రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ? అవుననే అంటున్నారు వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘరామ కృష్ణంరాజు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్ట వ్యతిరేక విధానాలను చూస్తుంటే తనకు ఏపిలో రాష్ట్రపతి పలన విధించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా శాసన, కార్యనిర్వహక వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తోందంటూ మండిపోయారు. తనపై ఉన్న కేసుల నుండి తనను తాను రక్షించేకునే ప్రయత్నంలో …
Read More »మళ్ళీ ఢిల్లీకి వెళుతున్న జగన్..పెరిగిపోతున్న టెన్షన్
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారు. గడచిన 20 రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్ళటం ఇది మూడోసారి. మొదటిసారి ఢిల్లీకి వెళ్ళిన జగన్ రెండు రోజుల్లో రెండుసార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. తర్వాత వారం రోజులకే పిలుపు రావటంతో మళ్ళీ దేశ రాజధానికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. దాదాపు 50 నిముషాల పాటు జరిగిన భేటిలో కీలక విషయాలు మాట్లాడుకున్నట్లు ప్రచారం …
Read More »కొత్త అధ్యక్షలపై అప్పుడే అసంతృప్తా ?
అనంతపురం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతల్లో అప్పుడే అసంతృప్తులు పెరిగిపోతున్నాయా ? జిల్లా రాజకీయాలు చాలా ఇంట్రస్టింగ్ గా మారిపోతున్నాయి. జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల జిల్లా అధ్యక్షులను చంద్రబాబునాయుడు ప్రకటించిన దగ్గర నుండి గుంభనంగా ఉన్న అసంతృప్తి మెల్లిగా బయటపడుతోందని సమాచారం. హిందూపురం జిల్లా నియోజకవర్గానికి అధ్యక్షునిగా మాజీ ఎంఎల్ఏ బికే పార్ధసారధిని అనంతపురం జిల్లా నియోజకవర్గం అధ్యక్షునిగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ను చంద్రబాబు నియమించారు. వీళ్ళద్దరినీ …
Read More »బీజేపీకి అంతుచిక్కని పవన్.. ఏం జరుగుతోందంటే!
రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు కామనే! అయితే, ఇది ప్రత్యర్థులపై వేసే ఎత్తుగడలకు నిదర్శనం. కానీ, మిత్రపక్షంతో నూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా? మిత్రపక్షంతో ఉంటూనే.. మరో పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తారా? ఇప్పడు బీజేపీలో జరుగుతున్న అంతర్మథనం ఇదే! ప్రస్తుతం తమకు మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చూసి.. బీజేపీ నాయకులు మురిసిపోతున్నారనేది వాస్తవం. ఆయన వల్ల తమ పార్టీకి 1 శాతమైనా ఓటు బ్యాంకు పెరగకపోతుందా.. కుదిరితే కప్పుకాఫీ …
Read More »చితకా పార్టీలను పోగేస్తున్న హీరో
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మక్కల్ నీది మయ్యం పేరుతో ఆయన పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే.. తమిళనాడు ఎన్నికల్లో పోటీకి దిగి..కుదిరితే అధికారం.. లేదంటే.. అధికారాన్ని శాసించగల రేంజ్లో సీట్లను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన వేస్తున్న అడుగులను పరిశీలిస్తున్న నిపుణులు.. ఇవేవో.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయోగాల మాదిరిగా ఉన్నాయే అని చర్చించుకుంటున్నారు. …
Read More »జగన్ ఆరోపణలకు ఇదేనా పరిష్కారం ?
న్యాయ, రాజకీయ వ్యవస్ధల్లోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీష్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరికొందరు జడ్జీలు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలు చేశారు బాగానే ఉంది. మరి తన ఆరోపణలపై జగన్ ఎటువంటి పరిష్కారం కోరుకుంటున్నారు …
Read More »వైసీపీలో వివాదమవుతున్న యువ ఎంపీ
రాజకీయాల్లో కొంత మంది నేతల శైలి భిన్నంగా ఉంటుంది. వారు ఉన్నచోట వివాదాలు.. వివాదాలు ఉన్న చోట వారు ఉండడం పరిపాటిగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు వివాదాల చుట్టూనే కాలం గడుపుతున్నారనే వాదన వినిపిస్తోంది. గతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు నిత్యం వివాదాలతోనే పొద్దు పుచ్చేవారు. ఇక, ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. ఈ పార్టీకి చెందిన 21 …
Read More »న్యాయవ్యవస్ధపై జగన్ యుద్ధం ప్రకటించినట్లేనా ?
ఇన్నిరోజులుగా హైకోర్టు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా నిజంగానే రాష్టప్రభుత్వం హైకోర్టుపై యుద్ధం ప్రకటించినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపిస్తు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు దేశ వ్యాప్తంగా సంచలనమైంది. గతంలో దేశంలోని ఏ రాష్ట్రప్రభుత్వం కూడా ఏ హైకోర్టు మీద చేయని విధంగా ఫిర్యాదులు చేయటం కలకలం రేపుతోంది. …
Read More »అందరి చూపు నిమ్మగడ్డ పైనే
రాష్ట్రంలో ఇప్పుడందరి చూపు రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనే ఉంది. మొన్నటి మార్చిలో అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఈసీ అభిప్రాయాన్ని అడిగింది. కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అయితే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్రప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికల నిర్వహణ అసాధ్యమంటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. …
Read More »లెక్క చాలానే ఉంది.. నాగార్జునే తేల్చుకోవాలి
‘యువకుడు.. ఉత్సాహవంతుడు.. రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తాడు.. సో అందుకే ఆయనకు పదవి ఇచ్చాం!!’ టీడీపీలో ఓ నాయకుడి గురించి పేద్ద ఎత్తున వినిపిస్తున్న మాట! వినేందుకు, అనేందుకు కూడా చాలా ఇంపుగా సొంపుగా ఉన్నప్పటికీ.. దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం చాలానే ఉందనే లెక్కలు బయటకు వస్తున్నాయి. ఆయా పెద్ద అంచనాతోనే బాబు ఓ నవయువకుడికి అవకాశం ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు. మరి ఆ కథేంటో చూద్దాం. …
Read More »జవహర్ మీటింగ్.. అందరూ డుమ్మానే!
రాజకీయాల్లో ఎక్కడ ఎలాంటి పాచిక వేస్తే పారుతుందో తెలియని నాయకులు ఉండరు. పైగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబుకు కొత్తగా రాజకీయ పాఠాలు ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు. అయినా ఆయన వేసే అడుగులు కొన్ని రాంగ్ పడ్డాయనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో ఏదో ఊహించేసుకుని.. సీనియర్లు చెప్పినా కూడా మాట వినకుండా కొందరికి టికెట్లు ఇచ్చారు. వారంతా ఓడిపోయారు. ఇప్పుడు పార్లమెంటరీ జిల్లా …
Read More »లోకేష్ సార్… ఇటు చూడరూ!!
టీడీపీ ఆశల వారధి.. భావి అధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్పై.. ఆయన పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో సటైర్లు పేలుతున్నాయి. అయ్యా.. సారూ.. అప్పుడే మరిచిపోయారా? అంటూ ఇక్కడి యువత వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నిజమే.. లోకేష్ వ్యవహార శైలిని చూస్తే.. ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలే అంటుండడం గమనార్హం. గత ఏడాది ఎన్నికల్లో తొలిసారి రంగంలోకి దిగిన లోకేష్.. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరి నుంచి పోటీ చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates