మహారాష్ట్రలోని పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ తిరుమలలో సందడి చేశారు. సన్నీ నన వాగ్చోరీ , సంజయ్ దత్తత్రయ గుజర్ , ప్రీతి సోని అనే ముగ్గురు శరీరంపై ఇద్దరు 10 కేజీల చొప్పున, ఒకరు ఐదు కేజీలు మొత్తం రూ.15 కోట్ల విలువైన 25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి ఉదయం వీఐపీ దర్శనం చేసుకున్నారు. వారికి సెక్యూరిటీగా 15 మంది వెంట రావడం విశేషం.
తిరుమలలో గోల్డ్ బాయ్స్ సందడి
Gulte Telugu Telugu Political and Movie News Updates