ఏపీలో గత వైసీపీ పాలనకు సంబంధించి జరిగిన పలు విషయాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్వేతప త్రాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కొన్ని కీలక విషయాలను ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా.. డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.
దీంతో అనేక సంస్థలు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని పయ్యావుల తెలిపారు. మొత్తంగా రూ.లక్షా 41 వేల 588 కోట్ల మేరకు బిల్లుల పెండింగు ఉన్నట్టు లెక్క తేలినట్టు చెప్పారు. వీరిలో ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన డీఏలను కూడా ఇవ్వలేదన్నారు. అదేవిదంగా కాంట్రాక్టర్లకు.. 93 వేల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఇచ్చినట్టుగా చూపించినా.. ఎక్కడా ఇచ్చినట్టు రుజువు లేదని చెప్పారు.
మరిన్ని వివరాలు..
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…