Payyavula Keshav

ఏపీ బడ్జెట్ హైలైట్స్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల…

2 years ago

2.90 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పునర్నిర్మాణం, పేదల సంక్షేమం లక్ష్యంగా, ఏపీ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపుదిద్దుకుందని…

2 years ago

వైసీపీలో ఎమ్మెల్యేలు మిగ‌ల‌రా?

"జ‌గ‌న్ త‌న తీరును మార్చుకోక‌పోతే.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయ‌న‌కు మిగ‌ల‌రు" అంటూ.. ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు.…

2 years ago

బిల్లులు ఇచ్చారు.. డ‌బ్బులే రాలేదు..మ‌రో వైట్ పేప‌ర్‌

ఏపీలో గ‌త వైసీపీ పాల‌న‌కు సంబంధించి జ‌రిగిన ప‌లు విష‌యాల‌పై ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం శ్వేత‌ప త్రాల‌ను విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా…

2 years ago

‘ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం’పై తేల్చేశారు.. వైసీపీ వాట్ నెక్ట్స్‌..?

ఏపీలో జ‌రిగిన ఎన్నికల్లో కూట‌మి 164 సీట్ల‌తో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఇదే స‌మయంలో వైసీపీ 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

2 years ago

సెంటిమెంట్ బ్రేక్ చేసి 30 ఏళ్ల తర్వాత మంత్రి !

పయ్యావుల కేశవ్. 1994లో ఎన్టీఆర్ పిలుపుతో 29 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. స్వతంత్ర అభ్యర్థి శివరామిరెడ్డి మీద విజయం సాధించాడు. ఆ తర్వాత 1999లో పయ్యావుల…

2 years ago

ఏపీ ఎన్నికల సెంటిమెంట్.. ఒకటి బ్రేక్.. మరొకటి కంటిన్యూ !

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో సెంటిమెంట్లకు కొదవ ఉండదు. ఫలానా చోట ఫలానా పార్టీ గెలిస్తే.. అధికారంలోకి వచ్చేది ఆ పార్టీ అని..…

2 years ago

ఉరవకొండ ఈసారి లెక్క మారుతుందా ?

ఉరవకొండ. అన్ని నియోజకవర్గాలది ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గానిది ఒక ఎత్తు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ శాసనసభ ఎన్నికల ఫలితాలు అంటే అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు. చివరి…

2 years ago

పయ్యావులతో చంద్రబాబు ఏం చెప్పారు?

సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని…

3 years ago

ఫైబర్ నెట్ వాస్తవాలతో టీడీపీ పుస్తకం: అచ్చెన్న

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఏపీ ఫైబర్ నెట్ స్కాం ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో…

3 years ago

ఏపీలో దొంగ ఓట్లు…ఇద్దరు అధికారులు సస్పెండ్

ఏపీలో ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.…

3 years ago

వ‌రుస వివాదాల‌తో ఇబ్బందుల్లో టీడీపీ!

టీడీపీని వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏదో చేయాల‌నే తొంద‌రో.. లేక అధికార ప‌క్షాన్ని మ‌రింత డిఫెన్స్ లోకి నెట్టాల‌నే ఆతృతో తెలియ‌దు కానీ.. టీడీపీ చేస్తున్న ప‌నుల‌తో…

3 years ago