విజయవాడ టీడీపీ నేతల మధ్య రాజకీయాలు ఇంకా దారిలో పడలేదు. ఎంపీ కేశినేని నాని కేంద్రంగా నాయకులు విడిపోయిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తలెత్తాయని భావిస్తున్నప్పటికీ.. దీనికి ముందు గత ఎన్నికల సమయం నుంచే నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే.. కార్పొరేషన్ ఎన్నికల సమయానికి వచ్చే సరికి మాత్రం ఇవి మరింత ముదిరి వీధినపడ్డాయి. విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా.. కేశినేని తన కుమార్తె శ్వేతను …
Read More »ఖర్మ కాలితే తప్ప చోక్సీ వచ్చేది అనుమానమే
మనదేశంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన మొహూల్ చోక్సీ వ్యవహారం చాలా అనుమానాస్పదంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుండి రు. 13500 కోట్లు దోచుకున్న చోక్సీ మూడేళ్ళ క్రితం విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఆయన ఆచూకి కూడా తెలీలేదు. అయితే చివరకు ఆంటీగ్వా దీవుల్లో ఉన్నాడని కనుక్కున్నారు. అక్కడి నుండి మనదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం ఇలా ప్రయత్నాలు మొదలుపెట్టిందో …
Read More »సీఐడీ అధికారులకు షాకిచ్చిన రఘురామ
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు… ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కి ఎంపీ రఘురామ లీగల్ నోటీసులు పంపారు. తన అరెస్టు సమయంలో తన దగ్గర నుంచి తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద జమ చేయాలంటూ నోటీసు పంపారు. ఫోన్లో విలువైన సమాచారం ఉందని రఘురామ తెలిపారు. తన మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని కస్టడీలో హింసించారని అని …
Read More »బీజేపీలోకి ఈటల… టీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువ ఫీలవుతోంది వీరే
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఎపిసోడ్ ముగిసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్తో పాటు ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు స్పందించారు. అయితే, వాళ్ల కంటే ఎక్కువగా వామపక్షాల నేతలు ఫీలవుతున్నారని అంటున్నారు. వారు రియాక్ట్ అవుతున్న తీరు దీనికి నిదర్శనమని చెప్తున్నారు. తనది కమ్యూనిస్టు …
Read More »జగన్ పై ఎంపీలు దండెత్తబోతున్నారా?
ఏడాది నుంచి అదే పనిగా తనను, తన ప్రభుత్వాన్ని, అలాగే తన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వచ్చిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆయన పుట్టిన రోజు నాడే అరెస్టు చేయించడం ద్వారా ఆయనకు గట్టి ఝలక్ ఇచ్చాననుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరెస్టుతో సరిపెట్టుకుండా కస్టడీలో ఉన్నపుడు రఘురామను పోలీసులు హింసించినట్లుగా ఆర్మీ ఆసుపత్రిలో నిర్ధారణ కావడం, దీనిపై ముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన …
Read More »స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్న ఈటల ?
తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మాజీమంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉంది. నిజానికి రాజీనామా ఆమోదం కోసం ఈటల ఎవరిపైనా ఒత్తిడి తేవాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈటల ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారా అన్నట్లుగా అధికార టీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. ఇలాంటి పరిస్దితుల్లో రాజీనామా ఆమోదానికి ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముంటుంది ? ఎంఎల్ఏగా రాజీనామా చేసిన ఈటల …
Read More »జగన్ దే వైఎస్సార్సీపీ
వైఎస్సార్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిదే అని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. పార్టీ పేరుతో కొంతకాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన పార్టీ పేరును జగన్ అక్రమంగా వాడుకుంటున్నట్లు అన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మహబూబ్ భాష కోర్టులో కేసు వేశారు. వెంటనే పార్టీపై తనదే అధికారమని తేల్చి చెప్పాలంటు భాష కోర్టులో వాదించారు. ఇదే సందర్భంగా వైఎస్సార్సీపీకి జగన్ కు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నరసాపురం తిరుగుబాటు …
Read More »పొద్దున్నే ‘గుడ్ జాబ్’ అన్న జగన్.. సాయంత్రానికి అలా చేయటమా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే అన్న భావన కలిగే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. ఒకే రోజు ఉదయం ఒకలాంటి పరిస్థితి ఉండి.. సాయంత్రానికి సీన్ మొత్తం మారిపోయిన ఉదంతం చూస్తే.. అవాక్కు అయ్యేలా చేస్తోంది. సీఎం జగన్ నిర్ణయానికి చాలామంది విస్మయానికి గురవుతున్నారు. ఇక.. జగన్ ను తప్పు పట్టాలని చూసే వారు.. ఏ మాత్రం అవకాశం వచ్చినా విరుచుకుపడాలని ఎదురుచూసే వారికి సీఎం …
Read More »ఈటలను వెంటాడుతున్న గతం..?
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి టీఆర్ఎస్ తో అనుబంధం తెగిపోయింది. ప్రస్తుతం ఆయన బీజేపీతో తన కొత్త అధ్యయనాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. టీఆర్ఎస్ ని వీడి.. బీజేపీలోకి అడుగుపెడుతున్న ఆయనకి.. గతాన్ని గుర్తుచేస్తూ.. నెట్టింట గులాబీ అభిమానులు ఎటాక్ చేస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవితోపాటు… టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన సమయంలో… ఈటల.. సీఎం కేసీఆర్, …
Read More »రాజావారు ద్రోహం చేస్తున్నారట.. సొంత సామాజిక వర్గం ఫైర్!
“మా రాజా వారు మాకే ద్రోహం చేస్తున్నారు” -“పేరుకు మాత్రమే మా నాయకుడు.. ఆయన మాకు ఏం చేశారని!”..ఇవీ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు. గత ఎన్నికల్లో ఇదే రాజా వారికి ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం జ్యోతలు పట్టింది. ఆయన చెప్పిన వారికే ఓట్లు వేసి గెలిపించారు కూడా. అయితే.. కేవలం రెండేళ్లలోనే ఇంతగా వాయిస్ …
Read More »కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈటల ఎపిసోడ్
అంచనాలు నిజం చేస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవితోపాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతారని 19 ఏళ్ల పాటు పార్టీకోసం శ్రమిస్తే తన విషయంలో కేసీఆర్ వైఖరి అలా కూడా లేదన్నారు. ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ జరపడం, ఏం …
Read More »ఈటలపై విమర్శలు.. పల్లా మాటల ఆంత్యరం అదేనా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసే క్రమంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎవరో ఏదో చెప్పారని.. రాత్రికి రాత్రే తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పోగొట్టుకోవడం ఇష్టం లేక తాను పార్టీని వీడుతున్నట్లు కూడా చెప్పారు. అయితే.. అలా ఈటల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates