మిగిలి భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఎలాంటి భయం లేకుండా ఓటిటీ వేదికను వాడుకుంటున్నారు.కానీ తెలుగు సినిమా నిర్మాతలు మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం ఓటిటీ నుంచి రాదు. ఓటిటీ వాళ్ళు కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తున్నారు. మాములుగా ఇచ్చే రేట్ కంటే ఎక్కువే ఆఫర్ చేసి స్ట్రీమ్ అయిన నిమిషాలకు అనుగుణంగా నిర్మాతకు వాటా ఇస్తామంటున్నారు. అయితే ఇది లాభదాయకం కావాలంటే సదరు సినిమాను బాగా చూడాలి.
మన వాళ్లే కాకుండా వేరే భాషల వాళ్ళు కూడా చూడాలి. అలా చూడాలంటే కంటెంట్ చాలా బాగుండాలి. అయితే మన సినిమాలలో అలాంటివి చాలా అరుదు. అందుకే థియేటర్స్ ఉత్తమం అని నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. అలా అని థియేటర్ల నుంచి అన్ని సినిమాలకు గొప్ప కలెక్షన్స్ రావు. కాకపోతే అది గ్యాంబ్లింగ్ లాంటిది కాబట్టి ఓటిటీ కంటే అదే బెస్ట్ అని ఇప్పుడు ఫీలవుతున్నారు.
This post was last modified on May 26, 2020 9:44 am
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…