కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఇటు ఆర్టిస్టులు, అటు టెక్నీషియన్లు పారితోషకాలు తగ్గించుకోవాల్సి ఉంటుందని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్పష్టం చేసింది. 20 శాతం పారితోషకాలు తగ్గించుకునేలా…
అక్షయ్ కుమార్ ఇప్పుడు ఇండియాలోనే సినిమాల ద్వారా అత్యధిక వార్షికాదాయం పొందుతున్న హీరో. అజయ్ దేవగణ్ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ అందించిన సినిమాకు కథానాయకుడు. వీళ్లిద్దరి…
కరోనా వల్ల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. లాక్ డౌన్ కి ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. థియేటర్లు తెరవడం లేదు. తెరచినా సినిమా విడుదల చేయడానికి ఏ…
మిగిలి భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఎలాంటి భయం లేకుండా ఓటిటీ వేదికను వాడుకుంటున్నారు.కానీ తెలుగు సినిమా నిర్మాతలు మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకంటే…
కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. వడ్డీల భారాన్ని నెలలకు నెలలు మోయడం కంటే.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేసుకుని…
అగ్ర దర్శకుడు సుకుమార్ ఫేస్ బుక్లో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అది తన మిత్రుడు ప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని పెట్టిన పోస్టు. ప్రసాద్…
మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశ పడతాడు ప్రతి తెలుగు దర్శకుడు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అలాంటి ఆశతో ఉన్నవాడే. ఇప్పటికే…
కరోనా కారణంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రంగాల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. సినిమాల రిలీజ్ లేదు. షూటింగులు ఆగిపోయాయి. ప్రేక్షకులేమో ఓటీటీలకు బాగా అలవాటు పడిపోతున్నారు. ఈ…
మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ‘మగధీర’తో కెరీర్లో రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్, ‘రంగస్థలం’ సినిమాతో…
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ… ఆ తర్వాత ‘గుణ 369’, ‘90ఎమ్ఎల్’, ‘హిప్పీ’ వంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్తో క్రేజ్ సంపాదించాడు. అయితే…
వరుస ఫ్లాపుల నుంచి బయటపడి ‘భీష్మ’తో ఓ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నితిన్. అతడితో ప్రాజెక్టులు సెట్ చేసుకున్న వాళ్లందరికీ ఇది ఊరటనిచ్చే విషయమే. ప్రస్తుతం…
ఐదుకు ఐదు సినిమాలతోనూ సక్సెస్లు కొట్టి చాలా తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ల లీగ్లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఐదో సినిమాకే అతను సూపర్ స్టార్ మహేష్…