ఏపీలో గత వైసీపీ పాలనకు సంబంధించి జరిగిన పలు విషయాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్వేతప త్రాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కొన్ని కీలక విషయాలను ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా.. డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.
దీంతో అనేక సంస్థలు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని పయ్యావుల తెలిపారు. మొత్తంగా రూ.లక్షా 41 వేల 588 కోట్ల మేరకు బిల్లుల పెండింగు ఉన్నట్టు లెక్క తేలినట్టు చెప్పారు. వీరిలో ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన డీఏలను కూడా ఇవ్వలేదన్నారు. అదేవిదంగా కాంట్రాక్టర్లకు.. 93 వేల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఇచ్చినట్టుగా చూపించినా.. ఎక్కడా ఇచ్చినట్టు రుజువు లేదని చెప్పారు.
మరిన్ని వివరాలు..
This post was last modified on July 25, 2024 2:44 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…