ఆఫ్ఘనిస్ధాన్లోని జనాలను వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసింది. సోమవారం అర్ధరాత్రి దేశంలో మిగిలిన అమెరకా పౌరులను, సైనికులను తీసుకుని లార్జ్ సీ-17 విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వెళ్ళిపోయింది. దీంతో ఆఫ్ఘన్లో అమెరికా పౌరుడు, సైనికులు టార్చిలైట్ వేసి వెతికినా ఇక కనబడరన్నట్లే. అందుకనే చివరి విమానం కాబూల్ నుండి ఎగిరిపోగానే తాలిబన్లు పండగ చేసుకున్నారు. ఇప్పటికే అరాచకాలకు పాల్పడుతున్న తాలిబన్లకు అమెరికా సైన్యం కాబూల్ లోనే ఉండటంతో …
Read More »జగన్ సర్కారుకు ఉద్యోగుల మంట.. గ్రాఫ్ డౌన్ అవుతుందా?
ఏపీలో జగన్ ప్రభుత్వంపై ఉద్యమించేందుకు ఉద్యోగులు రెడీ అయ్యారు. అంతేకాదు.. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా సప్టెంబరు 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యా రు. ఈ క్రమంలో జగన్పై తీవ్రస్తాయిలోనే ఈ సెగ తగులుతుందని అంటున్నారు పరిశీలకులు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా ‘నయవంచన సభలు’ జరిపేందుకు సన్నద్ధమ వుతున్నారు. ఉద్యమ అవసరాల కోసం ఉద్యోగులే చందాలు వేసుకుని నిధులు సమకూర్చుకుంటున్నారు. ఎక్కడిక …
Read More »అమ్మ పిలిచింది.. కొడుకు వద్దంటున్నాడు
రాజకీయాలంటేనే మహా విచిత్రమైనవి. నాయకులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పడం కష్టం. మంచి మిత్రులు శత్రువులుగా.. బద్ధ శత్రువులు మిత్రులుగా మారే సన్నివేశాలు రాజకీయాల్లో సాధారణమే. ఇక ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉంటే వాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు నాయకులతో ఉమ్మడి పరిచయాలు ఉండే నేతల …
Read More »తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు..!
చాలాకాలం తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా గతేడాది పాఠశాలలన్నీ మూతబడ్డాయి. మొదటి వేవ్ కారణంగా ఎన్నో రోజుల పాటు మూతపడ్డ స్కూళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేయడంతో మళ్ళీ తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కేసుల తగ్గుదల దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు …
Read More »హుజూరాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ యూటర్న్?
తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయనడంలో సందేహం లేదు. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించింది. మరోవైపు ఈ ఉప ఎన్నికలో ప్రత్యక్షంగా పోటీలో దిగమని చెప్పిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వేయి మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరిన …
Read More »తాలిబన్ల చేతిలో అఫ్ఘన్, కల్వకుంట్ల చేతిలో తెలంగాణ – షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్ధాన్ చిక్కుకున్నట్లుగా ఏడేళ్ళుగా తెలంగాణ కల్వకుంట్ల వారి చేతుల్లో ఇరుక్కున్నట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోంది. కల్వకుంట్ల వారి చేతిలో అంటే కేసీయార్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అంటే కేసీయార్-తాలిబన్లు ఒకటే అన్న అర్ధము వచ్చేట్లుగా షర్మిల తీవ్రమైన వ్యాఖ్యలే …
Read More »అక్కడ బద్వేలులో.. ఇక్కడ హుజూరాబాద్లో.. సెప్టెంబర్లో ఎన్నికలు!
తెలంగాణ రాజకీయ మంట రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే విషయంపై అటు పార్టీలతో పాటు ఇటు ప్రజలు తీవ్రమైన ఆసక్తితో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ నిర్వహించే ఉప ఎన్నికలో విజయం సాధించాలని ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ తరపున ఈటల రాజేందర్ …
Read More »వాళ్లు చేయలేదు.. ఇప్పుడు రేవంత్కు అడ్డుపడుతున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా దక్కిన గుర్తింపును ఉపయోగించుకోవడంలో విఫలమైన ఆ పార్టీ రాష్ట్రంలో వరుసగా రెండు ఎన్నికల్లోనూ దారుణంగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైందనే విషయాన్ని బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో పదవులు కావాలి కానీ పార్టీ బలోపేతానికి కృషి చేయం అధికారంలోకి తీసుకొచ్చే …
Read More »ఆ ఇద్దరి పైనే అందరి కళ్ళూ
ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ)కి ఎవరు నేతృత్వం వహించాలనే విషయమై సస్పెన్సు పెరిగిపోతోంది. నేతృత్వం వహించే విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అయితే బాగుంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఇదే సందర్భంలో మరో ఇద్దరి పేర్లు కూడా భాగస్తుల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 19 ప్రతిపక్షాలు కలిసి రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో జేసీసీని ఏర్పాటు …
Read More »తాలిబాన్ల కిరాతకం.. శవాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి…!
ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలా అమెరికా రక్షణ దళం.. ఆప్ఘానిస్తాన్ ని వదిలేసి వెళ్లిందో లేదో.. ఇలా తాలిబాన్లు తమ అరాచకాలను రెట్టింపు చేయడం గమనార్హం. అమెరికా సైన్యం వదిలేసి వెళ్లిన ఆయుధాలు, హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేటాడుతున్నారు. తాజాగా ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి తీసుకెళ్లారు తాలిబన్లు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియాలో …
Read More »విజయమ్మ సభకు వెళ్తే మంట.. వెళ్లకపోతే.. తంటా..
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. సతీమణి.. ఒకప్పటికీ కాంగ్రెస్ నేతలకు వదినమ్మ.. అమ్మ.. అక్క అని ఆత్మీ యంగా పిలవబడిన విజయమ్మ పిలిచింది! వైఎస్ 12వ వర్ధంతికి అందరూ రండి.. ఆయనను స్మరించుకుం దాం! అని ఆహ్వానించింది. మరి ఇప్పుడు వెళ్లాలా? వద్దా? చేవెళ్ల చెల్లెమ్మ.. సబితా ఇంద్రారెడ్డి నుంచి రాజ మండ్రి అన్నయ్య.. ఉండవల్లి అరుణ్కుమార్ వరకు అందరిదీ ఇదే ప్రశ్న.. ఇదే అంతర్మథనం. సెప్టెంబరు 2 వైఎస్ పుష్కర …
Read More »ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఈటల
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. దమ్ముంటే తనపై పోటీకి కెసిఆర్ ఆర్ కే లేదా ఆయన అల్లుడు మంత్రి హరీష్ రావు ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడదామని…. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates