ఏపీలో గత వైసీపీ పాలనకు సంబంధించి జరిగిన పలు విషయాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్వేతప త్రాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కొన్ని కీలక విషయాలను ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా.. డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.
దీంతో అనేక సంస్థలు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని పయ్యావుల తెలిపారు. మొత్తంగా రూ.లక్షా 41 వేల 588 కోట్ల మేరకు బిల్లుల పెండింగు ఉన్నట్టు లెక్క తేలినట్టు చెప్పారు. వీరిలో ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన డీఏలను కూడా ఇవ్వలేదన్నారు. అదేవిదంగా కాంట్రాక్టర్లకు.. 93 వేల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఇచ్చినట్టుగా చూపించినా.. ఎక్కడా ఇచ్చినట్టు రుజువు లేదని చెప్పారు.
మరిన్ని వివరాలు..
This post was last modified on July 25, 2024 2:44 pm
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…
సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…
యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…
జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా…
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…