Political News

ఆదిలోనే బీజేపీ అభ్య‌ర్థి నోరు జారేరే!

రాజ‌కీయ అరంగేట్రంతోనే నోరు జారారు.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి.. ర‌త్న‌ప్ర‌భ‌. నామినేష‌న్ వేయ‌డానికి ముందు.. మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆమె.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకున్నారు. వాస్త‌వానికి క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రిటైర్ అయిన త‌ర్వాత‌.. వైసీపీ నుంచి ఆమెకు ఆఫ‌ర్ వచ్చింది. ఈ క్ర‌మంలోనే ఏపీలో దివ్య‌మైన …

Read More »

విశాఖ ఉక్కులోకి వెంక‌య్య‌ను లాగ‌డం స‌మంజ‌స‌మేనా?

ఆంధ్రుల హ‌క్కు సెంటిమెంటుగా మారిన విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రిస్తుండడం , దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌, ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో విశాఖ‌లో మ‌రోసారి కార్మికులు, ప్ర‌జ‌లు కూడా ఉద్య‌మిస్తున్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ ప్రైవేటీక‌రించ‌డానికి వీల్లేద‌ని వీళ్లు గ‌ర్జిస్తున్నారు. ఇక‌, వీరి ఉద్య‌మానికి అధికార పార్టీ సహా అన్ని పార్టీలు, నేత‌లు, మేధావి వ‌ర్గాలు కూడా …

Read More »

బీజేపీకి ఇష్యూయే దొరకటంలేదా ?

వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజమట. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి, రాష్ట్రంలో తామే ఇఫుడు నిజమైన ప్రతిపక్షమని గొంతుచించుకునే పార్టీకి ఇష్యు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ తరపున రత్నప్రభ పోటీచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు సమస్యేమిటంటే కమలంపార్టీకి అభ్యర్ధే పెద్ద మైనస్. ఎందుకంటే అభ్యర్ధి పార్టీ నేతల్లోనే చాలామందికి పరిచయమే లేదు. నేతలకే పరిచయం లేదంటే ఇక మామూలు జనాలగురించి చెప్పాల్సిన …

Read More »

రాహుల్ ఇక పప్పు కాదు..

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతున్న కాలానికి తగినట్లే.. మనుషుల అభిప్రాయాలు.. భావాలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరేళ్ల క్రితం రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చినంతనే.. యువరాజు.. పప్పు.. అమూల్ బేబీ లాంటి మాటలు వినిపించేవి. అప్రయత్నంగా పెదాల మీదకు చిన్న నవ్వు వచ్చేసేది. అయితే..ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గడిచిన కొంతకాలంగా తన మాటలతో.. చేతలతో ఆయన తన ఇమేజ్ ను తనకు తానే మార్చుకున్నారని చెప్పాలి. ధనుష్కోటి …

Read More »

ఏపిలో మళ్ళీ హై అలర్ట్ ?

కరోనా సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది కేసులు ప్రతిరోజు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రాత్రుళ్ళు కర్ఫ్యూ, రాత్రిళ్ళు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్ని కఠినచర్యలు తీసుకున్నా కరోనా వైరస్ కేసుల సంఖ్య అయితే పెరిగిపోతున్నాయి. ఇపుడీ ఈ జాబితాలో ఏపి కూడా చేరుతున్నట్లే ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వెయ్యికేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం …

Read More »

దానికి కూడా ఆయ‌నే ముహూర్తం పెట్టారా? వైసీపీ నేత‌ల టాక్‌!

ఏపీలో వైసీపీ స‌ర్కారుకు.. విశాఖలోని చిన‌ముషిడివాడ‌లో ఉన్న స్వామి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తికి మ‌ధ్య ఉన్న లింకు అంద‌రికీ తెలిసిందే. వైసీపీ అధినేతగా ఉన్న జ‌గ‌న్‌ను ఏపీలో అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు స్వ‌రూపానంద య‌జ్ఞాలు, యాగాలు, హోమాలు.. పూజ‌లు ఇలా.. అనేక రూపాల్లో క‌ష్ట‌ప‌డ్డారు. ఇక‌, ఈయ‌న క‌నుస‌న్న‌ల్లోనే సీఎం జ‌గ‌న్ న‌డుస్తున్నార‌నేది కూడా బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. చాలా విష‌యాల్లో ముహూర్తాలు.. నిర్ణ‌యాలు అన్నీ కూడా స్వామి ఆదేశాల‌మేర‌కు ఆశీస్సుల‌ మేర‌కే జ‌రుగుతున్నాయ‌నే …

Read More »

ప్ర‌చార ప‌ర్వంతో ప‌వ‌న్‌ను ఇరికించేలా బీజేపీ వ్యూహం!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి సంబంధించిన‌ ఉప ఎన్నిక‌లో బీజేపీ వ్యూహాల‌పై వ్యూహాలు వేస్తోంది. ఇక్కడ గెలవాల‌నే ప‌ట్టుతో ఉన్న క‌మ‌ల నాథులు ఎలాంటి వ్యూహాలు వేసినా.. అంతిమంగా వ‌ర్క‌వుట్ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ మిత్ర ప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ఇక్క‌డ ప్ర‌చారానికి పిలిచి ఒప్పించాల‌ని నిర్ణ‌యించుకుంది. వాస్త‌వానికి ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావించిన ప‌వ‌న్ ‌.. బీజేపీ పెద్ద‌ల ఒత్తిడితో పోటీ …

Read More »

రైతుల‌పై ఏపీ మంత్రి ఫైర్‌..

‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ట్ట‌ణ‌గృహ నిర్మాణ‌శాఖ మంత్రిగా ఉన్న శ్రీరంగ‌నాథ‌రాజు.. ఈ వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే చేశారా? లేక యాదృచ్ఛికంగా అన్నారా? అంటే.. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా నే ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు గుస‌గుస‌గా! గ‌తంలోను, ఇప్పుడు కూడా రాజ‌కీయా లు రంగ‌నాథ ‌రాజుకు కొత్త‌కాదు. ఇప్ప‌టికే ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడిగా జిల్లాలో ప్ర‌చారంలో ఉన్నారు. …

Read More »

ఇదేం రాజ‌కీయం సార్‌.. వైసీపీలో ముసురుతున్న వివాదం

ఏపీలో బ‌లంగా ఉన్నామ‌ని… ఇక, త‌మ‌కు తిరుగులేద‌ని చెప్పుకొంటున్న జ‌గ‌న్ స‌ర్కారుకు.. అదే పార్టీలో ఇప్పుడు చెల‌రేగుతున్న ముస‌లం.. క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇదేం రాజ‌కీయం సార్‌! అంటూ.. రోజూ.. వివిధ జిల్లాల నుంచి పార్టీ కేంద్ర కార్యాల‌యానికి సందేహాలు, ఫోన్లు కూడా వ‌స్తున్నాయి. మేం పార్టీ కోసం ఎంతైనా కష్ట‌ప‌డ‌తాం. ఇప్ప‌టి వ‌ర‌కు మా ఆస్తులు తాక‌ట్టు పెట్టి మ‌రీ పార్టీని డెవ‌ల‌ప్ చేశాం. కానీ.. మీరు మాకు ఇచ్చిన …

Read More »

చింతా మోహ‌న్ ఎంట్రీ.. కాంగ్రెస్‌కు చింత తీరుతుందా ?

రాష్ట్రంలో పూర్తిస్థాయిలో చ‌తికిల ప‌డిన కాంగ్రెస్‌.. మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు పుంజుకుంటుందా ? పున‌ర్వైభ‌వం సంత‌రించుకోక‌పోయినా.. కొంత మేర‌కు పుంజుకునే స్థాయికి ఎదుగుతుందా ? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి చింత చిగురు చిగురించినంత ఆశ అయితే ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్థితి ఏపీలో దారుణంగా త‌యారైంది. ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్ జారిపోవ‌డం, నాయ‌కులు పార్టీ మారిపోవ‌డం తెలిసిందే. ఫ‌లితంగా ఏ చిన్న ఎన్నిక జ‌రిగినా… కాంగ్రెస్ …

Read More »

పార్టీల్లో పెరుగుతున్న టెన్షన్

ఎన్నికలంటేనే చిత్ర, విచిత్రమైన పరిస్దితులుంటాయి. భారీ పోలింగ్ జరిగినా సమస్యే, పోలింగ్ చాలా తక్కువగా జరిగినా సమస్యే. మొదటి దశ పోలింగ్ తర్వాత పశ్చిమబెంగాల్లో రాజకీయపార్టీలన్నింటిదీ ఇదే పరిస్ధితిగా తయారైంది. శనివారం బెంగాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటిదశ పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం అందే సమయానికి దాదాపు 80 శాతం ఓటింగ్ జరిగింది. అంటే మామూలు పరిస్ధితుల్లో అయితే జరిగిన పోలింగ్ బాగా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అధికార …

Read More »

ఆర్కే మాటలు వింటే.. ‘అల వైకుంఠపురం’ సీన్ గుర్తుకు వస్తుంది

ఏడాది క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురం సినిమాను అంత త్వరగా మర్చిపోలేం. అందులో.. హీరో తండ్రి కంపెనీ మీద కన్నేసిన ఒక పోర్టు యజమాని.. ఎంతలా భయపెడతారో.. కంపెనీని సొంతం చేసుకోవటానికి ఎంత వరకు వెళతాడో చూసిందే. అంతలా కాకున్నా.. రక్తం చిందకుండానే మాటలతోనో.. చేతల్లో ఉన్న పవర్ తోనో సొంతం చేసుకుంటున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతుందా? అంటే… అవునన్న మాటను చెబుతున్నారు …

Read More »