మిగిలి భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఎలాంటి భయం లేకుండా ఓటిటీ వేదికను వాడుకుంటున్నారు.కానీ తెలుగు సినిమా నిర్మాతలు మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం ఓటిటీ నుంచి రాదు. ఓటిటీ వాళ్ళు కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తున్నారు. మాములుగా ఇచ్చే రేట్ కంటే ఎక్కువే ఆఫర్ చేసి స్ట్రీమ్ అయిన నిమిషాలకు అనుగుణంగా నిర్మాతకు వాటా ఇస్తామంటున్నారు. అయితే ఇది లాభదాయకం కావాలంటే సదరు సినిమాను బాగా చూడాలి.
మన వాళ్లే కాకుండా వేరే భాషల వాళ్ళు కూడా చూడాలి. అలా చూడాలంటే కంటెంట్ చాలా బాగుండాలి. అయితే మన సినిమాలలో అలాంటివి చాలా అరుదు. అందుకే థియేటర్స్ ఉత్తమం అని నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. అలా అని థియేటర్ల నుంచి అన్ని సినిమాలకు గొప్ప కలెక్షన్స్ రావు. కాకపోతే అది గ్యాంబ్లింగ్ లాంటిది కాబట్టి ఓటిటీ కంటే అదే బెస్ట్ అని ఇప్పుడు ఫీలవుతున్నారు.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…