Political News

హుజూరాబాద్ దెబ్బ కేసీఆర్ మీద బాగా పడిందా ?

తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దెబ్బకు కేసీఆర్ జనాల్లో తిరగాల్సొస్తోంది. మామూలుగా అయితే నెలల తరబడి సీఎం అసలు జనాల మొహమే చూడరు. కొన్ని నెలలపాటు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అనుమానం లేకుండా కేసీయార్ పేరే చెబుతారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే ప్రచారానికి కొదవేలేదు. ఎంతోమంది మంత్రులు, ఉన్నతాధికారులు ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్ళి కేసీఆర్ తో మాట్లాడకుండానే వెనక్కు తిరిగివచ్చేశారట. …

Read More »

దేశంలోని ఆ రాష్ట్రంలో మూడో వేవ్ ఎంట్రీ ఇచ్చేసినట్లేనా?

దేవతలు నడయాడిన భూమిగా అభివర్ణించే కేరళలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ చిన్న రాష్ట్రం ఇప్పుడు కరోనాతో కిందా మీదా పడుతోంది. దేశంలోని మరే రాష్ట్రంలో అమలు చేయనంత కఠినంగా కొవిడ్ నిబంధనల్ని అమలు చేస్తున్నా.. కేసుల నమోదు మాత్రం అంతకంతకూ ఎక్కువ అవుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తే.. మూడో వేవ్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్లేనా? …

Read More »

వైసీపీలో ముంద‌స్తు గానం.. వ్యూహం ఏంటి..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ముంద‌స్తు కోయిల కూస్తోంది. వ‌చ్చే ఏడాదిలోనే సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే వాద‌న‌ను వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే చేస్తున్నారు. అయితే.. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా ? లేక నిజంగానే జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకుంటున్నారా ? అనేది సందేహం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు (జ‌గ‌న్ మిన‌హా). అయితే.. వీరిలో స‌గానికి స‌గం …

Read More »

ఇందిరా నిర్ణ‌యం వెన‌క రేవంత్ రెడ్డి?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. ఓ వైపు అధికార ప్ర‌భుత్వ వైఫ‌ల్యం ఆ పార్టీ నేత‌లపై నిప్పులు చెరుగుతున్న ఆయ‌న‌.. మ‌రోవైపు సొంత పార్టీలోని సీనియ‌ర్ల వైఖ‌రిని మార్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో వాత‌మొచ్చిన చేతికి ఊతం అందించి కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌నే లక్ష్యాన్ని చేరుకునేందుకు అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ‌కీయ …

Read More »

బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి?

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొన్నేళ్ల కిందట రాజకీయాల్లోకి తుపాను లాగా వచ్చాడు. 2019 ఎన్నికల ముంగిట బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కొన్ని నెలల పాటు హడావుడి చేయడం తెలిసిందే. ఆయన దూకుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా దక్కించుకుంటాడని.. ఎన్నికల్లో పోట ీచేసి గెలుస్తాడని అనుకున్నారు చాలామంది. కానీ బండ్లకు టికెట్ దక్కలేదు. ఎన్నికల్లో పోటీనే చేయలేదు. అయినా కూడా ఉత్సాహం కోల్పోకుండా …

Read More »

అమెరికాలో మనోళ్ళే టాప్

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన కచ్చితంగా మన జనాలు ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విద్యా, ఉద్యోగ, ఉపాధి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడని తత్వమే భారతీయులను యావత్ ప్రపంచంలో విస్తరించేట్లు చేసింది. అంతేకాకుండా ఏ దేశ వాతావరణంలో అయినా ఇట్టే ఇమిడిపోయే మనస్తత్వం కూడా మనకే ఎక్కువ. ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికాలో విద్య, సంపాదనలో భారతీయులే అమెరికా కన్నా టాప్ లో నిలిచారట. అమెరికాలో విద్య, …

Read More »

మంత్రి మల్లారెడ్డికి ఎందుకంత కాలింది? రేవంత్ సక్సెస్

మంత్రి మల్లారెడ్డి వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నట్లు మొదలైన మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ చేపట్టిన దీక్ష ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంలో రేవంత్ చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది.. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో వాస్తవాలు తెలిపేందుకే తాను దీక్ష చేపట్టినట్లు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మంత్రి మల్లారెడ్డి భూఅక్రమాల చిట్టా చదివారు. ఎంత భూమి అక్రమించిందన్న విషయంతో పాటు …

Read More »

వ్యూహాత్మకంగా వెళుతున్న రేవంత్

Revanth Reddy

సీనియర్ల వ్యతిరేకత మధ్య పీసీసీ పగ్గాలు దక్కించుకున్న రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లే ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ కు ఇంత తొందరగా రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని చాలామంది సీనియర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చేసేదేమీ లేక మాట్లాడకుండా కూర్చున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నేత కూడా తన ఆగ్రహాన్ని బాహాటంగా ప్రకటించి చివరకు సర్దుకు పోతున్నారు. కోమటిరెడ్డి …

Read More »

ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసిన సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ టూర్ కి వెళుతున్నారు. రేపటి నుంచి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిమ్లా పర్యటన చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ…. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరనుంది. ఇక రేపు సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లా లోని ఒబెరాయ్ …

Read More »

పిజ్జా డెలివరీ చేస్తున్న ఆప్ఘాన్ మాజీ మంత్రి..!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. ఈ సామేత చాలా సార్లు మీరు వినే ఉంటారు. అయితే.. ఇది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి విషయం నిజమైంది. ఒకప్పుడు దేశానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడు పరిస్థితులు బాగోక.. పిజ్జా డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఈ సంఘటన ఆప్ఘనిస్తాన్ లో చోటుచసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈయ‌న …

Read More »

రెండేళ్లు మూడు రాజ‌ధానులు క‌లేనా.. ఇక మ‌ర్చిపోవ‌డ‌మే ?

ఏపీ రాజ‌ధానిపై గ‌త కొద్ది రోజులుగా నెల‌కొన్న అనిశ్చితి ఇప్ప‌ట్లో వీడేలా లేదు. ఏపీ ఏర్ప‌డిన తొలి ఐదేళ్లలోనే కాదు.. ఇప్పుడు ప్ర‌భుత్వం మారి వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌కు కూడా రాజ‌ధాని వ్య‌వ‌హారం రోజు రోజుకు వెన‌క్కు వెళ్లిపోతోంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు చివ‌రి రెండేళ్లు రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ హ‌డావిడి చేశారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న తేవడం.. అది ఇప్ప‌ట‌కీ …

Read More »

సీపీ సజ్జనార్ కి తెలంగాణ ప్రభుత్వం షాక్..!

సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ కి తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. సజ్జనార్ ను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సైబరాబాద్ సీపీ నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం … సజ్జనార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సి పి గా పనిచేసిన సజ్జనార్… తాజాగా ఆ పదవి నుంచి బదిలీ అయ్యారు. ఇక …

Read More »