మిగిలి భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఎలాంటి భయం లేకుండా ఓటిటీ వేదికను వాడుకుంటున్నారు.కానీ తెలుగు సినిమా నిర్మాతలు మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం ఓటిటీ నుంచి రాదు. ఓటిటీ వాళ్ళు కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తున్నారు. మాములుగా ఇచ్చే రేట్ కంటే ఎక్కువే ఆఫర్ చేసి స్ట్రీమ్ అయిన నిమిషాలకు అనుగుణంగా నిర్మాతకు వాటా ఇస్తామంటున్నారు. అయితే ఇది లాభదాయకం కావాలంటే సదరు సినిమాను బాగా చూడాలి.
మన వాళ్లే కాకుండా వేరే భాషల వాళ్ళు కూడా చూడాలి. అలా చూడాలంటే కంటెంట్ చాలా బాగుండాలి. అయితే మన సినిమాలలో అలాంటివి చాలా అరుదు. అందుకే థియేటర్స్ ఉత్తమం అని నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. అలా అని థియేటర్ల నుంచి అన్ని సినిమాలకు గొప్ప కలెక్షన్స్ రావు. కాకపోతే అది గ్యాంబ్లింగ్ లాంటిది కాబట్టి ఓటిటీ కంటే అదే బెస్ట్ అని ఇప్పుడు ఫీలవుతున్నారు.
This post was last modified on May 26, 2020 9:44 am
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…