోడీ సొంతం అంటే అతిశయోక్తి కాదు. ప్రధాని కావడానికి ముందు, తర్వాత…
ఇటీవల కాలంలో పలు అంశాలపై లేఖలు రాస్తున్న ముఖ్యమంత్రి జగన్.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇప్పటి వరకు టీకాలు, కరోనా మందులపై…
ఒకవైపు సుప్రింకోర్టు, మరోవైపు మీడియా, ఇంకోవైపు మేధావులు, చివరగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు, చివరకు మామూలు జనాలు..ఇలా అందరు కలిసి నరేంద్రమోడి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పై మండిపడ్డారు. టీకాల…
టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన పొలిటికల్ ఫార్ములానే వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుసరి స్తున్నారా? బాబు నడిచిన బాటలోనే జగన్ అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔననే…
గత కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి విషయంలో తుది నిర్ణయం జరిగిపోయిందా? పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తుది దశ…
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమాను ప్రకటించారు. ఎన్టీఆర్ 30గా అభిమానులు పిలుచుకుంటున్న…