Political News

పొన్నూరులో ఎంఎల్ఏకి వ్యతిరేకంగా ప్రత్యర్ధులు ఏకమయ్యారా ?

రాష్ట్రమంతా రాజకీయాలు ఒక పద్దతిలో నడుస్తుంటే గుంటూరు జిల్లాలోని పొన్నూరులో మాత్రం రివర్సులో నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి దూళిపాళ నరేంద్ర చౌదరిపై వైసీపీ అభ్యర్ధి కిలారు రోశయ్య మంచి మెజారిటితో గెలిచారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వడ్లమూడి మైనింగ్ లో అక్రమాలకు ఎంఎల్ఏ పాల్పడుతున్నట్లు మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై రోశయ్య స్పందిస్తు ఓడిపోయిన కోపంతోనే నరేంద్ర తనపై …

Read More »

ఏపీ పంచాయతీ- ఏకగ్రీవాలపై ఏం జరగనుందో

స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల సమావేశంలో అసలు అజెండా ఏమిటి ? ఈనెల 28వ తేదీన ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. ప్రధాన అజెండా ఏమిటంటే కరోనా వైరస్ నేపధ్యంలో ఇపుడు ఎన్నికలు జరపచ్చా ? లేదా ? అన్న విషయంపై ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ మీటింగ్ పెడుతున్నారు. మునుపటి కంటే ఎక్కువ కరోనా …

Read More »

పోలవరం బాధ్యతను మళ్ళీ కేంద్రానికి అప్పగించేస్తుందా ?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇటువంటి ప్రతిపాదనలే వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెకక్టు సవరించిన అంచనా వ్యయం రూ . 47725 కోట్లుగా కేంద్రమే ఆమోదించింది. అలాంటిది కొత్తగా సవరించిన అంచనా వ్యయం రూ. 20,398 కోట్లే అని చెప్పటంపై జగన్ తీవ్రంగా మండిపోయారు. జరిగిన పనులకు సంబంధించి రూ. 2234 కోట్లు ఇచ్చేసిన తర్వాత మిగిలిన రూ. …

Read More »

ఎన్నికల కమీషన్ తో కొత్త పంచాయితీ

ప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఇఫుడున్న పంచాయితీ చాలానట్లు కొత్తగా మరో పంచాయితీ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుండి తనకు అందిన లేఖపై నిమ్మగడ్డ మండిపోతున్నారు. తొందరలో జరుగబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక, ఎంఎల్సీ ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ నెల 26వ …

Read More »

నారా లోకేష్ 2.0

దేశంలోని రాజకీయ నాయకుల్లో అత్యధికంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న వాళ్లలో నారా లోకేష్ ఒకడు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని సోషల్ మీడియా జనాలు ఒక ఆడుకునేవాళ్లు. ఇప్పటికీ ఆడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ అదే స్థాయిలో టార్గెట్ అయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టడం, మరీ లావుగా ఉండి యువతను ఇన్‌స్పైర్ చేసేలా లేకపోవడం, విషయ పరిజ్ఞానంలో వెనుకబడటం, …

Read More »

మంచి టైమ్‌.. ప‌వ‌న్‌ మిస్స‌వుతున్నాడే!

ఏ పార్టీకైనా.. ఎదుగుద‌ల ముఖ్యం. పార్టీ అధినేత ఎంత పాపుల‌ర్ ఫిగ‌రైనా.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో నిల‌బెడి తేనే క‌దా.. ఓట్లు రాలేవి. ఈ విష‌యంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేదు. అప్ప‌ట్లో తెలుగు వారి ఆరాధ్య దైవంగా మారిపోయినా.. అన్న‌గారు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి రోడ్డుపైకొచ్చేశారు. అప్ప‌టి పొలిటి క‌ల్ సిట్యుయేష‌న్‌ను న‌మ్ముకున్నారు. దానికి త‌గిన విధంగా కెమిస్ట్రీని పండించారు. విన్న‌య్యారు. సో.. ఎంత పాపులారిటీ ఉంద‌నేదానిక‌న్నా.. …

Read More »

రంగంలోకి లోకేష్.. టీడీపీలో కొత్త జోష్‌!

పార్టీ అధినేత బ‌య‌ట‌కు రావ‌డం లేదు. క‌నీసం చిన్న‌బాబైనా వ‌స్తే.. మా త‌డాఖా ఏంటో చూపిస్తాం! అన్న టీడీపీ సీనియ‌ర్ల‌కు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఆయ‌న కుమారుడు, భావి టీడీపీ అధ్య‌క్షుడు నారా లోకేష్ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత జిల్లాలను వ‌రుస పెట్టి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. రైతుల‌ను నేరుగా క‌లుస్తున్నారు. మోకాల్లోతు నీటిలో కూడా నిర్భ‌యంగా దిగుతూ.. …

Read More »

తిరుగుబాటు ఎంపి అసలు వ్యూహం ఇదేనా ?

నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. తాను రాజీనామా చేస్తే జరగబోయే ఉపఎన్నికలు ఎలాగుండాలనే విషయంలో మంచి క్లారిటితోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. మీడియాతో ఎంపి మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తే అమరావతి అంశమే రెఫరెండంగా ఉపఎన్నికలు జరుగుతాయని బల్లగుద్ది చెబుతున్నారు. అపుడు అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సిఎం వ్యతిరేక ఓట్లన్నీ తనకు పడతాయనే ఆశతో ఉన్నారు. అమరావతిలోనే రాజధాని …

Read More »

రాహుల్ కి మంచి అస్త్రాలిస్తున్న మోడీ

మొదటి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. కాకపోతే రాజకీయ నేతల ప్రసంగాలలకు, ఆరోపణలు, విమర్శలకు మామూలు అంశాలు సరిపోవన్నట్లుగా సైన్యాన్ని లాగుతుండటమే విచిత్రంగా ఉంది. ఆమధ్య భారత భూభాగంలోకి చైనా సైన్యాలు చొచ్చుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో గాల్వాన్ లోయలో జరిగిన గొడవలో భారత్ సైనికుడు 20 మంది చనిపోయారు. ఆ విషయమై తాజాగా ఎన్నికల ప్రచార …

Read More »

అనుకూల ప్ర‌చార‌మే.. అయినా బెడిసికొడుతోందా? బాబు వైఖ‌రేంటి?

ప్ర‌చారం మంచిదే! ఏ పార్టీకైనా.. ఏ నాయ‌కుడికైనా కావాల్సిందే. అస‌లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది కూడా ప్ర‌చారం కోస‌మే. అవ‌స‌ర‌మైతే.. డ‌బ్బులు ఇచ్చి మ‌రీ ప్ర‌చారం చేయించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తూనే ఉంది. అలాంటి ప్ర‌చారం మంచిదే అయిన‌ప్ప‌టికీ.. ఇది.. అతిగా మారితే.. మాత్రం కొంప‌లు ముంచేయ‌డం ఖాయం. అనుకూల ప్ర‌చార‌మే అయినా.. శ్రుతి మించితే మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇలాంటి ప‌రిస్థితి టీడీపీలో క‌నిపిస్తుండ‌డంపై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు …

Read More »

జగన్‌ను మెప్పించేందుకు.. మరీ స్థాయిలోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు ప్రచార యావ గురించి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నెన్ని విమర్శలు చేసిందో గుర్తుండే ఉంటుంది. బాబుకు పబ్లిసిటీ పిచ్చని, అందుకోసం వందల కోట్లు తగలెడుతున్నారని జగన్ అండ్ కో విమర్శించారు. ఇంకా చాలా విషయాల్లో వృథా ఖర్చు గురించి జగన్ ఘాటు విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మీద బాబు అదనపు భారం మోపుతున్నారని …

Read More »

తండ్రి వ్యూహం కొడుకు దగ్గర మిస్సింగ్

క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారాన్ని చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ అన్నీ సీట్లలోను ఒంటిరిగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేంత వరకు ఎన్డీఏ కూటమిలోనే ఎల్జేపీ కూడా ఉండేది. అయితే కూటమి అధినేత, ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ తో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు గొడవలు మొదలయ్యాయి. కారణాలు ఏవైనా …

Read More »