ఏపీలో గత వైసీపీ పాలనకు సంబంధించి జరిగిన పలు విషయాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్వేతప త్రాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా కొన్ని కీలక విషయాలను ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా.. డబ్బులు ఇవ్వలేదని తెలిపారు.
దీంతో అనేక సంస్థలు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని పయ్యావుల తెలిపారు. మొత్తంగా రూ.లక్షా 41 వేల 588 కోట్ల మేరకు బిల్లుల పెండింగు ఉన్నట్టు లెక్క తేలినట్టు చెప్పారు. వీరిలో ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన డీఏలను కూడా ఇవ్వలేదన్నారు. అదేవిదంగా కాంట్రాక్టర్లకు.. 93 వేల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఇచ్చినట్టుగా చూపించినా.. ఎక్కడా ఇచ్చినట్టు రుజువు లేదని చెప్పారు.
మరిన్ని వివరాలు..
This post was last modified on July 25, 2024 2:44 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…