Political News

కమల్ ముందు జాగ్రత్త పడుతున్నాడా ?

మక్కల్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ముందు జాగ్రత్తలు పడుతున్నట్లే అనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారట. మామూలుగా ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకమేమో తమ గెలుపుపై నూరుశాతం ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. ఇక రెండో రకమేమో ఒక్కచోటే పోటీచేస్తే గెలుపుపై అనుమానం ఉండేవాళ్ళు. గతంలో టీడీపీని పెట్టినపుడు ఎన్టీయార్ …

Read More »

కాంగ్రెస్ పై షర్మిల దెబ్బ తప్పదా ?

తెలంగాణాలో తొందరలోనే పార్టీ పెట్టబోతున్న షర్మిల దెబ్బ ముందుగా కాంగ్రెస్ పైనే పడబోతోందని అర్ధమవుతోంది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే పార్టీ పేరు, జెండా, అజెండా మొత్తాన్ని షర్మిల ప్రకటించబోతున్నారంటే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే రెండు పార్టీలపైనే షర్మిల ప్రధానంగా గురిపెట్టారు. మొదటిది కాంగ్రెస్ పార్టీ కాగా రెండోది అధికార టీఆర్ఎస్. తెలంగాణా వ్యాప్తంగా అనేక జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి …

Read More »

ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు అవకాశాలెన్ని?

తమకు ఏ మాత్రం సంబంధం లేని ఐదు రాష్ట్రాల ఎన్నికల తీర్పుపై దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెట్రో ధరల మంట.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరు.. ఇటీవల కాలంలో మోడీ ఇమేజ్ దెబ్బ తిందన్న వార్తలు.. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పాగా వేయాలని బీజేపీ బలంగా అనుకుంటున్న రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా …

Read More »

కమలే సీఎం క్యాండిడేట్.. ఎమ్మెల్యేగా లారెన్స్ పోటీ

తమిళనాట రాజకీయాన్ని మారుస్తానని, ప్రజలకు కొత్త ఆశాజ్యోతిని అవుతానని అంటూ రాజకీయారంగేట్రం చేశారు లోకనాయకుడు కమల్ హాసన్. ఒకప్పుడు తాను రాజకీయాల్లో రానంటే రానని ఖరాఖండిగా చెప్పిన ఆయన.. జయలలిత మరణానంతరం మనసు మార్చుకున్నారు. కరుణానిధి శకం కూడా ముగిసినట్లే అని అర్థం చేసుకుని తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. మక్కల్ నీదిమయం పేరుతో మూడేళ్ల కిందటే ఆయన పార్టీ అనౌన్స్ చేశారు. …

Read More »

ప్లాన్ చేసుకోండి.. 2027లో అంతరిక్షంలో లంచ్.. డిన్నర్

అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతికత పుణ్యమా అని ఇప్పటివరకు ఊహలకు పరిమితమైన అంశాలు వాస్తవరూపం దాలుస్తున్నాయి. అలాంటిదే ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. అల్లంత దూరాన ఉన్న ఆకాశం వంక ఆశగా చూసే వారి ఆశల్ని తీర్చేందుకు ఒక సంస్థ సిద్ధమవుతోంది. అంతరిక్షంలో హోటల్ నిర్మించేందుకు రెఢీ అవుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అంతరిక్షంలోకి అతిధుల్ని ఆహ్వానించటానికి ఒక హోటల్ సిద్ధంగా ఉండనుంది. ఒకప్పుడు అంతరిక్షానికి …

Read More »

చింతమనేని సంచలన నిర్ణయం

ఈ మాజీ ఎంఎల్ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఇలాగే ఉంటుంది. దెందులూరు మాజీ ఎంఎల్ఏ, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఏలూరు కార్పొరేషన్ 23వ డివిజన్లో చింతమనేని జనసేన పార్టీ అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు. ఏలూరులోని టీడీపీ సీనియర్ నేతలు తమ పార్టీ అభ్యర్ధుల తరపున మాత్రమే ప్రచారం చేస్తుంటే చింతమనేని మాత్రం జనసేనకు ప్రచారం చేయటం కలకలం సృష్టిస్తోంది. …

Read More »

శశికళ ప్రకటన సంచలనం..తెరవెనుక ఏమి జరిగింది ?

తమిళనాడులో చిన్నమ్మగా పాపులరైన శశికళ రాజకీయాలనుండి తప్పుకున్నారు. రాజకీయాల నుండే కాకుండా చివరకు ప్రజాజీవితం నుండి కూడా తప్పుకుంటున్నట్లు శశికళ బుధవారం చేసిన ప్రకటన సంచలనమైంది. ఎవరూ ఊహించని రీతిలో చిన్నమ్మ ప్రకటన చేశారు. జైలు నుండి విడుదల కాగానే అన్నాడీఎంకేకు తానే శాశ్వత ప్రదాన కార్యదర్శినని, ముఖ్యమంత్రి అయిపోవాలనే పట్టుదల కనబరిచారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏఐఏడీఎంకేను హస్తగతం చేసుకోవాలని చిన్నమ్మ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో …

Read More »

ఎన్నికల సమయంలో మొదలైన ‘గంటా’ పంచాయితి

మాజీమంత్రి, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎంఎల్ఏగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గంటా గెలిచినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇదే సమయంలో వైసీపీలో చేరటానికి మాజీమంత్రి విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారానికీ కొదవలేదు. అప్పుడప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు కూడా ప్రచారం అందరికీ తెలిసిందే. గడచిన ఏడాదిన్నరగా ఇలాంటి ప్రచారాలు చాలానే జరుగుతున్నా గంటా మాత్రం ఎప్పుడూ బహిరంగంగా …

Read More »

నారాయ‌ణ‌.. నారాయ‌ణ‌.. కాషాయం గూటికి క‌మ్యూనిస్టు..!

ఠాఠ్‌!! రాముడు లేడు.. రామాయణం లేదు.. అదో పుక్కిటి పురాణం.. అని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌చారం చేసే ప‌రిశుద్ధ క‌మ్యూనిస్టు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌ను త‌న వ్యాఖ్య‌ల ద్వారా.. కుదిపేసే.. సీపీఐ నేత‌ నారాయ‌ణ‌.. ఉర‌ఫ్ చికెన్ నారాయ‌ణ‌.. తాజాగా మ‌ఠాల బాట ప‌ట్టారు. అది కూడా నిన్న మొన్న‌నే.. త‌న మాట‌ల తూటాల‌ను పేల్చి.. తీవ్ర వివాదం సృష్టించిన విశాఖ‌లోని శార‌దా పీఠానికి ఆయ‌న వెళ్ల‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగాను, …

Read More »

కాగ్ కొర‌డా… ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాదు.. అప్పుల ప్ర‌దేశ్‌!!

కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌). స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌లిగిన ఆర్థిక సంస్థ‌. ప్ర‌జా ధ‌నాన్ని ఏ రాష్ట్రం ఏవిధంగా ఖ‌ర్చు చేస్తోంది? పాల‌కులు ఆర్థిక విష‌యాల్లో ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? రాష్ట్రాలు అభివృద్ధి బాట‌లో ఎలా ప‌య‌నిస్తున్నాయి? వ‌ంటి కీల‌క అంశాల‌పై ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రం ఎండింగ్‌లోనూ నివేదిక‌లు ఇస్తూ.. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల లోగుట్ల‌ను, ఆర్ధిక విచ్చ‌ల‌విడి త‌నాన్ని ఎత్తి చూపుతూ.. ప్ర‌జాధ‌నం వినియోగంపై ప‌రిపూర్ణ‌మైన నివేదిక అందించ‌డ‌మే కాగ్ ప్ర‌ప్ర‌థ‌మ …

Read More »

రీ-నామినేషన్లను బహిష్కరించిన టీడీపీ

రీ నామినేషన్లకు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కల్పించిన అవకాశాన్ని టీడీపీ ఒకచోట బహిష్కరించింది. అప్పట్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసే సమయంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఒక్క చంద్రబాబు మాత్రమే కాకుండా ప్రతిపక్షాలన్నీ ఇలాంటి ఆరోపణలనే గుప్పించారు. ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ అన్నింటినీ పరిశీలించారు. కలెక్టర్ల …

Read More »

ఉక్కే కాదు పోర్టు కూడా ప్రైవేటు పరమేనా ?

దేశంలోని వివిధ ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మంచి జోరు మీదుంది. తాజాగా జరిగిన మ్యారిటైమ్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడి మాట్లాడుతు దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించబోతున్నట్లు చెప్పారు. అలాగే వీటి ఆధ్వర్యంలో నడుస్తున్న 39 బెర్తులను 2024 ఏడాది చివరకల్లా ప్రైవేటు సంస్ధలతో బాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు స్పష్టం చేశారు. పోర్టులను ప్రైవేటీకరిచటానికి వీలుగా కేంద్రం తొందరలోనే ప్రైవేటుపోర్టుల అథారిటి చట్టాన్ని అమల్లోకి తేబోతోంది. ఇందులో అనేక …

Read More »