మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఘన నివాళులు అర్పించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ నెల 27న ప్రభుత్వ…
తెలుగు నాట సూర్యోదయానికి ముందే ప్రతి ఇంటికీ పలకరించే ఈనాడు.. ప్రజల చేతిలో కరదీపికగా.. వారి సమస్యల పరిష్కారానికి.. పట్టుగొమ్మగా మారిన విషయం తెలిసిందే. ఏ చిన్న…
మనిషి సైకాలజీని తెలుసుకునేందుకు.. ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఈ సైకాలజీని రామోజీరావు.. ఎప్పుడో జీర్ణించుకున్నారు. మానవ మాత్రులు ఎవరైనా కూడా.. నిత్యనూతనత్వాన్ని కోరుకుంటారనేది ఆయనచెప్పే…
సంపాదకీయం… నేటి భాషలో చెప్పాలంటే ఎడిటోరియల్!. ఈనాడు ప్రారంభానికి ముందు కూడా అనేక పత్రికలు ఉన్నాయి. అనేక మంది మహామహులు ఎడిటోరియల్స్ రాసేవారు. అయితే.. అవన్నీ ఓ…
ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి.. మీడియా సామ్రాజ్యాన్ని నాలుగు దశాబ్దాలకు పైగా శాసిస్తున్న రామోజీ రావు… భౌతికంగా వెడలిపోయారు. ఆయన వదిలి వెళ్లిన.. అనేక నిబద్ధతలు.. పాత్రికేయ…
ధరిత్రి ఎరుగని చరిత్రను సొంతం చేసుకున్న నిత్యాక్షర చైతన్య శీలి రామోజీ. అఖండ తెలుగు నేలను నాలుగు దశాబ్దాలకు పైగా.. నిష్పాక్షిక అక్షరాభిషేకంతో పునీతం చేసిన ఈనాడు…
సాధారణంగా మీడియా అయినా.. టీవీ అయినా.. వ్యాపార రంగంలో ఉన్న వారు.. నష్టాలు వస్తే.. ఏ పనీ చేయరు. లాభాల పంట పండేవే కోరుకుంటారు. ఏ చిన్న…
చెరుకూరి రామోజీరావు అన్నంతనే కాస్త కొత్తగా అనిపిస్తుంది కానీ రామోజీరావు అంటే చప్పుడు గుర్తుకు వస్తారు. పేరును బ్రాండ్ గా మార్చటం తెలుగు నేలలో రామోజీతోనే మొదలైందని…
ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్…
మార్గదర్శి మోసాలపై నమోదు చేసిన అన్ని కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మార్గదర్శి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుంటే…
ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో…
ఒకవైపు.. తెలంగాణలో రాజకీయ వేడి కాకమీదుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకోవాలని.. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు…