Trends

ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో హైలైట్ ఇదే..

భార‌త క్రికెట్ జ‌ట్టు చాలా కాలం త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతోందని.. అందులోనూ అగ్ర జ‌ట్టు ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డుతోంద‌ని అభిమానులు తెగ ఉత్సాహం చూపించారు. గ‌త ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మ‌న జ‌ట్టు చారిత్ర‌క విజ‌యాలు సాధించిన నేప‌థ్యంలో ఈసారి కూడా అలాంటి ప్ర‌ద‌ర్శ‌నే ఆశించారు ఫ్యాన్స్. కానీ వారి అంచ‌నాలు, ఆశ‌ల‌కు భిన్న‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది కోహ్లీసేన‌. తొలి మ్యాచ్ కాబ‌ట్టి ఇంకా ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డ‌క ఓడిపోయారేమో అనుకుంటే.. …

Read More »

ఐపీఎల్‌లో ముంచేశారు.. ఇప్పుడేమో ఇలా

ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో పేరు గొప్ప ఊరు దిబ్బ అనిపించిన ప్లేయర్లు చాలామందే ఉన్నారు. భారీ రేటు పెట్టి తమను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీలను వాళ్లు దారుణంగా దెబ్బ కొట్టారు. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ దక్కించుకున్న ప్యాట్ కమిన్స్ ఎలా తుస్సుమనిపించాడో తెలిసిందే. ఈ కోవలో చాలామందే ఉన్నారు. ఐతే ఐపీఎల్‌లో సరిగా ఆడని ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున మెరుస్తుండటం ఇప్పుడు …

Read More »

వైట్ హౌస్ ఖాళీకి ట్రంప్ కొత్త ఫిట్టింగ్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన జో బైడెన్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఓసారి అద్యక్షునిగా తానే గెలిచానని చెబుతారు. మరోసారి బైడెన్ గెలుపును తాను అంగీకరించేది లేదని ప్రకటించారు. ఎప్పటికీ తాను వైట్ హౌస్ ను ఖాళీ చేసేది లేదని చెప్పారు. ఈ మధ్య సరే కానీండి తాను ఓటమిని అంగీకరించకపోయినా అధికారాన్ని బదిలీ చేయటానికి ఒప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో వైట్ …

Read More »

బిగ్ బాస్ షో చూపిస్తూ.. బ్రెయిన్ సర్జరీ చేసిన గుంటూరు వైద్యులు

బిగ్ బాస్ షో చూపిస్తూ సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు గుంటూరు వైద్యులు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రియాల్టీ షో చూపిస్తూ.. అతడిని మాట్లాడిస్తూ సర్జరీని పూర్తి చేశారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన 33 ఏళ్ల ప్రసాద్ కు బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2016లో హైదరాబాద్ లో సర్జరీ చేసి కణితిని తొలగించారు. …

Read More »

హైదరాబాదీ క్రికెటర్ పరిస్థితి దయనీయం

మహ్మద్ సిరాజ్.. చాలా ఏళ్లుగా మెరుపులు లేని హైదరాబాద్ క్రికెట్లో ఏకైక ఆశాకిరణంగా చెప్పొచ్చు. వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి లాంటి క్రికెటర్ల తర్వాత ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాడతను. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా.. సహజ ప్రతిభతో అతను ఆ స్థాయికి చేరుకున్నాడు. అతను క్రికెటర్‌గా ఈ స్థాయికి చేరడంలో కీలక పాత్ర పోషించింది తండ్రి. ఆ తండ్రి ఇప్పుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. …

Read More »

ఫైజర్ టీకా కొనటం పెద్ద విషయం కాదు.. దాచి పెట్టటమే సవాల్?

కరోనా పుణ్యమా అని ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేవ్ రావటం.. షాకులు ఇవ్వటం.. వెళ్లిపోయినట్లే వెళ్లిపోయి.. సెకండ్ వేవ్ తో పలు దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. తాజాగా మన దేశంలోనూ కేరళ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ షురూ కాలేదు. ఇదిలా ఉంటే.. వచ్చే నెలాఖరు నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు …

Read More »

తత్కాల్ టికెట్ వేగం పెంచినందుకు జైలు శిక్ష

రైల్వే ప్రయాణికులకు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎంత స్పీడున్న ఇంటర్నెట్ కనెక్ట్ చేసినా సరే.. టికెట్ బుక్ అవుతుందన్న గ్యారెంటీ ఉండదు. టికెట్ బుక్ చేస్తుండగా.. బెర్తులు అందుబాటులో ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ ట్రాన్సాక్షన్ అయ్యేసరికి వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది. మధ్యలో ఇంకా ఏవేవో సమస్యలు తలెత్తుతాయి. తత్కాల్ టైంలో అసలు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ కావడమే పెద్ద సమస్య అవుతుంటుంది కొన్నిసార్లు. …

Read More »

టీ20 క్రికెట్లో సెన్సేషనల్ రూల్స్

గత పది పదిహేనేళ్లలో ప్రపంచ క్రికెట్ ఎంతగా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టీ20 క్రికెట్ రంగ ప్రవేశంతో క్రికెట్ ఆడే తీరు, చూసే తీరు అన్నీ మారిపోయాయి. ఆటలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అభిమానుల్ని థ్రిల్ చేసేలా కొత్త రూల్స్ ప్రవేశ పెడుతూ ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్‌ను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఐపీఎల్ తర్వాత ప్రపంచ క్రికెట్లో ఎక్కువ పాపులారిటీ …

Read More »

డ్రాగన్ కు గట్టి దెబ్బ..రూ. 40 వేల కోట్లు నష్టం

దీపావళి పండుగ సందర్భంగా డ్రాగన్ దేశానికి చాలా గట్టి దెబ్బ తగిలింది. ప్రతి ఏడాది లాగే ఇపుడు కూడా పెద్ద ఎత్తున చైనా నుండి రకరకాల టపాకాయాలను మనదేశంలోకి దిగుమతి చేసింది. అయితే రెండు కారణాల వల్ల చైనా టపాకాయలను కొనటం తగ్గించేసరికి వేల కోట్ల రూపాయల బిజినెస్ పడిపోయింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) విడుదల చేసిన లెక్కల ప్రకారం చైనాకు ఈ దీపావళిలో సుమారు రూ. …

Read More »

అల్లాడిపోతున్న అగ్రరాజ్యం..6 రోజుల్లో 10 లక్షల కేసులు

కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. గడచిన ఎనిమిది మాసాల్లో ప్రపంచ దేశాల్లో నమోదైన కేసుల సంగతిని పక్కన పెట్టేసినా ఒక్క అమెరికాలోనే కేసుల సంఖ్య కోటి దాటేసింది. దాదాపు 2.5 లక్షల మంది చనిపోయారు. లాక్ డౌన్ లాంటి నిబంధనలను అమలు చేయటం, అమెరికా-ఇతర దేశాల మధ్య రాకపోకలను నిషేధించటం లాంటి నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే అనిపించింది. అందుకే అమెరికా …

Read More »

క‌రోనాకు ఏడాది.. ప్ర‌పంచ‌మే ఓడిపోయిందా?

క‌రోనా! ఈ మాట ఇంకా వినిపిస్తోంది. ఏరోజు కారోజు కొత్త‌గానూ ఉంది! కానీ, ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ జ‌నించి.. నేటికి ఏడాది పూర్త‌యింది. 2019, న‌వంబ‌రు 17న వూహాన్‌లో వెలుగు చూసిన ఈ వైర‌స్‌.. అత్యంత వేగంగా ప్ర‌పంచాన్ని చుట్టేసింది. కంటికి క‌నిపించ‌కుండా.. కుళ్ల‌బొడిచేసింది. అగ్ర రాజ్యం.. అథ‌మ రాజ్యం అన్న తేడా లేకుండా.. స‌ర్వ‌ప్ర‌జ స‌మాన‌త్వం.. స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వం.. విశ్వ‌స ‌మాన‌త్వం అనే మూడు సూత్రాల‌ను ఈ …

Read More »

దుబాయ్ ను మనోళ్ళు దున్నేస్తున్నారు

రియల్ ఎస్టేట్ రంగంలో మనోళ్ళు దుబాయ్ ను దున్నేస్తున్నారు. 2019 సంవత్సరంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడుల్లో భారతీయులదే టాప్ పొజీషన్. విచిత్రమేమిటంటే దుబాయ్ లో రియల్ రంగంలో సౌదీ అరేబియా, ఎమిరేట్ వాసులు కూడా మనకన్నా వెనకబడే ఉన్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంటు తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 5246 మంది భారతీయులు దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు. మన వాళ్ళంతా కలిసి …

Read More »