Political News

ఏపీ బడ్జెట్ హైలైట్స్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించగా రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా ఉంది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఓ వైపు అభివృద్ధి..మరోవైపు సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ ను సమతూకంతో రూపొందించారు.

పయ్యావుల పద్దులో హైలైట్స్…

రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు
ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం

వివిధ రంగాలకు కేటాయింపులు:

పాఠశాల విద్య రూ.29,909కోట్లు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ.4,285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ.1,215కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు
పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012కోట్లు
రోడ్లు, భవనాలకు రూ.9,554కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక రూ.322కోట్లు
జలవనరులు రూ.16,705కోట్లు
పర్యావరణ, అటవీశాఖకు రూ.687కోట్లు
ఇంధన రంగం రూ.8,207కోట్లు
పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు
స్టేట్‌ హైవేల కోసం రూ.600 కోట్లు
పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు
ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు
189 కి.మి. పొడవున అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం
స్టేట్‌ హైవేల కోసం రూ.600 కోట్లు కేటాయింపు
ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా కోసం 3శాతం రిజర్వేషన్‌
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ. 322 కోట్లు

This post was last modified on November 11, 2024 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

47 seconds ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago