రాష్ట్రమంతా తెలిసిన పేరు అని చెప్పలేం కానీ.. ఉమ్మడి గుంటూరు.. క్రిష్ణా జిల్లాల్లో సుపరిచిత నేతగా అందరికి తెలుసు గంజి చిరంజీవి. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి…
తెలుగుదేశం పార్టీలో యువతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వటంలో భాగంగా…
హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో వెలుగుచూసిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. నాలుగురోజుల క్రితం మాధవ్ ఎవరో మహిళలో న్యూడ్ గా మాట్లాడుతున్న వీడియో…
రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. పార్టీల మధ్య, నేతల మధ్య కూడా విమర్శలు కామన్. అయితే.. ఇవి కొంత వరకు హద్దుల్లోనే ఉండాలి. అంతకుమించితే.. ఇబ్బందులు తప్పవు. అయినాకూడా..…
గడిచిన మూడు నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన అశ్లీల.. జగుప్సాకరన వీడియోకు సంబంధించిన రచ్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అతడిపైన…
చంద్రబాబు నాయుడు కొత్తగా యాక్టివ్ అవటం ఏమిటనుకుంటున్నారా ? అవును కొత్తగానే యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే యాక్టివ్ అవ్వటం తెలంగాణా రాజకీయాల్లో. తెలంగాణాలో పొలిటికల్…
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలకు కారణమైంది వైసీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న గోరంట్ల మాధవ్ కు చెందిన…
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు మాజీ ముఖ్యమంత్రుల వారసులు జోరు పెంచబోతున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వారసులు దాదాపు ఎనిమిది మంది తమ సత్తా చాటేందుకు రెడీ…
రాజంపేట...రాజకీయాలు ఎవరికీ అంతుబట్టవు. ఎందుకంటే.. కడప జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ కుటుంబానికి హవా మామూలుగా ఉండదనే పేరుంది. అయితే.. ఒక్క రాజంపేటలో…
రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. ఎప్పుడైనా మారే ఛాన్స్ ఉంటుంది. దీనిని గుర్తించి.. అడుగులు ముందుకు వేయడం నాయకుల ధర్మం. అయితే.. ఇలా అడుగులు వేసినా.. ఫలితం…
నెల్లూరు జిల్లాకు చెందిన ఉదయగిరి నారాయణ మరణానికి కారకులైన దోషులను శిక్షించాలంటూ.. అతని భార్య పద్మ చేస్తున్న పోరాటం "జై భీమ్" సినిమాను గుర్తు చేస్తోందని అన్నారు…
ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఆమె ఒక జబర్దస్త్. ఎవరిపై నైనా.. ఆమె ఫైర్ చేయాల్సిందే.. కౌంటర్లు వేయాల్సిందే.…