హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ షాట్ కూడిన విజువల్ ని విడుదల…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ ఇప్పటిదాకా రాలేదు. అసలు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఏప్రిల్ 10 ఉంటుందో లేదోననే…
ఏ సినిమా గురించైనా వాటి నిర్మాతలు బాగుంటుంది అదిరిపోతుంది చూడమని చెప్పడం సహజం. కానీ మైత్రి రవిశంకర్ ఒక అడుగు ముందుకేసి వచ్చే ఏడాది ఏకంగా నాలుగు…
నిన్న ‘పుష్ప-2’ సక్సెస్ మీట్లో చాలామంది ప్రసంగాలు చేశారు. అందులో సుకుమార్ స్పీచే హైలైట్గా నిలిచింది. ఎవరో పెద్దగాయన్న అన్నారంటూ అల్లు అర్జున్ను ఎస్వీ రంగారావుతో పోల్చడం…
ఒక సమయంలో ఒక ప్యాన్ ఇండియా మూవీని నిర్మించడానికే నిర్మాతలు కిందా మీదా పడుతున్న రోజులివి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా లేదా పరిస్థితులు అనుకూలించకపోయినా బడ్జెట్…
తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు…
క్రిస్మస్ పండక్కు చాలా సినిమాలు సందడి చేయబోతున్నాయి. నితిన్ రాబిన్ హుడ్ తప్పుకున్నప్పటికీ కౌంట్ పెద్దగా తగ్గలేదు. పుష్ప 2 ది రూల్ పూర్తిగా నెమ్మదించకపోయినా సంక్రాంతికి…
డిసెంబర్ 25 విడుదల కావాల్సిన రాబిన్ హుడ్ వాయిదా పడిందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. మైత్రి నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం ‘పుష్ప-2’ జాతర నడుస్తోంది. రికార్డు స్థాయిలో రిలీజైన ఈ సినిమా హౌస్ ఫుల్స్తో…
పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరొకరికి ఇవ్వడం గురించి దేవిశ్రీ ప్రసాద్ చెన్నై ఈవెంట్ లో బహిరంగంగానే నిర్మాతలను ఉద్దేశించి ప్రసంగించడం చాలా హాట్ టాపిక్కయ్యింది.…