మిగిలి భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఎలాంటి భయం లేకుండా ఓటిటీ వేదికను వాడుకుంటున్నారు.కానీ తెలుగు సినిమా నిర్మాతలు మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం ఓటిటీ నుంచి రాదు. ఓటిటీ వాళ్ళు కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తున్నారు. మాములుగా ఇచ్చే రేట్ కంటే ఎక్కువే ఆఫర్ చేసి స్ట్రీమ్ అయిన నిమిషాలకు అనుగుణంగా నిర్మాతకు వాటా ఇస్తామంటున్నారు. అయితే ఇది లాభదాయకం కావాలంటే సదరు సినిమాను బాగా చూడాలి.
మన వాళ్లే కాకుండా వేరే భాషల వాళ్ళు కూడా చూడాలి. అలా చూడాలంటే కంటెంట్ చాలా బాగుండాలి. అయితే మన సినిమాలలో అలాంటివి చాలా అరుదు. అందుకే థియేటర్స్ ఉత్తమం అని నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. అలా అని థియేటర్ల నుంచి అన్ని సినిమాలకు గొప్ప కలెక్షన్స్ రావు. కాకపోతే అది గ్యాంబ్లింగ్ లాంటిది కాబట్టి ఓటిటీ కంటే అదే బెస్ట్ అని ఇప్పుడు ఫీలవుతున్నారు.
This post was last modified on May 26, 2020 9:44 am
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…
ఒక్కోసారి వివాదాలే సినిమాలకు పబ్లిసిటీ తెచ్చి పెడతాయి. తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్…
గుమ్మనూరు జయరాం… బడుగు వర్గాల నుంచి వచ్చి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగిన నేతగా ఓ రేంజి రికార్డు ఆయన…