గ్రేటర్ విశాఖ పట్నం కార్పొరేషన్ పీఠంపై జనసేన కన్నేసినట్టు తెలిస్తోంది. ప్రస్తుతం విశాఖ, శ్రీకాకుళం, సహా.. అనంతపురం, చిత్తూరుపై జనసేన ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఇక, ఇప్పుడు…
సరిగ్గా నెల రోజుల్లో సరిపోదా శనివారం విడుదలకు రంగం సిద్ధమవుతోంది. గత రెండు రోజుల నుంచి నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ప్రమోషన్ల వేగం పెంచి…
https://www.youtube.com/watch?v=3PlDRKKA0n4 మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15 విడుదలకు రెడీ అవుతోంది. డబుల్ ఇస్మార్ట్ తో పోటీ…
ఏపీలో వైసీపీఅధినేత జగన్ పేరు ఇప్పటికే ఎక్కడా వినిపించడం లేదు. వినిపించినా.. ఆయనకు వ్యతిరేకంగానే.. ఆయన పాలనపై వ్యతిరేకంగానే వినిపిస్తోంది. రాజకీయ నేతల నుంచి సామాజిక ఉద్యమకారుల…
హీరో దర్శకుడు ఇద్దరూ చెరో డిజాస్టర్ తర్వాత చేతులు కలిపినప్పుడు ఆ ప్రాజెక్టు మీద సహజంగానే బజ్ తగ్గుతుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో అలాంటి సూచనలు…
పదిహేను సంవత్సరాల క్రితం పరిశ్రమకు వచ్చిన సందీప్ కిషన్ మధ్యలో హిట్లు పడుతున్నా కెరీర్ సరైన క్రమంలో ఒక మార్కెట్ దిశగా వెళ్లలేకపోయింది. అందుకే సబ్జెక్టులు ఎంత…
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, 36 మందిని హత్య చేశారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ…
కొన్నాళ్లుగా ఏపీలో సంచలనాలకు దారి తీస్తున్న 'రెడ్ బుక్' వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇటీవల కూడా.. వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలో రెడ్ బుక్…
ఆస్కార్ గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మీద టాలీవుడ్ లో ఉన్న ఒకే ఒక్క అసంతృప్తి ఏంటంటే స్ట్రెయిట్ గా చేసిన తెలుగు సినిమాలకు బ్లాక్…
తమిళ హీరోనే అయినప్పటికీ ధనుష్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా రఘువరన్ బిటెక్ తర్వాత ఇతనికంటూ ఇక్కడ అభిమానులు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన…
"చంద్రబాబు మారరు. మా బతుకులు మారవు. మా ఖర్మ. ఏం చేస్తాం? అధికారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో లేనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. విపక్షంలో ఉన్నప్పుడు…
ఎవరో జ్వాలలు రగిలించారు, దానికి వేరెవరో ఇబ్బంది పడ్డారని తండేల్ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. అధికారికంగా డిసెంబర్ 20 విడుదల తేదీని ఎప్పుడో ప్రకటించుకున్న గీతా…