ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ సాధించడం ఎప్పుడూ అపురూపమైందే. ఇన్ని దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 2018లో టీమ్ ఇండియా ఈ ఘనతను సాధించింది. ఐతే అప్పుడు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లాంటి అగ్ర శ్రేణి ఆటగాళ్లు లేకపోవడం వల్లే భారత్ సిరీస్ విజయం సాధించగలిగిందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే ఇప్పుడు వాళ్లిద్దరూ ఉండగా.. కోహ్లి సహా ప్రధాన ఆటగాళ్లు చాలామంది అందుబాటులో లేని సమయంలో తొలి …
Read More »అద్భుతం.. అసాధారణం.. ఈ విజయం
తొలి టెస్టులో ఘోర పరాభవం ఎదురైంది. ఒక ఇన్నింగ్స్లో కేవలం 36 పరుగులకే కుప్పకూలిన పరాభవ భారం వెంటాడుతోంది. విరాట్ కోహ్లి, షమి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ స్థితిలో ఆస్ట్రేలియాపై భారత జట్టు సిరీస్ గెలవడం కాదు కదా.. గౌరవప్రదంగా ఓడి అయినా ఇంటిముఖం పడుతుందని ఎవ్వరైనా అనుకున్నారా? కానీ అద్భుతం.. అనూహ్యం.. అసాధారణం. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టికరిపించి, సిరీస్ విజయంతో స్వదేశానికి సగర్వంగా బయల్దేరబోతోంది టీమ్ ఇండియా. …
Read More »అర్నాబ్ చాట్లో హృతిక్-కంగనా
ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లీక్డ్ వాట్సాప్ చాట్ కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పలు సంచలన అంశాలపై వివిధ వ్యక్తులతో అర్నాబ్ చర్చించిన తీరు విస్మయం గొలుపుతోంది. ఏకంగా 500 పేజీలకు పైగా అర్నాబ్కు సంబంధించిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది. పుల్వామా అటాక్స్ సహా అనేక అంశాలపై అర్నాబ్ జరిపిన సంభాషణ పెద్ద చర్చకే …
Read More »శాంసంగ్ అధినేతకు రెండున్నరేళ్ల జైలు
ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ సంస్థలో కీలక వ్యక్తి జైలు పాలు కాబోతున్నాడు. శాంసంగ్ కంపెనీ మాజీ చీఫ్, ప్రస్తుత వైస్ ఛైర్మన్.. దక్షిణ కొరియాకు చెందిన లీ జే యాంగ్కు రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారైంది. భారీ అవినీతి కేసులో ఆయనకు కోర్టు ఈ శిక్ష విధించింది. లంచాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలు యాంగ్ ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన …
Read More »ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు
చైనాలో తయారైన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు బయటపడటం సంచలనంగా మారింది. అసలే కరోనా వైరస్ కు డ్రాగన్ పుట్టిల్లనే విషయంపై యావత్ ప్రపంచదేశాలు మండిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనే జంతువుల ద్వారానే కాకుండా చివరకు తినే ఆహారపదార్ధాల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం బయటపడటంతో జనాల్లో కలకలం రేగుతోంది. బీజింగ్ కు సమీపంలోని తియాన్జిన్ అనే ప్రాంతంలో మల్టీనేషనల్ స్ధాయి ఉన్న ఐస్ క్రీం …
Read More »వైరల్ వీడియో.. కుక్క పిల్లతో శాడిస్టు ఆట
మనకు చిన్న దెబ్బ తగిలితే విలవిలలాడిపోతాం. బాధను మాటల రూపంలో వ్యక్తం చేస్తాం. మనల్ని ఎవరైనా గాయపరిస్తే వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టం. మరి నోరు లేని మూగజీవాలను దెబ్బ తీస్తే వాటి బాధను అవి ఎలా చెప్పుకోవాలి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కొందరు వాటి మీద ప్రతాపం చూపించేస్తుంటారు. https://twitter.com/SENTHILSSK1982/status/1350377313989345286 మూగజీవాలను హింసించడంలో శాడిస్టిక్ ఆనందం పొందుతుంటారు. కేవలం హింసించడమే కాదు.. వాటిని వీడియోలు తీసి …
Read More »వాట్సప్ వివాదం టెలిగ్రామ్, సిగ్నల్ కు భలేగా కలిసొచ్చిందే
మెసేజింగ్ యాప్ వాట్సప్ యాజమాన్యం లేవనెత్తిన సరికొత్త వివాదం పోటీదారులైన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకు భలేగా కలిసొచ్చింది. వాట్సప్ యాజమాన్యం తన వాటాదారులకు సరికొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. అదేమిటంటే వాట్సప్ యాప్ ను ఫేస్ బుక్ తో ఇంటర్ లింక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఫేస్ బుక్, వాట్సప్ యాప్ రెండు ఒకళ్ళవే. కాబట్టి వాట్సప్ ను ఫేసబుక్ తో ఇంటర్ లింక్ చేయటం ద్వారా ప్రైవసీ …
Read More »సోనూసూద్ పాత నేరస్తుడు.. ఈ మాటలు చెప్పిందెవరో తెలుసా?
అనుకోవాలే కానీ.. కొన్ని వ్యవస్థలకు తమకు నచ్చినప్పుడు.. నచ్చిన రీతిలో మాట్లాడేసే అద్భుత అవకాశం మన దేశంలో ఉంటుంది. లాక్ డౌన్ వేళ.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి.. తన సొంత డబ్బును మంచినీళ్ల మాదిరి ఖర్చు చేస్తూ సహాయ సహకారాలు అందించిన నటుడు సోనూసూద్ గురించి గతంలో తెలీదేమో కానీ.. ఇప్పటికైతే ప్రజలందరికి తెలిసిందే. అలాంటి వ్యక్తిని పట్టుకొని.. నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసింది బాధ్యతాయుత స్థానంలో ఉన్న …
Read More »ఫ్రీగా టీకాలు 3 కోట్ల మందికే అయితే.. మిగిలినోళ్ల మాటేంది?
కంటికి కనిపించని మహ్మమారి కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ దేశంలోమరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఆరోగ్య కార్యకర్తలు..ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోడీ వ్యాక్సిన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిదశలో దేశ వ్యాప్తంగా మూడు కోట్ల మందికి టీకాలు ఇస్తున్నామని.. అదంతా ఉచితమని పేర్కొన్నారు. రానున్న కొన్ని నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకాలు ఇవ్వటమే …
Read More »అశ్విన్ వార్నింగ్.. పేలిపోలా
అంతర్జాతీయ క్రికెట్లో స్లెడ్జింగ్ అనగానే గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా జట్టే. ఒకప్పుడు తమ ఆటతో ఎంతగా భయపెట్టేవాళ్లో.. స్లెడ్జింగ్తోనూ అదే స్థాయిలో ప్రత్యర్థి ఆటగాళ్లను బెదరగొట్టేవాళ్లు. క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ ఏకాగ్రతను దెబ్బ తీసేలా ఆ జట్టు వికెట్ కీపర్.. సమీపంలో ఉన్న ఫీల్డర్లు ఏదో ఒకటి అనడం మామూలే. ఒకప్పుడు భారత ఆటగాళ్లు మెతకగా ఉండేవాళ్లు. మాటకు మాట బదులిచ్చేవాళ్లు కాదు. కానీ గంగూలీ కెప్టెన్ అయ్యాక కథ మారింది. …
Read More »ఆస్ట్రేలియా క్రికెటర్లను ఛీకొట్టేది ఇందుకే..
ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకున్నంత చెడ్డ పేరు ఇంకెవ్వరికీ ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యర్థులను మాటలతో దూషించడం.. ఏదో ఒక వివాదంలో వేలు పెట్టడం.. గెలుపు కోసం వక్ర మార్గాలు ప్రయత్నించడం.. ఇలా మైదానంలో ఏం చేయకూడదో అన్నీ చేస్తుంటారు. అప్పట్లో ఒక మ్యాచ్లో చివరి బంతికి సిక్సర్ బాదితే అవతలి జట్టు గెలిచే స్థితిలో ఉంటే బౌలర్తో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయించి గెలిచిన చరిత్ర ఆస్ట్రేలియాది. …
Read More »అపుడు చైనా-బ్రిటన్.. ఇప్పుడు అమెరికా.. ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయ్గా!
చైనా.. ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది కరోనా! ప్రపంచాన్ని గడగడలాడించి లక్షల సంఖ్యలో ప్రజలను మృత్యువాతపడేసి.. బంధాలు, బంధుత్వాలను కూడా శాశ్వతంగా చెరపేసిన కంటికి కనిపించ ని శత్రువు పుట్టిన దేశంగా చైనా ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. అమెరికా అంచనా మేరకు కరోనా వ్యాపించని దేశం అంటూ.. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. సో.. చైనా పేరు చెప్పగానే కరోనా కంట్రీ అనే మాట వినిపిస్తోంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates